- Home » Corona
Corona
అమెరికాలో తొలిసారిగా.. జింకకు
అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు. ఓహియా రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది. జంతువుల నుంచి మనుషులు, జంతువుల మధ్య కరోనా వ్యాప్తి పై ఓహియో స్టేట్ విశ్వవిద్...
August 30, 2021 | 02:30 PMఆ రెండు నెలలే అత్యంత కీలకం : కేంద్రం
దేశంలో ప్రస్తుతం కరోనా రెండో దశ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం దేశం కరోనా రెండో దశల మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్...
August 27, 2021 | 01:45 PMఅది అంతం కాదు.. మనతోనే శాశ్వతంగా
భారత్లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవే...
August 25, 2021 | 08:08 PMగుడ్ న్యూస్ అందుబాటులోకి.. మరో వ్యాక్సిన్
సింగిల్ డోసు కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాలోకి రానున్నది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్)తో ఒప్పందం చేసుకున్న పవాసియా బయోటెక్ స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ క...
August 20, 2021 | 03:07 PMత్వరలో బూస్టర్ డోసులు : జో బైడెన్
త్వరలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ప్రకటించారు. వచ్చే నెలలో దేశంలో పెద్దలందరికి బూస్టర్ డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని బైడెన్ తెలిపారు. డెల్టా వేరియంట్ వంటి కొత్త కరోనా వైరస్లు బయటపడుతుండటంతో పెద్దలం...
August 20, 2021 | 03:01 PMభవిష్యత్తులో ఏడాదికి ఒక్కసారి టీకా
భవిష్యత్తులో ఏడాదికి ఒక్కసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని టీకా తయారీ సంస్థ మోడెర్నా వ్యవస్థాపకుడు నూబార్ అఫేయన్ వ్యాఖ్యానించారు. అసలు బూస్టర్ డోసులు ఇవ్వాలా వద్దా అంటూ ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతుంతే నూబార్ మాత్రం ఏడాదికి ఒక్కసారి టీకాలు అంటూ వ్యాఖ్యానించ...
August 19, 2021 | 03:22 PMఅగ్రరాజ్యంలో కొవిడ్ కల్లోలం…
అమెరికాలో డెల్టా రకం కరోనాతో అక్కడ వైరస్ తీవ్రత మరోసారి పెరిగింది. రోజువారీ మరణాల సంఖ్య 1000 మార్కు దాటేసింది. సగటున గంటకు 42 మంది మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిత్యం సగటున 769 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఒక్కరోజే ఈ సంఖ్య 1017కు చేరింది. ఇలా అమెరికాలో ఇప్పటివరకు కరోన...
August 19, 2021 | 03:16 PMఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,535 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా ...
August 14, 2021 | 07:43 PMఅమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,43,537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 660 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా కరోనా బారినపడి వారి సంఖ్య 3,72,03,649కు చేరుకుంది. అదేవిధంగా ఇప్పటి వరకు 6,36,298 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,00,97,898 మంది కరోనాను జ...
August 14, 2021 | 02:33 PMప్రపంచంలోనే తొలిసారిగా… ముక్కు టీకా
కరోనా నియంత్రణకు ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కు టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఆ దిశగా మరో ముందడుగు వేసింది. నాజల్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) వెల్లడించింద...
August 14, 2021 | 02:27 PMక్యాన్సర్ రోగులకు బూస్టర్ డోసు : ఫౌచీ
క్యాన్సర్ రోగులు, అవయవాల మార్పిడి చేసుకున్నవారు, ఇతరత్రా కారణాలతో రోగనిరోధక వ్వవస్థ బలహీనంగా ఉన్నవారికి కొవిడ్ -19 మూడో డోసు (బూస్టర్) ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ చెప్పారు. అయితే ఇందుకు ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషణ్ నుంచి అధికార...
August 13, 2021 | 03:06 PMదేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు ..
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరోసారి రోజువారీ కేసులు పెరిగాయి. 24 గంటల్లో కొత్తగా 41,195 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 39,069 మంది బాధితులు కోలుకోగా మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల ...
August 12, 2021 | 08:27 PMదేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20 కోట్ల మార్క్ దాటింది. తాజాగా 40,013 మంది బాధి...
August 11, 2021 | 08:18 PMఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,461 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,85,182 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్య...
August 10, 2021 | 08:25 PMకేంద్ర కీలక నిర్ణయం.. విదేశీయులకూ కూడా
భారత్లో నివసించే విదేశీయులు కూడా ఇకపై ఇక్కడే కొవిడ్ టీకా తీసుకోవచ్చు. ఈ మేరకు వారి పాస్పోర్టును గుర్తింపు పత్రంగా చూపి కొవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని, స్లాట్ పొందవచ్చుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ముఖ్యంగా నగరాలలో విదేశీయుల జనాభా గణనీయంగా...
August 10, 2021 | 02:49 PMఅగ్రరాజ్యంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజులోనే
అమెరికాలో రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1.30 లక్షలు పాజటివ్ కేసులు రికార్డయ్యాయి. జూన్ నెల చివర్లో రోజుకు కేవలం 11 వేల కేసులు నమోదైన అమెరికాలో.. ఆగస్టు 3 నుంచి భారీగా పెరుగుతున్నాయి. రోజూ లక్ష పైచిలుకు పాజిటివ్ కేసులు వెలుగులొకొస్తున్నాయి. జూన్&z...
August 9, 2021 | 02:37 PMగుడ్ న్యూస్..అందుబాటులోకి మరో వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ పక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మరో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. టీకాను అత...
August 7, 2021 | 08:19 PMఏపీలో కొత్తగా 1,908 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,376 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో 23 మంది మృతి చెందారు. తాజాగా 2,103 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్జా...
August 7, 2021 | 07:54 PM- Shambhala: ‘శంబాల’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ఆది సాయికుమార్
- BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు
- Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ పురస్కారం ప్రదానం
- YCP: వైసీపీ తీరు మారదా..?
- Revanth: బీజేపీని టార్గెట్ చేసిన రేవంత్..! ఎందుకు?
- TDP: మారని టీడీపీ నేతల తీరు..!
- Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రిపై మరో వివాదం..
- Bhogapuram: భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం :రామ్మోహన్నాయుడు
- Revanth Reddy: కేసీఆర్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం : సీఎం రేవంత్రెడ్డి
- Kishan Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా : కిషన్రెడ్డి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















