Telangana
Revanth Reddy: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధనలో సింగరేణి (Singareni) కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుంది. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు. అంద...
September 22, 2025 | 03:30 PMRevanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నేషనల్ హైవేస్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న నేషనల్ హైవేస...
September 22, 2025 | 03:15 PMSingareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త
దసరా (Dussehra) సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం
September 22, 2025 | 01:43 PMRevanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష
ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించనున్న సీఎం. పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అ...
September 21, 2025 | 10:25 AMBasket Ball: అండర్-16 ఆసియా కప్లో మెరిసిన తెలంగాణ అమ్మాయి
– 21 పాయింట్లతో చెలరేగిన టీమిండియా వైస్ కెప్టెన్ విహా రెడ్డి – మలేసియాలో జరిగిన మ్యాచ్లో ఇరాన్పై 67-66 పాయింట్లతో గెలుపు – డివిజన్-బిలో నెగ్గి డివిజన్-ఏకు ప్రమోట్ అయిన భారత జట్టు ఎనిమిదేళ్ల తర్వాత ఫిబా అండర్-16 మహిళల ఏసియా కప్లో (FIBA U16 Women’s Asia Cup) భారత అమ్మాయిలు విజే...
September 20, 2025 | 06:30 PMBhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం : భట్టి
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
September 20, 2025 | 01:59 PMMinister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు : మంత్రి సీతక్క
మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. హైదరాబాద్లోని
September 20, 2025 | 01:55 PMRevanth Reddy: సుప్రీం తీర్పు వచ్చే వరకూ వేచిచూస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రపతి, గవర్నర్లు తమ ముందుకొచ్చిన బిల్లుపై 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుపై రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో
September 20, 2025 | 12:42 PMKCR: కవితకు కేసీఆర్ ఆహ్వానం..?
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత(Kavitha) వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత, చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో.. విపక్షాలను నానా ఇబ్బందులు పెట్టిన బిఆర్ఎస్, ఇప్పుడు కుట...
September 19, 2025 | 07:00 PMCBI – KCR: మరిన్ని చిక్కుల్లో కేసీఆర్..! రేవంత్ నయా స్ట్రాటజీ…!!
తెలంగాణ రాజకీయాలను ఇప్పటికే కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping) కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం విచారించిన ఈ కేసును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐకి (CBI) ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కాళేశ్వరం అవిన...
September 19, 2025 | 03:25 PMRevanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ భేటీ
ఢిల్లీ: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో న్యూజెర్సీ గవర్నర్ పిలిప్ డి.ముర్పీ ఢిల్లీలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్యా, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో… పట్టణ రవాణా), మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి… న్యూజెర్...
September 19, 2025 | 02:50 PMRevanth Reddy: గుజరాత్లోని సబర్మతీ తీరంలా… మూసీ తీరాన్ని : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢల్లీిలో నిర్వహించిన ఓ సదస్సులో సీఎం
September 19, 2025 | 01:30 PMBathukamma: వెయ్యి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
బతుకమ్మ వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొని తెలంగాణ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక,
September 19, 2025 | 11:36 AMRevanth Reddy: ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవంలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
September 19, 2025 | 10:16 AMAmerica: అమెరికాలో పాలమూరు యువకుడు మృతి
అమెరికాలో మహబూబ్నగర్ జిల్లా యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (Mohammed Nizamuddin) ఆమెర్ పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఘటన
September 19, 2025 | 10:10 AMApollo Hospitals: 42 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న అపోలో హాస్పిటల్స్
ఇళ్లలో ఆరోగ్యం మరియు ఆనందం యొక్క ప్రపంచ ఉద్యమాన్ని వేడుక చేసుకుంటోంది 200 మిలియన్ల జీవితాలు | 185 దేశాలు | 19,000 కు పైగా భారతీయ పిన్కోడ్లు • 5.1 మిలియన్ శస్త్రచికిత్సలు | 27,000కు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు | 22,000కు పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు. • 3 మిలియన్ల నివారణ ఆరోగ్య పరీక్షలు |...
September 18, 2025 | 06:55 PMBy Election: జుబ్లీహిల్స్ పోటీలో కవిత, తీన్మార్ మల్లన్న..? I
భారత రాష్ట్ర సమితి(BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఉపఎన్నికను నిర్వహించనున్నారు. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో కీలక రాజకీయ పార్టీలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి.. అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. రాజ...
September 18, 2025 | 06:48 PMMLA Bathula: కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి .. సీఎంకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే
తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Lakshma Reddy) ,
September 18, 2025 | 12:07 PM- CHINA: వరుసగా నాలుగో ఏడాది తగ్గిన జనాభా…తల పట్టుకున్న చైనా ..?
- YUNUS GOVERNMENT: మైనార్టీల ఊచకోత.. లైట్ తీసుకుంటున్న బంగ్లా సర్కార్….
- Karthi: కార్తీ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా?
- Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం షూటింగ్ అప్డేట్
- Pushpa3: పుష్ప3 పై లేటెస్ట్ అప్డేట్
- Rashmika: అలా చేయడానికి నేనేమీ హీరోని కాదు
- Anaganaga oka raju: రాజు గారిని ఆదర్శంగా తీసుకుంటారా?
- Telangana: తెలంగాణలో ‘బొంద’ల రాజకీయం…!!
- Karnataka DGP: ఖాకీ డ్రెస్సులో ‘కామ’ లీలలు: కర్ణాటక డీజీపీ బాగోతం బట్టబయలు
- Rashmika Mandanna: ఈసారి మొత్తం జపనీస్ లో మాట్లాడతా
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















