నారా లోకేష్కు కరోనా పాజిటివ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడిరచారు. ప్రస్తుతం తాను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేట్ అవుతానని వెల్లడిరచారు. నాకు కొవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయింది. నాకు కరోనా లక్షణాలేవీ లేవు. అలాగే బాగానే ఉన్నాను. కానీ నేను కోలుకునే వరకు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటాను. నన్ను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకుని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరినీ సేఫ్గా ఉండాలని లోకేష్ పేర్కొన్నారు.