NATS లలిత కళా వేదిక – “కలిదోష హరణం – హరినామ కీర్తనం”

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి.
అందులో భాగంగా ఈ నెలలో –
కలిదోష హరణం – హరినామ కీర్తనం
అనే అంశం పై ఆధ్యాత్మికవేత్త, రచయిత, గాయకులు శ్రీ శ్రీరామపాద భాగవతర్ గారితో ఇష్టగోష్ఠి చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల ఆదివారం January 26th, 2025 తేదీన ఉదయం గం. 11:00 EST/9:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.
Link to join the webinar: https://natsworld.