Chandrababu Naidu: విశాఖలో మీడియేషన్ కాన్ఫరెన్స్.. ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలపై సీఎం పిలుపు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈరోజు విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ (International Mediation Conference)లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో వేగం, సమర్థత, అందుబాటు కీలకమని, ఆ లక్ష్యాన్...
September 5, 2025 | 07:22 PM-
Pemmasani Chandrasekhar: పనితీరుకే పెద్దపీట.. కొత్త శైలి చూపించిన మంత్రి పెమ్మసాని
రాజకీయాల్లో పొగడ్తలు ఎంత ప్రధానమైపోయాయో అందరికీ తెలిసిందే. ఎలాంటి పనైనా జరగాలంటే నేతలను పొగడ్తలతో సత్కరించడం తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ అందరూ అలాంటి దారిన వెళ్లడం లేదు. కొందరు మాత్రం పనితీరుకే ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో గుంటూరు (Guntur) ఎంపీ, ప్రస్త...
September 5, 2025 | 07:18 PM -
Jagan: జగన్ భవిష్యత్తు పై వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్..కూటమి ప్లాన్ ఏమిటో?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పులివెందుల (Pulivendula) మరోసారి చర్చలోకి వచ్చింది. ఇటీవల అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ (YCP) అంచనాలు తారుమారయ్యాయి. ఎన్నాళ్లుగా తమ గడపలో ఓటమి అనే మాట విననని వైసీపీ, ఈసారి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తిన్నది. దీంతోనే ఇప్పుడు అక్కడి అసెంబ్లీ సీటు ...
September 5, 2025 | 07:10 PM
-
Revanth Reddy: గురుపూజోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రులు చాలా మంది రెవెన్యూ, ఆర్ధిక శాఖ, నీటిపారుదల శాఖలని వారి దగ్గర పెట్టుకుంటారు. కానీ నేను మీ సోదరుడిగా విద్య శాఖనునా దగ్గర పెట్టుకున్నా. నేనే స్వయంగా విద్య శాఖను పర్యవేక్షిస్తున్నా. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు. విద్యా శా...
September 5, 2025 | 07:03 PM -
Nara Lokesh: మోదీ-లోకేశ్ భేటీ: ఆత్మీయతతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చర్చ..
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీ (Delhi) పర్యటనలో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలుసుకున్నారు. నాలుగు నెలల క్రితం భార్య బ్...
September 5, 2025 | 05:01 PM -
Amaravathi: కృష్ణా తీరాన ఐకానిక్ బ్రిడ్జి..నాలుగు డిజైన్లలో ఏది గెలుస్తుంది?
రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో కృష్ణా నదిపై (River Krishna) కొత్త ఐకానిక్ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ను ప్రత్యేకంగా నిలబెట్టేందుకు నాలుగు విభిన్నమైన డిజైన్లు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రజలకు కూడా ఇందు...
September 5, 2025 | 04:40 PM
-
TDP: విశాఖ లో అధ్యక్ష పదవి కోసం సామాజిక వర్గాల పోటీ.. టీడీపీకి కొత్త సవాల్
విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం కోసం ఈసారి జరుగుతున్న పోటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. ఎందుకంటే విశాఖలాంటి ప్రతిష్టాత్మక జిల్లాకు ఈ హోదా దక్కడం అంటే పార్టీ లోపల పెద్ద గుర్తింపు వచ్చినట్లే. ముఖ్యంగా ఈ జిల్లా ఎప్పటి నుంచీ తెలుగుదేశానికి బలమైన...
September 5, 2025 | 04:30 PM -
Kavitha: క్రాస్రోడ్స్ లో కవిత.. భవిష్యత్తు అగమ్యగోచరం..!!
బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కుమార్తెగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలిగా కవిత (Kavitha) ఎన్నో పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు సముచిత ప్రాధాన్యత లభించలేదనే అక్కసుతో పార్టీపైన ఆరోపణలు చేయడం, పార్టీ సస్పెండ్ చేయడం, ఆమె పార్టీ పదవికి,...
September 5, 2025 | 04:00 PM -
K Santhi: శాంతికి నిర్బంధ పదవీ విరమణ..!? విజయ సాయి ఎఫెక్టేనా..?
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా (assistant commissioner) విధులు నిర్వహిస్తున్న కె.శాంతిపై (K Santhi) రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ పదవీ విరమణ (compulsory retirement) చేయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. విడాకులు (divorce) ఇవ్వకుండానే రెండో పెళ్లి (second marriage) చేసుకోవడం, దేవాదాయ శా...
