- Home » Politics
Politics
Jagan: చంద్రబాబు రాజకీయ చతురత..జగన్ మొండి వైఖరి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కుల ప్రభావం చాలా కాలంగా కొనసాగుతున్న వాస్తవం. రాష్ట్రంలో పార్టీలు మారినా, నాయకత్వం మారినా ఈ సామాజిక సమీకరణలు తప్పకుండా పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ (Telugu Desam) ఆవిర్భావం నుంచే రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు...
December 6, 2025 | 06:58 PMNara Lokesh: భజన బృందం కారణంగా ఇరకాటంలో లోకేష్ భవిష్యత్తు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రాజకీయంగా వేగంగా ఎదుగుతున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన చూపిస్తున్న చొరవ, సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు మంచి ఇమేజ్ను తీసుకొచ్చాయి. అదే సమయంలో తెలుగుదేశం పార...
December 6, 2025 | 06:50 PMBuggana: డోన్ నుంచీ నంద్యాల పార్లమెంట్ వరకూ… బుగ్గన భవిష్యత్ ఏమిటో?
మాజీ ఆర్థిక మంత్రి (Finance minister) ,వైఎస్సార్సీపీ (YSRCP) సీనియర్ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) గురించి రాయలసీమ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో డోన్ (Dhone) నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన, ఇప్పుడు తన రాజకీయ దిశలో మార్పు అవసరం ఉందన...
December 6, 2025 | 06:40 PMChandrababu: అమరావతి నిర్మాణం…భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ప్రణాళిక..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు ఇటీవలి రోజులుగా మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. రాజధానిని సాధారణ నగరంగా కాకుండా భవిష్యత్తులో దేశంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగ...
December 6, 2025 | 06:35 PMAP Farmers: రిజిస్ట్రేషన్ పై భారీ రాయతి..రైతులకు ఊరట ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల విషయంలో ఎప్పటి నుంచో ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తూ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నార...
December 6, 2025 | 05:35 PMYS Jagan: వై.ఎస్.అంటే ప్రాణం.. జగన్ అంటే కోపం..! ఎందుకిలా..?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.. ఉన్నదల్లా శాశ్వత ప్రయోజనాలు మాత్రమే. ఈ నానుడికి ప్రస్తుతం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అద్దం పడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YS Rajasekhar Reddy) కుడిభుజం, ఎడమభుజంలా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు ఆ...
December 6, 2025 | 05:23 PMTelangana: అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక.. రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు
తరలిరానున్న దేశ విదేశాల ప్రముఖులు 27 ప్రత్యేక సెషన్లు.. వివిధ రంగాలపై చర్చలు భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు...
December 6, 2025 | 03:04 PMAmerica: అమెరికాలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్లిన హైదరాబాద్ యువతి ఉడుముల సహజారెడ్డి (Sahaja Reddy) (24) అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. భారతకాలమానం ప్రకారం గురువారం రాత్రి అక్కడి ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో
December 6, 2025 | 01:53 PMBJP: బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర
ఈ నెల 11 నుంచి 25 వరకు బీజేపీ (BJP) ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నారు. యాత్రకు సంబంధించిన కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రిని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav), కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ (Srinivas Verma) ఆవిష్కరించారు.
December 6, 2025 | 01:49 PMShamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్టు కు బాంబు బెదిరింపు
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ కస్టమర్ సపోర్ట్ సెంటర్ మెయిల్కు ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ (Mail) చేశాడు. లండన్ (London) నుంచి హైదరాబాద్కు వచ్చే విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఉదయం 5:25 గంటలకు విమానం
December 6, 2025 | 01:46 PMIndigo: ఇండిగో విమానాల రద్దు.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
దేశవ్యాప్తంగా ఇండిగో (Indigo) విమానాల రద్దు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు (Special trains) ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్చె (Secunderabad)-న్నై, చర్లపల్లి
December 6, 2025 | 01:42 PMPVN Madhav: ధర్మం కోసం మాత్రమే టీటీడీ నిధులు : పీవీఎన్ మాధవ్
పరకామణి చోరీ అంశంలో రాజీ చేయడాన్ని వ్యతిరేకించినట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ (PVN Madhav) మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుడి సొత్తు విషయంలో రాజీ చేయడం సరికాదని
December 6, 2025 | 01:38 PMSonia Gandhi: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్..సోనియాగాంధీ లేఖ
ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ప్రత్యేక సందేశం పంపించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగ...
December 6, 2025 | 09:53 AMMinister Lokesh : మంత్రి నారా లోకేశ్ విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అమెరికా(America), కెనడా (Canada) దేశాల్లో పర్యటించనున్నారు. శనివారం నుంచి ఐదు రోజులపాటు ఆయన పర్యటన సాగనుంది. 6వ తేదీన డల్లాస్లో (Dallas) నిర్వహించే తెలుగు
December 6, 2025 | 09:28 AMShivarajkumar: అవకాశం వస్తే చంద్రబాబు బయోపిక్ లో నటిస్తా
అవకాశం వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బయోపిక్ (Biopic)లో నటిస్తానని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ (Shivarajkumar) అన్నారు. మంచి దర్శకుడు ముందుకు వస్తే ఆ క్యారెక్టర్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఆయన కుటుంబసభ్యులతో కలసి విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో కనకదుర్గమ్మ (Kan...
December 6, 2025 | 09:22 AMGlobal Summit: గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలి : సోనియా గాంధీ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విజయవంతం కావాలని ఏఐసీసీ సోనియాగాంధీ (Sonia Gandhi) ఆకాంక్షించారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఈ సమ్మిట్ కీలక భూమిక
December 6, 2025 | 09:17 AMKCR: కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఏకగ్రీవం
బీఆర్ఎస్ పాలనలో ప్రగతిబాట పట్టిన గ్రామాలన్నీ కాంగ్రెస్ పాలనలో కునారిల్లిపోతున్నాయని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. గ్రామాలకు తిరిగి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్ర
December 6, 2025 | 09:12 AMDK Aruna: వేలం పాటలతో ఏకగ్రీవం చేస్తుంటే..ఈసీ ఏం చేస్తోంది : డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో ప్రలోభాలు, వేలం పాటలతో పంచాయతీల (Panchayat)ను ఏకగ్రీవం చేస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆమె రాష్ట్ర
December 6, 2025 | 09:07 AM- Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
- IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
- Kamakya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్
- Annagaru Vostaru: డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” ట్రైలర్ రిలీజ్
- Nandamuri Kalyana Chakravarthy: 35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ
- Ghantasala The Great: ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Jagan: చంద్రబాబు రాజకీయ చతురత..జగన్ మొండి వైఖరి..
- Nara Lokesh: భజన బృందం కారణంగా ఇరకాటంలో లోకేష్ భవిష్యత్తు..
- IndiGo: ఇండిగో అంతరాయం ప్రభావం: రామ్మోహన్ నాయుడుకు మద్దతుగా టీడీపీ నేతలు..
- Buggana: డోన్ నుంచీ నంద్యాల పార్లమెంట్ వరకూ… బుగ్గన భవిష్యత్ ఏమిటో?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















