తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,20,043 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో 14 మంది మృతి చెందారు. 24 గంటల్లో 2,078 మంది కరోనా నుంచి కో...
June 15, 2021 | 08:21 PM-
ఏపీలో కొత్తగా 5,741 కేసులు …
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 96,153 మందికి కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 5,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో 53 మంది మరణించారు. 24 గంటల్లో 10,567 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,32,984గా ఉ...
June 15, 2021 | 08:18 PM -
దేశంలో తగ్గిన కరోనా తీవ్రత..
దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 2,726 మంది మరణించారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2...
June 15, 2021 | 08:15 PM
-
తెలంగాణలో కొత్తగా 1,511 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 12 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,175 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేస...
June 14, 2021 | 08:51 PM -
ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 87,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,549 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,14,393 మంది వైరస్ బారినపడినట్లు తె...
June 14, 2021 | 07:17 PM -
దేశంలో కొత్తగా 70,421 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,92,152 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 3,921 మంది మృత్యువాత పడ్డారు. 1,19,501 మంది కరోనా నుంచి కోలుకొని ...
June 14, 2021 | 07:03 PM
-
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,20,525 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.కరోనా బారి నుంచి 2,384 మంది కోలుకున్నారు. 24 గంటల్లో 13 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇ...
June 12, 2021 | 08:52 PM -
ఏపీలో కొత్తగా 6,952 కేసులు..
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,952 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరరకు రాష్ట్రంలో 18,03,074 మందికి కరో...
June 12, 2021 | 08:51 PM -
దేశంలో తగ్గిన కేసులు… మళ్లీ పెరిగిన
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రోజువారీ కొవిడ్ కేసులు లక్షకు దిగువన నమోదవగా.. నాలుగువేలకుపైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడ...
June 12, 2021 | 08:50 PM -
డోసుల మధ్య గ్యాప్ పెంచితే … ముప్పు తప్పదు
కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ పెంచితే ముప్పు తప్పదని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచి హెచ్చరించారు. వ్యాక్సిన్కు సంబంధించిన రెండు మోతాదుల మధ్య గ్యాప్ పొడిగించడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. వ్యాక్సినేషన్లో గ్యాప్ పెంచడానికి బదుల...
June 12, 2021 | 08:49 PM -
ప్రపంచ దేశాలకు 10 కోట్ల… వ్యాక్సిన్ డోసులు
వచ్చే ఏడాదిలోగా 10 కోట్ల మిగులు వ్యాక్సిన్ డోసులను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. జీ7 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ప్రారంభోపన్యాసంలో ఈ విషయం వెల్లడించారు. బ్రిటన్, ఇతర సంపన్న దేశాలు కలసి వందకోట్ల డో...
June 12, 2021 | 03:33 PM -
ఏపీలో కొత్తగా 8,239 కేసులు… 61 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,93,227 మందికి కరోనా వైరస్ సోకింది....
June 11, 2021 | 08:13 PM -
భారత్ బయోటెక్కు భారీ షాక్….
దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. సంస్థ అభివృద్ధి చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించ...
June 11, 2021 | 07:56 PM -
దేశంలో స్వల్పంగా తగ్గిన.. కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 20,04,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 91,702 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం కొవిడ్ కేసుల సంఖ్య 2,92,74,823గా ఉంది. 24 గంటల్లో 3,403 మంది మరణించారు. ఇప్పటి వ...
June 11, 2021 | 07:53 PM -
ఏపీలో కొత్తగా 8,110 కేసులు.. 67 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా పాజిజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడి 67 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్...
June 10, 2021 | 07:48 PM -
దేశంలో కరోనా మరణ మృదంగం… రికార్డు స్థాయిలో
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్న.. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,04,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 94,052 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
June 10, 2021 | 07:44 PM -
వ్యాక్సిన్ ల పేటెంట్ రద్దుపై… ప్రపంచ బ్యాంక్
కరోనా వైరస్ వ్యాక్సిన్ లపై పేటెంట్ను ఎత్తివేయాలనే ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ వ్యతిరేకిస్తోంది. దీని వల్ల ఔషధ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు విఘాతం కల్గుతుందంటూ ప్రపంచ బ్యాంక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే కొవిడ్19 వ్యాక్సిన్పై మేధో సంపత్తి హక్కులను ఎత్తేయాలనే ప్రతిప...
June 10, 2021 | 03:28 PM -
వారు మాట్లాడడం వల్లే ఎక్కువగా… వైరస్ బారిన
కరోనా సోకినవారి తుమ్ము, దగ్గు వల్ల ఇతరులు వైరస్ బారిన పడే ముప్పు ఎక్కువని అనుకుంటున్నాం. కానీ వారు మాస్కు లేకుండా మాట్లాడడం వల్లే ఇల్లు, కార్యాలయం వంటి చోట్ల (ఇన్డోర్స్) కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. మాట్లాడేటప్పుడు ఏయే పరిణామాల తుంపరలు వెలువడతాయి. ఏ తుంపరలో ఏ స్...
June 10, 2021 | 02:55 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
