- Home » Corona
Corona
ఫైజర్ బూస్టర్ డోసుకు అమెరికా అనుమతి
65 ఏళ్లు దాటిని వారికి కోవిడ్ 19 ఫైజర్ బూస్టర్ టీకా వేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న వారితో పాటు ఎక్కువగా జనం మధ్య తిరిగే ఉద్యోగాలు చేసేవారికి కూడా బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది మంది అమెరికన్లు...
September 23, 2021 | 08:31 PMకొవిషీల్డ్ తీసుకున్నవారికే అనుమతి : అమెరికా
కొవిడ్ టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిబంధనలను లోబడి భారత్ సహా 33 దేశాల వారు తమ దేశంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. మన దేశంలో తయారైన టీకాల్లో కొవిషీల్డ్ తీసుకున్నవారికే అనుమతిస్తామని స్పష్టం చేసింది....
September 23, 2021 | 01:16 PMఆంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనత .. రెండు కోట్లకు పైగా మహిళలకు
కరోనా వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక డ్రైవ్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా మహిళలకు వ్యాక్సినేషన్ నిర్వహించి మిగతా రాష్ట్రాల కన్...
September 23, 2021 | 12:45 PMఅమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ
అమెరికా కరోనా వైరస్తో అల్లాడుతున్నది. కేసులు తగ్గినట్లే తగి మళ్లీ పంజా విసురుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు రావటం విశేషం. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుత...
September 20, 2021 | 02:50 PMభారత్ సరికొత్త రికార్డు … ప్రధాని జన్మదిన కానుకగా
ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా కొవిడ్ వ్యాక్సినేషన్లో సరికొత్త రికార్డు నమోదైంది. దేశంలో ఒక్క రోజులో ప్రజలకు రెండున్నర కోట్లకు పైగా టీకా డోసులు అందించారు. కొవిన్ పోర్టల్ సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల వరకు వేసిన డోసుల సంఖ్య 2. 5 కోట్లు దాటింది. ఒక రోజులో కోటికి పైగా వ్యాక...
September 18, 2021 | 04:09 PMఅక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం చూస్తున్నాం : భారత్ బయోటెక్
అత్యవసర అనుమతి పొందడానికి కొవాగ్జిన్కు సంబంధించిన అన్ని వివరాలు, డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు సమర్పించామని, ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడిరచింది. జులై ప్రారంభంలో ఎమర్జెన్సీ యజ్ లిస్టింగ్ (ఈయూఎ...
September 18, 2021 | 03:59 PMఅమెరికాలో ప్రతి 500 మందిలో… ఒకరు బలి!
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి 500 మందిలో ఒకరి కన్నా ఎక్కువమందే కోవిడ్తో మరణించారని తెలుస్తోంది. గతేడాది జనవరిలో దేశంలో తొలిసారిగా కరోనా వైరస్ బయటపడినప్పటి నుండి ఇప్పటి వరకు 6,85,000 మందికి పైగా మరణించారు. 4.25 కోట్ల కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబరు మధ్య నాటికి ప్రతి వెయ్యిమందిలో ఒకరు ...
September 18, 2021 | 03:35 PMభారత్ మరో కీలక మైలురాయిని దాటింది
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన వ్యాక్సినేసన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 75 కోట్ల డోసులకు పైగా పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడిరచారు. ఇదే రేటు కొనసాగితే డిసెంబర్&z...
September 13, 2021 | 08:46 PMత్వరలో ముక్కు ద్వారా టీకా
భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కొవిడ్ టీకాకు త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియర్ సైన్సెస్, గురునానక్ ఆస్పత్రి, హర్యానాలోని ఇన్క్లెన్ ఆస్పత్రిలో ...
September 11, 2021 | 01:42 PMఈ ప్రయోగం తెలంగాణలో సక్కెస్ అయితే.. దేశమంతటా
కరోనా మహమ్మారిని అంతమొందించటానికి పలు చర్యలు తీసుకున్న తెలంగాణ సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి రెడీ అయ్యింది. అదే కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేయటానికి టెక్నాలజీని ఉపయోగించనుంది. కరోనా వ్యాక్సినేషన్ పక్రియ నగరాల్లో బాగానే జరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంతగా లేదు. దీంతో మార...
