సినీ నటుడు బాలకృష్ణకు కరోనా
సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని బాలకృష్ణ స...
June 24, 2022 | 07:51 PM-
అమెరికా అంటూ వ్యాధుల నిపుణుడు కూడా… కరోనా
అమెరికా అంటూ వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కరోనా బారిన పడ్డారు. 81 ఏండ్ల ఫౌసీ పూర్తిగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్నారు. పైగా రెండు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు. అయినా ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్&z...
June 17, 2022 | 03:57 PM -
5 ఏళ్లలోపు చిన్నారుల కోసం.. ఆమోదం తెలిపిన అమెరికా
అమెరికాలో ఆరు నెలల శిశువుల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకు కొవిడ్ టీకాల అందుబాటు దిశగా మరో అడుగు ముందుకు పడింది. చిన్నారుల కోసం మోడెర్నా, ఫైజర్ సంస్థలు రూపొందించిన టీకాలకు అమెరికా ఆహార ఔషధ సంస్థ (ఎఫ్డీఏ) సలహాదారులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ టీకాలతో చిన్నారులకు కలిగే నష్టాలతో&nb...
June 17, 2022 | 03:52 PM
-
మరోసారి కరోనా బారిన పడిన అమెరికా హెల్త్ సెక్రటరీ
అమెరికా దేశ హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా మరోసారి కరోనా బారిన పడ్డారు. గత నెల బెర్లిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయనకు మరోసారి కరోనా సోకినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియా, ల...
June 14, 2022 | 08:09 PM -
అమెరికా వెళ్లే ప్రయాణికులకు శుభవార్త!
అమెరికా వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త. విమానం ఎక్కడానికి ఒక్క రోజు ముందు కొవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలన్న నిబంధన ఆ దేశం ఎత్తివేసింది. ప్రభుత్వ పరిధిలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం ఈ నిబంధన ఇక అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రతి 90 రోజులకు ఒకసారి పరిస...
June 11, 2022 | 03:42 PM -
నాలుగో వేవ్ మొదలైనట్టే
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ఫోర్త్ వేవ్ వస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఏకంగా 7,240 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. అంతకు ము...
June 10, 2022 | 03:41 PM
-
విమాన ప్రయాణికులకు తప్పనిసరి… డీజీసీఏ ఆదేశాలు
కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మా...
June 8, 2022 | 07:46 PM -
ప్రియాంక గాంధీకి కరోనా
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తున్నాను. ప...
June 3, 2022 | 08:03 PM -
సోనియా గాంధీకి కరోనా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన్దీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. సోనియా గాంధీ గత కొన్ని వారాలుగా వరుసగ...
June 2, 2022 | 07:54 PM -
భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో
కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతోన్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా, ఇప్పటి వరకు 191.96 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చ...
May 20, 2022 | 07:52 PM -
ఆఫ్రికా, అమెరికా మినహా… మిగతా చోట్ల తగ్గుముఖం
ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లో మినహా మిగతా అన్ని చోట్లా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారంలో కొత్త కేసులు 12 శాతం మరణాలు, 25 శాతం మేర తగ్గినట్లు అందులో వివరించింది. మార్చి నుంచే కేసుల తగ్గుదల ఆరంభమైనట్లు తెలిపింది. అయితే ఉత్తర, దక్షిణ...
May 13, 2022 | 12:20 PM -
ఉత్తర కొరియాలో లాక్డౌన్
కరోనాతో అల్లాడిపోయినా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటూ ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన ఉత్తర కొరియాలో తాజాగా ఒక కేసు వెలుగు చూసింది. కరోనా వెలుగు చూసిన రెండు సంవత్సరాల తరువాత అక్కడ తొలి కేసు నమోదు కావడం గమనార్హం. అయితే ఒక్క కేసు వెలుగు చూడగానే అప్రమత్తమైన ఉత్తర కొరియా వెంటనే సరిహద్దులు మూసేసి లా...
May 13, 2022 | 12:06 PM -
విదేశాలకు వెళ్లేవారి కోసం … ప్రికాషన్ డోసు
ప్రస్తుతం కోవిడ్ బూస్టర్ డోసును 9 నెలల గ్యాప్తో ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే విదేశాలకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం రూల్స్ను సరళీకరించింది. 9 నెలల వ్యవధి కన్నా ముందే ప్రికాషన్ డోసును తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. మైక్రోబ్లాగింగ...
May 12, 2022 | 08:24 PM -
కోవిడ్ బారిన పడిన బిల్గేట్స్ …
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ కోవిడ్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్ చేయించుకున్నట్టు అందులో కోవిడ్ 19 పాజిటివ్గా తేలినట్టు ఆయన వెల్లడిరచారు. వైద్యులు అందించిన సూచనలు పాటిస్తూ ఐసోలేషన్లోకి వెళ్తున్నట్లు తెలిపారు....
May 11, 2022 | 08:40 PM -
అమెరికాలో కోటి మందికిపైగా.. చిన్నారులకు
కరోనా మొదలైనప్పటి నుంచి అమెరికాలో కోటిమందికి పైగా చిన్నారులు వైరస్ బారిన పడ్డారని తాజా నివేదికలు వెల్లడించాయి. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు కోటి ముప్పై లక్షలు (13 మిలియన్లు) మంది పిల్లలు కొవిడ్ బారినపడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఎఎపి) చిల్డ్రన్స...
May 5, 2022 | 03:50 PM -
కేంద్రం కీలక నిర్ణయం.. సెకండ్, బూస్టర్ మధ్య!
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోన్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాక్సిన్ రెండో టీకా, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మే...
May 4, 2022 | 07:33 PM -
ఈ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయవద్దు :సుప్రీంకోర్టు
దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్లను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజల్ని ఒత్తిడి చేయవద్దు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రస్తుతం జరుగు...
May 2, 2022 | 08:13 PM -
ఐసీఎంఆర్ కీలక ప్రకటన.. ఫోర్త్వేవ్ చాన్స్ లేదు!
దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఫోర్త్వేవ్ వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఫోర్త్వేవ్ వచ్చే అవకాశాలు లేవని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సమిరన్ పాండా వెల్లడిరచార...
May 2, 2022 | 03:57 PM

- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్
- Modi: చంద్రబాబు, పవన్, జగన్ ప్రత్యేక సందేశాలతో మోదీకి అభినందనలు..
- Chandrababu: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు బర్త్డే విషెస్
- Revanth Reddy: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది : సీఎం రేవంత్ రెడ్డి
- Pawan Kalyan: ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
- Revanth Reddy: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం గారి స్పీచ్ పాయింట్స్..
- The Great Wedding Show: తిరువీర్ ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
- Social Media: మహిళల భద్రత ..సోషల్ మీడియాపై కఠిన చర్యలకు కూటమి సన్నాహాలు..
- YCP: మెడికల్ వార్..అమరావతి నిర్మాణంపై వైసీపీ కొత్త వ్యూహం..
- Chandrababu: కూటమి సంక్షేమం, వాగ్దానాలపై విస్తరిస్తున్న ఆందోళనలు..
