ఇండియన్ ఆర్మీ ని ప్రశంసించిన మెగాస్టార్
భారత్ లో కరోనా వైరస్ పోరు లో ముందుండి సేవలు అందిస్తున్న వైద్యులు నర్సులు పారిశుద్ధ కార్మికులకు భారత వాయుసేన హెలికాఫ్టర్ల ద్వారా ఆయా హాస్పిటల్స్ పైన పూల వర్షం కురిపించి తమ సంఘీభావం తెలియచేస్తుంది. ఇందులో భాగం గా ఈ రోజు ఉదయం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ పై హెలికాఫ్టర్ తో పూల వస్ర్తం కురిపించారు. ఈ మంచి పనికి మెగాస్టార్ ట్విట్టర్ లో స్పందించారు.
“సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశం మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న frontline warriors కి పుష్పాభివందనం చేయటం అభినందనీయం”.We are indebted to you both! Jai Hind! #తౄఎహేరోస్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు.













