NATS లలిత కళా వేదిక – “శిల్ప కళా నైపుణ్యం పై ఇష్టాగోష్ఠి”

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావి తరానికి తెలియజేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో –
“శిల్ప కళా నైపుణ్యం”
పై ప్రముఖ శిల్పి శ్రీ రాజకుమార్ వడియార్ గారితో ఇష్టాగోష్ఠి చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల ఆదివారం మే 25న, 2025
తేదీన ఉదయం గం. 11:00 EST/8:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
https://us02web.zoom.us/j/