September 5, 2025 | 03:51 PM -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన BEBIG Medical కంపెనీ ప్రతినిధుల బృందం భేటీ
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జర్మనీకి చెందిన BEBIG Medical కంపెనీ చైర్మన్ & సీఈవో జార్జ్ చాన్ ( George Chan) ప్రతినిధి బృందం. తెలంగాణలో మెడికల్ ఎక్విప్ మెంట్ ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్న జర్మన్ కంపెనీ. తెలంగాణలో మెడికల్ ...
September 5, 2025 | 03:15 PM -
Ambati Rambabu: అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణ..! బుక్కయినట్లేనా..?
వైసీపీ (YCP) నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) విజిలెన్స్ విచారణకు (vigilance enquiry) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నెల ...
September 5, 2025 | 12:30 PM -
Health Scheme: ఏపీలో ఆరోగ్య బీమా.. అందరికీ ధీమా..!!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి (NDA) రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సుమారు 5 కోట్ల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని (comprehensive health scheme) అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ప్ర...
September 5, 2025 | 10:55 AM -
Kinjarapu Atchannaidu: మంత్రివర్గ అసంతృప్తే అచ్చెన్న నాయుడు వివాదాల బీజమా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే నేతల్లో మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు (Kinjarapu Atchannaidu) ఒకరు. ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ బాధ్యతలు చేపట్టినా, తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవుతున్నారు. మంత్రివర్గంలో కొంతమంది మంచి పనులతో పేరు తెచ్చుకుంటే, అచ్చెన్న నాయుడు మ...
September 5, 2025 | 09:44 AM -
Chandrababu: వైసీపీ దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించిన సీఎం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారని చెబుతున్నారు. గతంలో కొన్ని అంశాలను పెద్దగా పట్టించుకోకుండా వదిలేసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు చిన్న విమర్శలైనా నిర్లక్ష్యం చేయకుం...
September 5, 2025 | 09:40 AM -
Pawan Kalyan: సోషల్ మీడియాలో పవన్ క్రేజ్ను డామినేట్ చేస్తున్న ఎన్టీఆర్..
సోషల్ మీడియా (Social Media) లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లు, చర్చలు రావడం సహజం. ముఖ్యంగా ఎక్స్ (X – Twitter) వేదికపై సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా ఆగస్టు నెలలో భారత్ (India) లో ఎక్కువగా చర్చకు వచ్చిన ప్రముఖుల జాబితాను ఎక్స్ ప్రకటించగా, అందులో తెలుగు...
September 5, 2025 | 09:30 AM -
NTR: ఎన్టీఆర్ శత జయంత్యువ్సవాల వేళ.. కేంద్ర ప్రభుత్వం తీపీ కబురు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్
September 5, 2025 | 08:45 AM -
Sridhar Babu: ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాలి: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణను గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్న తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యూ ఏఈ భాగస్వామ్యం కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
September 5, 2025 | 07:04 AM -
Pithapuram Varma: వన్ ప్లస్ వన్ గన్మెన్ సెక్యూరిటీతో కాంట్రవర్సీ గా మారిన వర్మ వ్యవహారం..
పిఠాపురం (Pithapuram) మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ( Varma) పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వర్మకు నిజంగానే ప్రాణహాని ఉందా? ఉంటే అది ఎవరినుంచోన్న అనుమానం వేస్తోంది. ఆయన త(TDP)కి సీనియర్ నాయకుడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి. పార్టీ బలపడటానికి చాలా కృషి చేశారు...
September 4, 2025 | 07:55 PM

- Putin: మా టార్గెట్ ఉక్రెయిన్ మిత్రులే.. ఈయూకి పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..
- US: పెంటగాన్ స్థానంలో యుద్ధ మంత్రిత్వశాఖ.. ట్రంప్ కీలక నిర్ణయం…
- Trump: భారత్ కు దూరమయ్యామన్న ట్రంప్… బంధం బీటలు వారిందన్న అమెరికా దౌత్య నిపుణులు..
- Ghaati Movie Review: మరో స్మగుల్డ్ కథ ‘ఘాటి’
- Veera Chandrahasa: హోంబలె ఫిల్మ్స్ సమర్పణలో, రవి బస్రూర్ రూపొందించిన వీర చంద్రహాస
- Allu Arjun: ఇప్పటి వరకు నా మైండ్ లోకి రానిది అల్లు అర్జునే!
- Jagapathi Babu: ఒకప్పటి హీరోయిన్ లతో జగ్గూ భాయ్
- Coolie: ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కూలీ
- Ganesh Chaturthi: అమెరికాలో బాల్టిమోర్ నగరంలో సాయి మందిర్ గణేష్ పూజలు
- Chandrababu Naidu: విశాఖలో మీడియేషన్ కాన్ఫరెన్స్.. ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలపై సీఎం పిలుపు..
