- Home » Politics
Politics
Y.S.Sharmila: జగన్ పాదయాత్ర నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ అయిన షర్మిల..
ఏపీసీసీ చీఫ్ షర్మిల (Y. S. Sharmila) మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. విదేశీ పర్యటన ముగించుకుని దేశానికి తిరిగివచ్చిన వెంటనే ఆమె స్పందనలు ఆసక్తిని రేపుతున్నాయి. అమెరికా (United States of America)లో కొంతకాలం గడిపిన షర్మిల, భర్త అనిల్ కుమార్ (Anil Kumar)తో కలి...
January 23, 2026 | 06:50 PMVijaya Sai Reddy: కూటమి ఉన్నంతవరకు జగన్కు ఛాన్స్ లేదన్న విజయసాయిరెడ్డి.. నిరాశలో వైసీపీ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) శ్రేణుల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఊహించని షాక్ ఇచ్చారు విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy). మూడు పార్టీలు కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డ...
January 23, 2026 | 06:45 PMKTR: అరెస్ట్ కోసమే కేటిఆర్, హరీష్ ప్రయత్నమా..?
రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో అరెస్టు కావడం అనేది ప్యాషన్ గా మారిపోయింది. ఏదో ఒక విమర్శలు చేసి కేసులు నమోదు చేయించుకుని.. అరెస్టు కావడానికి నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. అరెస్టు అయిన వాళ్లకు సానుభూతి వస్తుందనే భావన ఎక్కువగా ఉంది. తప్పులు చేసినా సరే తమను అరెస్టు చేస్తే రాజకీయ కక్ష సాధింపుగా చూపించుకున...
January 23, 2026 | 06:40 PMChandrababu: గోదావరి పుష్కరాలు, చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్..!
గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu) కు రంగం సిద్దమవుతోంది. మూడవ సారి ముఖ్యమంత్రి హోదాలో పుష్కరాలను నిర్వహించేందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నారు. గోదావరి పరివాహక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సర్కార్ దూకుడుగా కార్యక్రమాలు చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్...
January 23, 2026 | 06:35 PMMithun Reddy: ఈడీ విచారణతో రాజకీయ కలకలం.. మిధున్ రెడ్డి వ్యవహారంపై ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠను పెంచుతున్న అంశంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి (Peddireddy Mithun Reddy) పేరు వార్తల్లో నిలుస్తోంది. భారీ స్థాయిలో కమీషన్లు, అవినీతి జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు బృందాలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇతరులతో పోలిస్తే మిధున్ రెడ్డి పాత్ర ...
January 23, 2026 | 06:30 PMChandrababu: దావోస్ నుంచి డెవలప్మెంట్కు దారి..ఆంధ్రప్రదేశ్పై గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి..
దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum ) సమావేశం ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతినిధి బృందం రాష్ట్రానికి తిరిగివచ్చింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ అంతర్జాతీయ సదస్సులో...
January 23, 2026 | 06:15 PMVijaya Sai Reddy: జగన్ పై ప్రేమతో..కమలం తీర్ధం పుచ్చుకోనున్న సాయి రెడ్డి..?
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఏర్పాటు చేసిన మీడియా సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతోంది. ఆయన రాజకీయాలకు దూరమయ్యాను అంటూ గత ఏడాది ప్రకటన చేసి, ఈ ఏడాది మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అంటూ ప్రకటించారు. దీనితో సాయి రెడ్డి ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనే దానిపై పెద్ద చర్చ మొదలైంది. ఆయన ...
January 23, 2026 | 06:00 PMJC Prabhakar Reddy: హోంమంత్రి అనితపై ‘జేసీ’ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలిలో, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన విమర్శల బాణం బయటి వ్యక్తులపై కాదు, ఏకంగా సొంత ప్రభుత్వంలోని హోం మంత్రి వంగలపూడి అనితపైనే ఎక్కుపెట్టారు. “నా ...
