Ganesh Chaturthi: అమెరికాలో బాల్టిమోర్ నగరంలో సాయి మందిర్ గణేష్ పూజలు
అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఉన్న సాయి మందిర్లో గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో 250 మందికిపైగా భక్తులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ప్రవీణ్, ప్రవీణ తీగల దంపతులు 1200 డాలర్లకు లడ్డూను గెలుచుకున్నారు. ఈ...
September 5, 2025 | 07:25 PM-
Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి ని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతి అని చర్చించుకునేలా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందిస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేశ్ మండపాలకు ఉచిత ...
September 5, 2025 | 03:20 PM -
Bhagavad Gita: తేలిక భాషలో మల్లాది వెంకట కృష్ణమూర్తి భగవద్గీత గీత
BhagavadGita
August 29, 2025 | 06:49 PM
-
Chandrababu: డూండీ సేవాసమితి గణేశ్ కి ప్రజల శ్రేయస్సు ప్రార్థించిన చంద్రబాబు ప్రత్యేక పూజలు..
విజయవాడ (Vijayawada) సితార సెంటర్లో (Sitara Center) ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహం ఈసారి భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. డూండీ గణేశ్ సేవాసమితి (Dundi Ganesh Seva Samithi) ఆధ్వర్యంలో 72 అడుగుల ఎత్తులో మట్టి గణనాథుడిని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (...
August 28, 2025 | 11:30 AM -
Gajuwaka: వినాయక విగ్రహాల ఏర్పాటులో గాజువాకకు ప్రత్యేక స్థానం
లక్ష చీరలతో గణనాధుడు గాజువాక (Gajuwaka) లో వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. చాలా ప్రత్యేకమైన, వినూత్నమైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయటంలో గాజువాకకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతేకాదు ఇప్పటివరకు ఎత్తైన 117అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత కూడా గాజువాకకే దక్కింది. అయితే ఈ ...
August 25, 2025 | 05:02 PM -
TTD Donation: టీటీడీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విరాళం..!!
తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామిని (Sri Venkateswara Swamy) దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. భక్తుల ఆస్తి, భక్తి, దాతృత్వాలకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం వేలాది భక్తులు తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తూ, మొక్కులు చెల్లించుకుంటారు. నగద...
August 21, 2025 | 12:40 PM
-
TTD: రాజకీయ పోరాటం నుంచి మీడియా వార్ దిశగా మలుపు తీసుకున్న బి.ఆర్ నాయుడు, సాక్షి వివాదం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మీడియా, అధికారాల మధ్య జరుగుతున్న వాగ్వాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu) , జగన్ (Jagan) కుటుంబ యాజమాన్యంలోని సాక్షి (Sakshi) మీడియా మధ్య ఘర్షణ మరింతగా పెరిగింది. బీఆర్ నాయుడు తనపై సాక్షి పత్రిక, ఛానల్ ప్రసార...
August 20, 2025 | 07:20 PM -
Annamayyapuram: అన్నమయ్యపురంలో అంగ రంగ వైభవంగా శ్రీ కృష్ణ జయంతి
అన్నమయ్యపురం (Annamayyapuram)లో, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు గారి ఆధ్వర్యంలో, జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్న 12గం.లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగగా, సాయంత్రం 4 గం.లకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. తదుపరి 5 గం.ల నుండి అన్నమ స్వరార్చన మరియు నృత్...
August 16, 2025 | 04:50 PM -
Frisco: ఫ్రిస్కోలో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాకుంభాభిషేకం
టెక్సాస్లోని ఫ్రిస్కో (Frisco) లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం (Karya Siddhi Hanuman Temple) లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మహా కుంభాభిషేకం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆగస్టు 4 నుంచి 11వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. ఆగస్టు 9వ తేదీన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహా కుంభాభిషేకం వైభవంగా జ...
August 11, 2025 | 12:42 PM -
Pittsburgh: పిట్స్బర్గ్లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర అష్టాక్షరీ మంత్రహోమం
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్లో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Sri Venkateswara Swamy Temple) హిందూ అమెరికన్లకు ఎంతో ముఖ్యమైన ప్రాంతంగా పేరుగాంచింది. పిట్స్ బర్గ్ (Pittsburgh)కు 1972లో వచ్చిన కొందరు హిందువులు పొంగల్ పండుగ సమయంలో ఓ చోట చేరి స్క్విరెల్ హిల్లో ఒక చిన్న మందిర...
