Srisailam: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీశైలం (Srisailam) క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు
October 16, 2025 | 02:03 PM-
SVT: శాన్డియాగో శివ విష్ణు దేవాలయం 25వ వార్షికోత్సవ వేడుకలు షురూ
శాన్ డియాగోలోని శివ విష్ణు దేవాలయం (SVT) తన 25వ వార్షికోత్సవాన్ని (25th Anniversary) జరుపుకునేందు కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 10వ తేదీ
October 11, 2025 | 07:08 AM -
Virginia: వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
వర్జీనియా (Virginia) లో తిరుమలలో జరిగేటట్లుగా శ్రీనివాస కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్యాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (Capital Area Rayalaseema Association) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తిరుమలను మరిపించేలా అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును కన్నులపండువగా నిర్వహించారు. వేదిక పర...
October 6, 2025 | 08:55 AM
-
Koneru Hampi: కోనేరు హంపికి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా “ధైర్య” పురస్కారం
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న “నాద బ్రహ్మోత్సవ్- 2025” భాగంగా దశమి రోజున సాయంత్రం శోభారాజు గారిచే శిక్షణ పొందిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ విద్యార్థులు “అర్జున్, కృతిక, హరిని, అభినవ్, అభిరామ్, అక్షయ్, మానస పటేల్, తన్వ...
October 3, 2025 | 04:00 PM -
VVPB: హ్యూస్టన్ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు
హ్యూస్టన్లోని శ్రీ రాధా కృష్ణ మందిరంలో సెప్టెంబర్ 20, 2025న జరిగిన విశ్వ వేద పారాయణ బృందం (VVPB) 7వ వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది. టెక్సాస్ రాష్ట్రం మరియు పొరుగున ఉన్న రాష్ట్రాల నుండి 500 మందికి పైగా భక్తులు హాజరై, సనాతన ధర్మ సంప్రదాయాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించారు. రఘు చుండూ...
September 30, 2025 | 05:10 PM -
Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కనక దుర్గమ్మ (Kanaka Durga) ఆలయంలో ఈ దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri)లో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మను సర్వస...
September 30, 2025 | 03:00 PM
-
Tirumala: తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసి) ఏర్పాటు
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల (Tirumala) కు వస్తుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చే తిరుమల క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భక్తులకు సమగ్రమైన సేవలు అందించేందుకు టిటిడ...
September 26, 2025 | 02:58 PM -
CBN: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు
శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ దంపతులు తిరుపతిః తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నేటి సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) దంపతులతో కలిసి తిరుమల చేరుకున్న మంత్రి నారా లో...
September 25, 2025 | 08:51 AM -
Acyuta Gopi: ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి వర్చువల్ మీడియా సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్20, 2025: చల్ మన్ వృందావన్ సంస్థ ఆధ్వర్యంలో, రాధాకృష్ణ అకేషన్స్ సహకారంతో నిర్వహించిన “అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్ కాన్సర్ట్” సెప్టెంబర్ 20న హైదరాబాద్లోని మాదాపూర్లో హెచ్ఐసీసీ – నోవోటెల్ (ఎమ్ఆర్1) వేదికగా విజయవంతంగా జరిగింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గాయని...
September 21, 2025 | 10:30 AM -
గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి దగ్గరలో ఏర్పేడులో ఉన్న వ్యాసాశ్రమంను మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారు స్థాపించారు. 1926వ సంవత్సరంలో మలయాళ స్వామి వారి చేత స్థాపించిన ఈ ఆశ్రమం ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలను దేశంలోనూ, విదేశాల్లోనూ బోధిస్తున్నారు. ఆ గురు పరంపరలో ఇప్పుడు నాలుగవ పీఠాధిపతిగా ఉన్నటువంట...