January 23, 2026 | 04:29 PMBandi Sanjay: ఈ కేసులో ఒక్క రాజకీయ నేతనైనా అరెస్ట్ చేశారా? : బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసు లో సిట్ విచారణ సీరియల్లా కొనసాగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ వ్యవహారం
January 23, 2026 | 02:07 PMNara Lokesh: మంత్రి నారా లోకేశ్ బర్త్ డే .. శుభాకాంక్షల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత,
January 23, 2026 | 02:06 PMVasant Panchami: ఘనంగా వసంత పంచమి వేడుకలు
బాసర (Basara), వర్గల్లోని (Varga) సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి (Vasant Panchami) వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజామునే అమ్మవారికి విశేష పంచామతాభిషేకం
January 23, 2026 | 02:05 PMNara Lokesh: అవమానాల నుంచి అద్భుత విజయం వరకు.. లోకేష్ స్ఫూర్తిదాయక ప్రయాణం!
రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే.. కానీ గమ్యం కాదు. నారా, నందమూరి వంటి రెండు భారీ వృక్షాల నీడలో పెరిగిన నారా లోకేష్, రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు అనేక సందేహాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, నేడు ఆయన తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణంగా, ఒక సమర్థవంతమైన నాయకుడిగా తనను తాను నిరూపించు...
January 23, 2026 | 01:28 PMTTD Ghee : తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ముగిసిన సిట్ విచారణ..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడు. ఆయన ప్రసాదమైన లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఆరోపణలపై
January 23, 2026 | 12:15 PMPhone Tapping: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. శుక్రవారం విచారణకు రావాలని గురువారం సిట్ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో
January 23, 2026 | 12:08 PMVijayasari Reddy : విజయసాయి రెడ్డి చెప్పింది నమ్మేద్దామా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వైసిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ అనంతరం ఆయన మీడియా ముందు
January 23, 2026 | 11:59 AMKTR: అటెన్షన్ డైవర్షన్ కోసమే.. సిట్ విచారణ పేరుతో కుట్రలు : కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పది సార్లు పిలిచినా హాజరవుతానని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిట్ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్
January 23, 2026 | 11:48 AMVijay Sai Reddy: ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు .. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) భవిష్యత్తుపై తాజాగా మరోసారి చర్చ మొదలైంది. ఈ చర్చకు కారణం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) చేసిన వ్యాఖ్యలే. ఎన్ని పాదయాత్రలు చేపట్టినా జగన్ (Jagan)
January 23, 2026 | 11:35 AMJagan: సంఖ్యల నమ్మకాలతో రాజకీయ ప్రయోగం..వైసీపీ పాదయాత్ర 2.0పై ఆసక్తికర చర్చ..
రాజకీయ రంగంలో ఉన్న నాయకులు, పార్టీలకు సెంటిమెంట్లు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఏ రోజున ఎన్నికలు జరిగాయి, ఏ తేదీన ఫలితాలు వచ్చాయి, ఆ ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నదానిపై చాలా మంది
January 23, 2026 | 11:10 AM- Baa Baa Black Sheep: హీరో శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల
- Iphone: ఐఫోన్ రిలీజ్ పై ఆపిల్ కీలక నిర్ణయం..!
- World Cup: మా క్రికెట్ క్లోజ్, బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!
- Y.S.Sharmila: జగన్ పాదయాత్ర నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ అయిన షర్మిల..
- Vijaya Sai Reddy: కూటమి ఉన్నంతవరకు జగన్కు ఛాన్స్ లేదన్న విజయసాయిరెడ్డి.. నిరాశలో వైసీపీ..
- KTR: అరెస్ట్ కోసమే కేటిఆర్, హరీష్ ప్రయత్నమా..?
- Chandrababu: గోదావరి పుష్కరాలు, చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్..!
- Mithun Reddy: ఈడీ విచారణతో రాజకీయ కలకలం.. మిధున్ రెడ్డి వ్యవహారంపై ఉత్కంఠ..
- Chandrababu: దావోస్ నుంచి డెవలప్మెంట్కు దారి..ఆంధ్రప్రదేశ్పై గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి..
- Vijaya Sai Reddy: జగన్ పై ప్రేమతో..కమలం తీర్ధం పుచ్చుకోనున్న సాయి రెడ్డి..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















