కరోనా వేళలో… ఆదుకుంటున్న ఆపన్న హస్తం
కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఊహకు కూడా అందట్లేదు. రోజురోజుకూ గరిష్టస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ నెంబర్లను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. బాధితులు పెరుగుతుంటే మరోవైపు రికవరీ రేటు కూడా గణనీయంగా ఉంది. బాధితులకు అవసరమైన చికిత్స అందించడంలో పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. భారత్ దయనీయ పరిస్థితి...
May 1, 2021 | 12:47 PM-
తెలంగాణలో వ్యాక్సిన్ డెలివరికి… డ్రోన్
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఏడాదిపాటు అనుమతి అమలులో ఉండనుందని డీజీసీఏ పేర్కొంది. డ్రోన్లను ఉపయోగించి వ్యాక్సిన్లను ప్రయోగాత్మకంగా పంపిణీ చేసేందుకు మానవరహిత విమాన...
April 30, 2021 | 07:37 PM -
ఫేస్బుక్ కొత్త టూల్…వ్యాక్సిన్ సెంటర్ ను
ఫేస్బుక్ నుంచి కొత్త టూల్ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్ను లాంచ్ చేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు తమ దగ్గరలోని వ్యాక్సిన్ సెంటర్లను ఈ టూల్ ఉపయోగించి కనుక్కోవచ్చు. మొబైల్ యాప్లో...
April 30, 2021 | 07:31 PM
-
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కరోనా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు....
April 30, 2021 | 07:27 PM -
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..మూడు వేలకు పైనే
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకు పైగా బాధితులు మరణించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,20,107 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్త...
April 30, 2021 | 07:20 PM -
తెలంగాణలో 7,646 కేసులు…మరో 53 మంది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,35,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,55,628 మంది...
April 30, 2021 | 07:17 PM
-
ప్రపంచంలోనే భారత్ కు మూడో స్థానం…
భారత్లో కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్న పాత్రికేయులు అధికమవుతున్నారు. కరోనా కారణంగా సంభవించిన జర్నలిస్టుల మరణాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తాజాగా జెనీవాకు చెందిన ది ప్రెస్ ఎంబ్లేమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా సంభవించి...
April 30, 2021 | 02:04 PM -
నటుడు రణధీర్ కపూర్కు కరోనా పాజిటివ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణధీర్ కపూర్కు కరోనా పాజిటివ్ సోకడంతో కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందనక్కరలేదని డాక్టర్ సంతోష్ సెట్టి తెలిపారు. 74 ఏళ్ల రణధీర్ కపూర్ ప్రఖ్యాత నటుడు రాజ్ కపూర్ పెద్ద కొడుకు. ఆయన సోదరుల...
April 30, 2021 | 01:53 PM -
కష్టకాలంలోనూ వ్యాక్సిన్ వ్యాపారమా..? బాధ్యత ఉండక్కర్లేదా..?
కరోనా కష్టకాలం ఇది. కనీవినీ ఎరుగని మహోత్పాతం. కలలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. కానీ విపత్తు వచ్చింది. విపత్తును అందరూ కలసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. కానీ కష్టకాలంలోనూ కొంతమంది కాసులకోసం కక్కుర్తి పడుతున్నారు. అయినకాడికి దండుకునేందుకు ఎగబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్ల...
April 30, 2021 | 12:20 PM -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి కరోనా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరోనా బారిన పడ్డారు. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ ఉన్నారని తెలిపింది. చాడ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేసింది. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చ...
April 29, 2021 | 08:34 PM -
రెండో డోసు తీసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ జిల్లా దవాఖానలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయట పడవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్పై ప్రజల్లో అపోహ ...
April 29, 2021 | 08:22 PM -
తెలంగాణలో కొత్తగా 7,994 కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 కేసులు నమోదు కాగా, 58 మంది బాధితులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 4,27,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,49,692 మంది కరోనా బాధితులు ...
April 29, 2021 | 08:04 PM -
కరోనా బారినపడిన రాజస్థాన్ సీఎం
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికి వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడి నుంచే...
April 29, 2021 | 08:01 PM -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం. వ్యాక్సిన్ ధరను
కరోనా వ్యాక్సిన్ ధరను తగ్గించినట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. రాష్ట్రాలకు రూ.400లకే కొవాగ్జిన్ను సరఫరా చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. గతంలో టీకా డోసును రూ.600గా నిర్ధారించిన భారత్ బయోటెక్ దాని రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ధరను తగ్గిస్తూ సీ...
April 29, 2021 | 07:58 PM -
దేశంలో కరోనా ఉధృతి… రికార్డు స్థాయిలో కేసులు
దేశంలో కరోనా వైరస్ రెండో దశ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గత వారం రోజులుగా మూడు లక్షలకు పైగా మంది కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 17.68 లక్షల టెస్టులు చేయగా 3,79,257 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,7...
April 29, 2021 | 07:40 PM -
ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటలో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,035 మందికి పరీక్షలు నిర్వహించగా 14,792 కేసులు నిర్ధారణ అయ్యాయి. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 10,84,336 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్...
April 29, 2021 | 07:37 PM -
కరోనా కట్టడికి బ్రిటన్ బాటలో భారత్!
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఊహకందని విధంగా సాగుతోంది. ఇప్పటికే లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇది పీక్ స్టేజ్ కాదని.. మే మధ్యలో పీక్ స్టేజ్ కు వెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక పీక్ స్టేజ్ కు వెళ్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని భయపడిపోతున్నారు. కర...
April 29, 2021 | 07:31 PM -
మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ కష్టమే..!
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దీంతో కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. తొలిరోజే సుమారు 70 లక్షల మంది వ్యాక్సిన్ క...
April 29, 2021 | 10:42 AM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
