రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… మరో 10 రోజుల పాటు
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల అమలును ఈ నెల 20 వరకు ప్రభుత్వం పొడిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృత...
January 10, 2022 | 03:04 PM-
సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం.. ఒకేసారి 68 మంది
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉద్యోగులకు కరోనా సోకిందని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. కార్యాలయంలో పని చేస్తున్న 235 మందికి పరీక్షలు నిర్వహించాలని సీబీఐ బృహన్ ముంబ...
January 8, 2022 | 08:44 PM -
తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా నమూనాలను పరీక్షించగా 1913 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాల...
January 8, 2022 | 03:56 PM
-
పంజాబ్ నుంచి వచ్చిన మరో విమానంలో..కరోనా కలకలం
అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఆదే దేశం నుంచి వచ్చిన మరో విమానం లోనూ 173 మంది ప్రయాణికులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటలీలోని రోమ్ నుంచి ఓ విమానం అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో 290 ...
January 8, 2022 | 03:51 PM -
భారత్ మరో అరుదైన ఘనత : ప్రధాని
భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. కరోనా మహ్మారి వ్యాప్తి అరికట్టే టీకా పంపిణీలో 150 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్ల డించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో గల చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్న...
January 7, 2022 | 08:17 PM -
దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులేనే లక్ష దాటిన
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. మూడో వేవ్కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడిరచింది. 15,13,377 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 1,17,100 మంద...
January 7, 2022 | 08:09 PM
-
కొవిడ్ చికిత్సకు.. మరో ఔషధం
మోల్నుపిరవిర్ 200 ఎంజీ కేప్సూల్స్ తరహాలోనే కొవిడ్-19 వ్యాధి చికిత్స కోసం మరో ఔషధం పాక్స్లోవిడ్ త్వరలో అందుబాటులోకి రానుంది. బహుళజాతి సంస్థ అయిన ఫైజర్ అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని కొవిడ్ చికిత్సలో వినియోగించడానికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లలో అనుమతి ల...
January 7, 2022 | 04:52 PM -
కరోనా బారిన పడిన మరో సీఎం
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు కరోనా బారినపడుతున్నారు. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్&z...
January 6, 2022 | 08:22 PM -
ఎయిర్ ఇండియాలో కరోనా కలకలం…125 మందికి పైగా
ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం సృష్టించింది. ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు చేరుకున్న విమానంలో ప్రయాణికులు పెద్ద ఎత్తున కరోనా బారినపడ్డారు. 180 మందికి పైగా ప్రయాణికులతో ఇటలీలోని రోమ్ నుంచి ఎయిర్ ఇండియా విమానం పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్ర...
January 6, 2022 | 08:08 PM -
హైదరాబాద్లో థర్డ్వేవ్ వచ్చినట్లేనా?
హైదరాబాద్లో గత 2,3 రోజులుగా కోవిడ్ కేసులు బాగా పెరగడంతో థర్డ్వేవ్ ప్రారంభమైనట్లేనని భావిస్తున్నారు. ఒకవైపు డెల్టా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు గ్రేటర్వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకల తర్వాత రికార్డు స...
January 6, 2022 | 07:52 PM -
మరో మారు ప్రపంచ దేశాలు కలవరం!
కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యంలో రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.67 లక్షల మందికి వైరస్ సోకింది. 1,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో లక్ష మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కొత్త కేసులో 95 శాత...
January 6, 2022 | 05:47 PM -
భారత్ బయోటెక్ కీలక ప్రకటన.. టీకా తీసుకున్నాక వద్దు
కొవాగ్జిన్ తీసుకున్న తర్వాత పారా సిటమాల్ కాని పెయిన్ కిల్లర్స్ కానీ వాడాల్సిన అవసరం లేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. టీ తీసుకున్నాక మాత్రలు వాడాలని తాము సూచించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న టీనేజర్లకు ఆయా టీకా కేంద్రాల్లో...
January 6, 2022 | 05:31 PM -
ఆంక్షలతో ఇది ఆగదు.. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికి
కరోనా ఒమిక్రాన్ వైరస్ ఆంక్షలతో ఆగిపోయేది కాదని, రెండు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది దీని బారిన పడొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు, ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్...
January 6, 2022 | 05:23 PM -
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభణ!
గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కరోజే 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ మూడో వారం వరకు ...
January 4, 2022 | 07:55 PM -
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కరోనా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులు నుంచి తనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపా...
January 4, 2022 | 07:37 PM -
ఫ్రాన్స్లో మరో కొత్త వేరియంట్ కలకలం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండగానే మరోవైపు ఫ్రాన్స్లో మరో కొత్త కొవిడ్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఫ్రాన్స్లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కరో...
January 4, 2022 | 07:35 PM -
కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ఆయన వెల్లడిరచారు. గత రెండు రోజులుగా అర్యోగం సరిగా లేకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. ఇటీవల నాతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారందరూ కరోన...
January 4, 2022 | 07:33 PM -
ఏపీలో తొలిరోజు 5 లక్ష మందికి ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిరోజు 5 లక్షల మంది బాలబాలికలకు టీకా పంపిణీ చేశారు. రాష్ట్రంలో 15-18 ఏళ్ల బాలబాలికలకు ప్రారంభమైన తొలి విడత టీకా పంపిణీ ఈ నెల 7వ తేదీ వరకు జరగనుంది. కొవాగ్జిన్ టీకా పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా జరుగుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మంది ప...
January 4, 2022 | 04:05 PM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