September 8, 2021 | 03:07 PMతెలుగు రాష్ట్రాల్లో ఏవై 12 కలకలం
తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలను ఇప్పుడు ఏవై 12 రకం కరోనా వేరియంట్ ఆందోళనకు గురిచేస్తోంది. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ గత నెల 30న ఉత్తరాఖండ్లో వెలుగు చూడగా, వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇప్పట...
September 6, 2021 | 02:54 PMప్రపంచంలోనే భారత్ రికార్డు
వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచ రికార్డ్ స్పష్టించింది. ఆగస్ట్ నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్ట్ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కన్నా భారత్లో గత నెలలో వేసిన వ్యాక్సిన్లు ఎక్కువని వెల్లడించింది. కెనడా, బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర...
September 6, 2021 | 02:46 PMయూనివర్సల్ పాస్ కమ్ సర్టిఫికెట్..
పూర్తిగా టీకాలు వేసిన పౌరులకు ప్రభుత్వం యూనివర్సల్ పాస్ కమ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. రెండు మోతాదులో యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ పాస్ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పాస్ ప్రజా రవాణా, కార్యాలయాలు, మాల్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప...
September 3, 2021 | 03:28 PMకరోనాలో మరో కొత్త వేరియంట్
ప్రపంచమంతా డెల్టా వేరియంట్ గురించి భయపడుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళనకర ప్రకటన చేసింది. కరోనాలో మరో కొత్త మూ/బీ.1.621 వేరియంట్ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇది వ్యాక్సిన్ కల్పించే రక్షణను తప్పించుకొని మరీ దాడి చేయగలదని వీక్లీ బులెటిన్లో పేర్కొన్న...
September 2, 2021 | 03:31 PMపాము విషంతో కరోనా అంతం?
బ్రెజిల్ అడవుల్లో కనిపించే విష సర్పం జరారాకుసోకు చెందిన విషంతో కరోనా మమమ్మారిని అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికలో బయటపడింది. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు, కొవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్ధంగా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ సర్పం...
September 2, 2021 | 03:25 PMభారత్ సరికొత్త రికార్డు…ఒక్కరోజే 1.29 కోట్లకు పైగా
కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతవారం ఒక్కరోజులోనే కోటిమందికి పైగా టీకాలు వేసి రికార్డు నెలకొల్పగా, తాజాగా ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1.28 కోట్ల మందికిపైగా టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటివరకు 65 కోట్ల మందికి వ్యాక్సిన...
September 1, 2021 | 03:00 PMఆంధప్రదేశ్ మరో రికార్డు
ఆంధప్రదేశ్ రాష్ట్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్లో మూడు కోట్ల డోసుల మైలురాయిని తాజాగా అధిగమించి మరో రికార్డు సృష్టించింది. ఆరుకోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందింది. స్పెషల్ డ్రైవ్లో రాష్ట...
August 31, 2021 | 08:21 PMదక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ గుర్తింపు
మరో కరోనా కొత్త వేరియంట్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సి.1.2గా నామకరం చేశారు. ఈ వేరియంట్ తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ప్రస్తుతానికి ఆందోళనకరమైన వైరస్గా వర్గీకరించనప్పటికీ వ్యాక్సిన్ల నుంచి తప్పింంచుకునే సామర్థ్యం ఈ వేరియంట్కు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తే...
August 31, 2021 | 02:50 PM- Bhogapuram: భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం :రామ్మోహన్నాయుడు
- Revanth Reddy: కేసీఆర్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం : సీఎం రేవంత్రెడ్డి
- Kishan Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా : కిషన్రెడ్డి
- Minister Srihari: ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే : మంత్రి వాకిటి శ్రీహరి
- Ramchandra Rao: ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలం : రాంచందర్రావు
- Amara Raja Group: అమర రాజా గ్రూప్ మరో ఘనత
- TTA: టీటీఏ 10వ వార్షికోత్సవంలో ప్రత్యేక అవార్డులు.. నామినేషన్ల ఆహ్వానం!
- TTA: టీటీఏ ఆధ్వర్యంలో ఎస్ఏటీ/ఏసీటీ ప్రిపరేషన్ వెబినార్ విజయవంతం!
- Shiva: ‘శివ’ డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో స్టన్నింగ్ గా అనిపించింది – నాగార్జున
- TPL: టీపీఎల్ పోస్టర్ ను ఆవిష్కరించిన క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