September 13, 2025 | 09:35 PM -
Pink Diamond: తిరుపతి లో పోయింది అని ఆరోపణలు వచ్చిన పింక్ డైమండ్ గురించి లేటెస్ట్ అప్డేట్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయాల్లో ఒకటి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల్లో రాజులు, మహారాజులు బహూకరించిన అపారమైన రత్నాలు, బంగారు, వెండి వస్తువులు ఉన్నాయి. 2018లో ఈ ఆభరణాల్లో ఒక్కటైన పింక్ డైమండ్ (pink diamond) మాయమైందనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఆలయ ప్రధాన అర్...
September 11, 2025 | 11:12 AM -
TTD: టీటీడి ఇఓగా అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి…
ఆంధ్రప్రదేశ్లో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. బాగా పని చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు తితిదే ఈవోగా అనిల్...
September 8, 2025 | 07:08 PM -
Nara Lokesh: కర్ణాటకలోని శ్రీ ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
కర్ణాటక: కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక- ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సందర్శించారు. 18 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠం జ్ఞానానికి, భక్తికి, సేవకు చిహ్నం. ఈ సందర్భంగా క్షేత్రంలోని శ్రీ కాలభై...
September 7, 2025 | 06:30 PM -
Ganesh Chaturthi: అమెరికాలో ఎలికాట్లోని సాయి మందిర్లో ఘనంగా గణేష్ పూజలు
అమెరికాలోని ఎలికాట్ నగరంలో ఉన్న సాయి మందిర్లో గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో 250 మందికిపైగా భక్తులో పాల్గొన్నారు. చైర్మన్ దేశాయి సిద్దబత్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ప్రవీణ్, ప్రవీణ తీగల దంపతులు 1200 డాలర్లకు లడ...
September 5, 2025 | 07:25 PM -
Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి ని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతి అని చర్చించుకునేలా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందిస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేశ్ మండపాలకు ఉచిత ...
September 5, 2025 | 03:20 PM -
Bhagavad Gita: తేలిక భాషలో మల్లాది వెంకట కృష్ణమూర్తి భగవద్గీత గీత
BhagavadGita
August 29, 2025 | 06:49 PM -
Chandrababu: డూండీ సేవాసమితి గణేశ్ కి ప్రజల శ్రేయస్సు ప్రార్థించిన చంద్రబాబు ప్రత్యేక పూజలు..
విజయవాడ (Vijayawada) సితార సెంటర్లో (Sitara Center) ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహం ఈసారి భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. డూండీ గణేశ్ సేవాసమితి (Dundi Ganesh Seva Samithi) ఆధ్వర్యంలో 72 అడుగుల ఎత్తులో మట్టి గణనాథుడిని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (...
August 28, 2025 | 11:30 AM -
Gajuwaka: వినాయక విగ్రహాల ఏర్పాటులో గాజువాకకు ప్రత్యేక స్థానం
లక్ష చీరలతో గణనాధుడు గాజువాక (Gajuwaka) లో వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. చాలా ప్రత్యేకమైన, వినూత్నమైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయటంలో గాజువాకకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతేకాదు ఇప్పటివరకు ఎత్తైన 117అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత కూడా గాజువాకకే దక్కింది. అయితే ఈ ...
August 25, 2025 | 05:02 PM

- Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ పండుగ వైబ్స్ తో దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజ్
- TTA: టిటిఎ మెగాకన్వెన్షన్ కన్వీనర్ గా ప్రవీణ్ చింతా.. ఛార్లెట్ టిటిఎ బోర్డ్ సమావేశంలో నిర్ణయం
- Danam Nagender: దానంపై ఇప్పుడైనా వేటు పడుతుందా..?
- NATS: ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
- #PrabhasHanu: #ప్రభాస్ హను కాన్సెప్ట్ పోస్టర్ దీపావళి సందర్భంగా రిలీజ్
- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు
- Atlee, Ranveer Singh: అట్లీ & రణవీర్ సింగ్ తొలి కలయిక
- The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ లుక్
- Caste Politics: కులాలు-రాజకీయ రంగు పులుముకున్న హత్య కేసు
- Konda Issue: సీఎంతో కొండా దంపతుల భేటీ.. వివాదానికి తెరపడినట్టేనా?
