విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్
తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అటు ప్రభుత్వంలో…ఇటు పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ, మరోవైపు జగన్కు సన్నిహితంగా మెలుగుతూ, అవసరమైన సలహాలను, సూచనలను అందజేస్తూ బిజీగా కనిపించే వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారా...
June 15, 2020 | 11:39 PM-
పెట్టుబడులను ఆకర్షించేలా ఎపి ప్రభుత్వ చర్యలు
రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ ఆంధప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని, అందుకు అనుగుణంగా పాలసీలను తీసుకువస్తోందని రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ చెప్పారు. ఇన్ఫాస్ట...
June 14, 2020 | 01:17 AM -
అయ్యోధ్య శ్రీరామునిదే…. శతాబ్దాల సమస్యను పరిష్కరించిన సుప్రీంకోర్టు
భారత చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభమైంది. కోట్లాది ప్రజల ఆరాధ్యదైవం, పురుషోత్తముడు, ధర్మవిగ్రహస్వరూపుడు శ్రీరాముని జన్మభూమిపై ఉన్న వివాదానికి భారత అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. భారతీయ కుటుంబ వ్యవస్థకు శ్రీరామాయణమే ఆధారం. కవికోకిల వాల్మీకీ మహర్షి రచించిన శ్రీమద్రామాయణ రామచరిత్రను గోస్వామి తులసీ...
November 14, 2019 | 06:41 PM
-
విద్య, వైద్యంలో ఎన్నారైల సహకారం తీసుకుంటాం
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలోని మార్ల్బరోలో నివసిస్తున్న ఎన్నారై, వైఎస్ఆర్సిపి యుఎస్ఎ కన్వీనర్, కడప జిల్లా రాజంపేటకు చెందిన పండుగాయల రత్నాకర్ను ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతి...
October 14, 2019 | 08:42 PM -
ఎన్నారైలకు చేదోడువాదోడుగా ఉంటాం
అమెరికా, యుకె, మిడిల్ఈస్ట్లోని దుబాయ్, గల్ఫ్లాంటి దేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఇండియాలో మాతృరాష్ట్రం అవతల నివసిస్తున్న తెలుగువారికి ఎలాంటి సహాయం, సహకారం కావాల్సి వచ్చిన వారికి ఎల్లప్పుడు చేదోడువాదోడులా ఉండేలా ఎపిఎన్ఆర్ టీ ఉంటుందని ఎపిఎన్ఆర్టీ చైర్...
October 14, 2019 | 08:36 PM -
మళ్ళీ చక్రం తిప్పుతున్న కేటీఆర్
అధికార తెలంగాణ రాష్ట్రసమితిలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు తరువాత రాష్ట్ర మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా, మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లోనూ కేటీఆర్ పాత్ర అనిర్వచనీయమై...
October 2, 2019 | 09:34 PM
-
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో బీసీలు ఎస్సీలు ఎటువైపు?
అన్నీ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన హుజూర్నగర్ ఉపఎన్నికల పోరులో గెలుపుకోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, సత్తా చాటాలని బిజెపి, ఉనికిని నిరూపించుకోవాలని తెలుగుదేశం?పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ?నేపథ్యంలో ఇక్కడి ఓటర్లను ఎవరికీ వారు ప్రసన్నం?చేసుకునేందుకు ...
October 2, 2019 | 09:13 PM -
ఎపిలో బలం పెంచుకుంటున్న బిజెపి
ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దాంతోపాటు రాజకీయంగా బలం పెంచుకుంటూనే మరోవైపు అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సమానదూరంలో ఉండాలని పార్టీ భావిస్తోంది. పార్టీని ముందుగా పటిష్టం చేసుకునేదిశగా అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల ...
October 2, 2019 | 06:24 PM

- Nobel Prize: వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
- Eli Lilly: అమెరికా ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
- EB-5: గ్రీన్కార్డుకు అత్యుత్తమ మార్గం ఈబీ 5 : ఇల్యా ఫిష్కిన్
- America: అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
- Drone City: డ్రోన్ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన : చంద్రబాబు
- Minister Lokesh: టాటా సంస్థల ప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆహ్వానం
- NSS Awards:తెలుగు వారికి ఎన్ఎస్ఎస్ అవార్డులు
- ONGC: ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
- Indian Origin Man: పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
- Pawan Kalyan: జనం మధ్యకు జనసేనాని..జిల్లాల వారీగా పవన్ పర్యటనలకు సిద్ధం..