August 7, 2025 | 09:03 AM -
Kuchipudi: అందెల రవళి పదముల కూచిపూడి నృత్యవైభవం
అన్నమయ్యపురంలో, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు (Dr Shoba Raju) గారి ఆధ్వర్యంలో, జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్న 12గం.లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగగా, సాయంత్రం 5 గం.ల నుండి అన్నమ స్వరార్చన కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. తొలుత విష్ణు సహస్రనా...
August 2, 2025 | 05:10 PM -
Srikalahasti Temple: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యక్షమైన భారీ నాగుపాము – భక్తుల్లో కలకలం
శ్రీకాళహస్తీశ్వర ఆలయం (Srikalahasti Temple) లో ప్రత్య క్షమైన భారీ నాగుపాము – భక్తుల్లో కలకలం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్ర మైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలో రాహు-కేతు దోష నివారణ పూజల సమయంలో పెద్దనాగుపాము ప్రత్య క్షమై భక్తుల్లో కలకలం రేపిం...
July 28, 2025 | 08:31 PM -
TTD: వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణంపై కమిటీ.. టీటీడీ పాలక మండలి భేటి
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి మంగళవారం జులై22 సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ (TTD) ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని… కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు...
July 23, 2025 | 09:00 AM -
AP Temples Aadhar: ఏపీలో దేవుళ్లకు ఆధార్ అవసరమా? కొత్త చిక్కుల్లో ఆలయ భూములు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుళ్ల భూములకు ఆధార్ అవసరమయ్యే పరిస్థితి రావడం ఇప్పుడో కొత్త సమస్యగా మారింది. మనుషులకైతే ఆధార్ ఉండటం సహజం, కానీ దేవుడికి ఆధార్ ఎలా ఉంటుందన్నది రెవెన్యూ అధికారులని ఇబ్బందిలో పడేసింది. రాష్ట్రంలోని రైతుల భూములను వెబ్ ల్యాండ్ (Webland) లో నమోదు చేయడం, వాటిని ఆధార్ తో అనుసంధా...
July 19, 2025 | 07:20 PM -
TTD: టీటీడీలో సంచలన మార్పులకు రంగం సిద్దం..?
ఏపీ(Andhrapradesh)లో ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులపై కూడా సీరియస్ గా ఫోకస్ చేసింది టీటీడీ పాలక మండలి. ముఖ్యంగా అన్యమత ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారని ఆరోపణలు రావడంతో, వారిని తొలగించే దిశగా చర్యలు చేపట్టింది. టీటీడీలో పని...
July 19, 2025 | 07:10 PM -
Bonalu: మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha). సీఎంతో పాటు అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు...
July 14, 2025 | 08:35 PM -
Revanth Reddy: లష్కర్ బోనాల ఉత్సవాల లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
లష్కర్ బోనాల ( Lashkar Bonalu ) ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి గారు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి ప్రత్...
July 14, 2025 | 09:49 AM -
Ramchander Rao: ఉజ్జయినీ మహంకాళిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్
తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramchander Rao) ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన, తన ఎదుగుదలకు అమ్మవారి ఆశీస్సులే కారణమన్నారు. తెలంగాణ ప్రజలకు శాంతి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ...
July 14, 2025 | 09:36 AM

- Putin: మా టార్గెట్ ఉక్రెయిన్ మిత్రులే.. ఈయూకి పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..
- US: పెంటగాన్ స్థానంలో యుద్ధ మంత్రిత్వశాఖ.. ట్రంప్ కీలక నిర్ణయం…
- Trump: భారత్ కు దూరమయ్యామన్న ట్రంప్… బంధం బీటలు వారిందన్న అమెరికా దౌత్య నిపుణులు..
- Ghaati Movie Review: మరో స్మగుల్డ్ కథ ‘ఘాటి’
- Veera Chandrahasa: హోంబలె ఫిల్మ్స్ సమర్పణలో, రవి బస్రూర్ రూపొందించిన వీర చంద్రహాస
- Allu Arjun: ఇప్పటి వరకు నా మైండ్ లోకి రానిది అల్లు అర్జునే!
- Jagapathi Babu: ఒకప్పటి హీరోయిన్ లతో జగ్గూ భాయ్
- Coolie: ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కూలీ
- Ganesh Chaturthi: అమెరికాలో బాల్టిమోర్ నగరంలో సాయి మందిర్ గణేష్ పూజలు
- Chandrababu Naidu: విశాఖలో మీడియేషన్ కాన్ఫరెన్స్.. ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలపై సీఎం పిలుపు..
