- Home » Corona
Corona
డెల్టా వేరియంట్ తో అమెరికాకు.. పెను ముప్పు
ఇండియాలో తొలిసారి కనిపించిన కరోనా డెల్టా వేరియంట్తో అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అమెరికా నుంచి పూర్తిగా పారదోలాలని అనుకుంటున్న తమకు ఇది సవాలేనని అన్నారు. ఈ డెల్టా వేరియంట్ వల్ల నిస్సంందేహంగ...
June 23, 2021 | 07:53 PMదేశంలో తగ్గిన కరోనా కేసులు ….
భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. 24 గంటల్లో 1,358 మంది మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 68,817 ...
June 23, 2021 | 07:44 PMభారత్ లో త్వరలోనే లైన్ క్లియర్… ఫైజర్
భారత్కు కొవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉందని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా తెలిపారు. అమెరికా-భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన 15వ ఎడిషన్ బయో ఫార్మా హెల్త్కేర్ సదస్సులో అల్బర్జ్ మాట్లాడ...
June 23, 2021 | 03:56 PMవచ్చే ఏడాదికి కరోనాకు.. ఓరల్ ఔషధం
వచ్చే ఏడాదిలో కరోనాకు నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు. ప్రస్తుతం రెండు యాంటీ వైరల్ ఔషధాలపై తాము పరిశోధనలు చేస్తున్నామని, అందులో ఒకటి ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) ఔషధం కాగా ఇంకొకటి ఇంజెక్షన్ అని ఆయన చెప్పారు. అయితే, ప్...
June 23, 2021 | 03:10 PMతెలంగాణలో కొత్తగా 1,175 కేసులు… 10 మంది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,175 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,15,...
June 22, 2021 | 07:49 PMఏపీలో కొత్తగా 4,169 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,453 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 53 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయార...
June 22, 2021 | 07:31 PMదేశ ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన కరోనా
దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 42,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,167 మంది కొవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,89,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 ...
June 22, 2021 | 07:30 PMటీకా మిక్సింగ్ మంచిదే… డబ్ల్యూహెచ్ఓ
కొత్త వేరియంట్ల విజృంభణతో వ్యాక్సిన్ మిక్సింగ్ (రెండు వేర్వేరు టీకాలను ఇవ్వడం) మంచిదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పందించారు. రెండు వేర్వేరు టీకా డోసులను ఇవ్వడం వల్ల కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల...
June 22, 2021 | 03:20 PMవ్యాక్సినేషన్ లో ఇండియా…కొత్త రికార్డు
కరోనా వ్యాక్సినేషన్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే ఇండియా కొత్త రికార్డును అందుకుంది. రోజువారీ వ్యాక్సినేషన్లలో గత రికార్డును అధిగమించింది. 24 గంటల్లో ఏకంగా 69 లక్షల పైచిలుకు టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్రం ప్రకటించింది. టీకా విధానంలో భాగంగా దేశంలో వినియోగమయ్యే టీకాల్లో 75 శాతం క...
June 21, 2021 | 08:08 PMతెలంగాణలో కొత్తగా 1,197 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,19,537 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి వారి సంఖ్య 6,14,399 కి చేరింది. తాజా 1,709 ...
June 21, 2021 | 08:05 PMఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా… 3 వేల దిగువకు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 44 మంది మృత్యు వాతపడ్డారు. దీంతో రాష్ట్రంల...
June 21, 2021 | 07:53 PMదేశంలో తగ్గుముఖం పట్టిన.. కరోనా
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,422 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,88,44...
June 21, 2021 | 07:46 PMకొవాగ్జిన్ టీకాకు.. అమెరికా షాక్
భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) స్పష్టం చేసింది. టీకా భద్రత, ప్రభావశీలత, రోగ నిరోధక ప్రతిస్పందనకు సంబంధించి తగినంత సమాచారం అందుబాటులో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీకాలను పూ...
June 21, 2021 | 03:01 PMవ్యాక్సినేషన్ లో రికార్డును బద్దలు కొట్టిన జగన్ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సృష్టించింది. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, రాష్ట్రానికి అవసరమై వ్యాక్సిన్ డోసుల విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. కింది స్థాయిలో...
June 20, 2021 | 09:54 PMఇలాగే ఉంటే… థర్డ్వేవ్ విరుచుకుపడటం ఖాయం : గులేరియా
కోవిడ్ నిబంధనల పాటింపులో ఏమాత్రం అలసత్వం వహించినా 6 లేదా 8 వారాల్లో థర్డ్వేవ్ విరుచుకుపడటం ఖాయమని ఏయిమ్స్ డైరెక్టర్ రాజ్దీప్ గులేరియా తీవ్రంగా హెచ్చరించారు. కోవిడ్ మార్గదర్శకాలను సక్రమంగా పాటించకపోయినా, గుంపులు గుంపులుగా గుమిగుడినా, థర్డ్ వేవ్ ఉవ్వెత్తున విరుచుకుపడటం ఖాయమని పేర్కొన్నా...
June 19, 2021 | 08:13 PMతెలంగాణలో కొత్తగా.. 1,362 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,23,005 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 24 గంటల్లో 1...
June 19, 2021 | 07:55 PMఏపీలో తగ్గుముఖం పట్టిన..కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 45 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష...
June 19, 2021 | 07:44 PMదేశంలో కొత్తగా 60 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వైపు 1,647 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు పెరిగింది. ఇందులో 2,86,78,390 మంది బాధితులు కోలుకున్నారు....
June 19, 2021 | 07:36 PM- Anirudh: అనిరుధ్ ఈసారైనా మ్యాజిక్ చేస్తాడా?
- Aaryan: ‘ఆర్యన్’ తెలుగు ఆడియన్స్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది- విష్ణు విశాల్
- Mufti Police: “మఫ్తీ పోలీస్” నవంబర్ 21న వరల్డ్ వైడ్ రిలీజ్
- Life: మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ చిత్రం ఘనంగా ప్రారంభం
- Sudheer Babu: ‘జటాధర’ ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది: సుధీర్ బాబు
- Vassishta: వశిష్ట నెక్ట్స్ అతనితోనేనా?
- Bandla Ganesh: సెన్సేషనల్ కామెంట్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ
- Sree Vishnu: శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
- Nara Lokesh: చేనేత వస్త్ర ప్రదర్శన ‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్
- Nara Lokesh: విద్యార్థుల బృందానికి అభినందనలు.. నారా లోకేష్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















