Covid19
సెకండ్ వేవ్ మాత్రమే కాదు.. మూడు, నాలుగు వేవ్లు
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో మూడు, నాలుగు వేవ్లను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రజలు వైరస్ గురించి ఆందోళన చెందకుండా ప్రభు...
April 28, 2021 | 10:17 PMఏపీలో కరోనా విజృంభణ… 14 వేలు దాటిన
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా .. 14,669 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే, 10,69,544 మందికి ప...
April 28, 2021 | 09:26 PMకరోనా మరణాలను భారత్ దాచి పెడుతోందా..?
కరోనా వైరస్ ను తొలిసారి చైనాలో 2019 డిసెంబర్ లో గుర్తించారు. ఆ తర్వాత నెల తిరిగేసరికి వైరస్ ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టమెంతో అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్ప...
April 28, 2021 | 08:05 PMదేశంలో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక రోజులో
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,60,960 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,293 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 2,61,162 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. ఇప్పటి వరకు 1,48,17,371 మంది వైరస...
April 28, 2021 | 05:41 PMతెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 82,270 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8,061 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరింది. నిన్న ఒక్కరోజ...
April 28, 2021 | 05:37 PMమే 1 నాటికి భారత్ కు స్పుత్నిక్-వి
రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి డోసుల మొదటి బ్యాచ్ మే 1న భారత్కు చేరనుంది. ఈ విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు. మొదటి బ్యాచ్ లో ఎన్ని డోసులు ఉంటాయి? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏటా 85 కోట్ల ...
April 28, 2021 | 02:54 PMఒకరి నుంచి 406 మందికి…
కరోనా జాగ్రత్తలు పాటించకపోతే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి 406 మందికి వైరస్ను అంటించే ప్రమాదముందని పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన రోగి 100 శాతం జాగ్రత్తలు పాటిస్తే అతడి నుంచి ఒక్కరికి కూడా వైరస్ సోకదని తేలింది. కోవిడ్ నిబంధనలను 50 శాతం పాటించినా కేవలం 15 మందికే వైరస్ వ్...
April 28, 2021 | 02:43 PMవారికి మాస్కు అక్కర్లేదు… అమెరికా
అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లు ఇకపై మాస్కుల్లేకుండానే బయట తిరగొచ్చు అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒంటిరిగా లేదా కుటుంబసభ్యులతో కలిసి నడకకు, వాహనాలపై షికారుకు వెళ్లొచ్చు. పూర్తి వ్యాక్సినే...
April 28, 2021 | 01:59 PMతెలంగాణలో 10 వేలు దాటిన కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు ...
April 27, 2021 | 07:44 PMకాస్త తగ్గిన ఉద్ధృతి…కొత్తగా 3.23 లక్షల కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్, నైట్కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,58,700 మంది...
April 27, 2021 | 07:40 PMకరోనాను చంపే స్ప్రే… భారత్ లో
ముక్కు రంధ్రాల్లో కరోనాను చంపేసే నాజల్ స్ప్రేను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కెనడాకు చెందిన సానోటైజ్ సంస్థ రెడీ అవుతున్నది. తాము రూపొందించిన స్ప్రే సార్స్-కొవిడ్- 2ను ఎదుర్కోవటంలో 95 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, ఊపిరితిత్తులకు వ్యాపించకుండా అడ్డుకొంటుందని వెల్లడి...
April 27, 2021 | 03:16 PMసీరమ్, భారత్ బయోటెక్లకు … కేంద్రం
కరోనా టీకా ధరలు తగ్గించాలని భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆయా కంపెనీల ప్రతినిధులలో సంప్రదింపులు జరిపినట్టు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డోసులు కేంద్రాని...
April 27, 2021 | 03:11 PMవ్యాక్సిన్ కోసం వెంపర్లాట! తెలుగు రాష్ట్రాలు ఏం చేయబోతున్నాయి?
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రజలంతా ఇప్పుడు వ్యాక్సిన్లకోసం వెంపర్లాడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా నుంచి ప్రాణాలతో బయటపడొచ్చని నిర్ధారణ కావడంతో అందరూ టీకా కోసం పరుగులు తీస్తున్నారు. అయితే డిమాండ్ కు సరిపడా టీకాలు అందుబాటులో లేవు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టీకాలకు తీవ్ర కొరత ఏర...
April 26, 2021 | 09:40 AMఅన్ని దేశాలు చేతులు కలపాల్సిందే! కరోనా అంతానికి అంతర్జాతీయ సహకారం అవసరం
వాషింగ్టన్ః ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటి మీద నిలబడి, చేయి చేయి కలిపితే తప్ప కరోనా వైరస్ పూర్తిగా నిష్క్రమించదని భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు, అమెరికా 21వ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. కరోనాపై పోరాటంలో అమెరికా వివిధ ద...
April 26, 2021 | 05:17 AMవామ్మో… నిమిషానికి 245..! 3 రోజుల్లో 10 లక్షలు!
కరోనా సునామీలా చుట్టేస్తోంది. 24 గంటల్లో 3 లక్షల 52 వేల 991 కేసులు నమోదయ్యాయి. దేశంలో వైరస్ వెలుగు చూసిన తర్వాత.. ఒక్కరోజులో మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రపంచంలో మరో దేశంలోనూ ఇప్పటిదాకా ఒక్కరోజులో మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు కాలేదు. కరోనా విలయతాండవం చేసిన అమెరిక...
April 26, 2021 | 04:57 AMఆ గ్రూప్ రక్తం ఉన్న వారికి.. కరోనా ముప్పు
పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించామని సీఎస్ ఐఆర్ ప్యాన్ ఇండియా సర్వే తెలిపింది. ఇలాంటి టైమ్లో అసలు ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అని సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్ఐఆ...
April 26, 2021 | 04:47 AMతెలంగాణలో కరోనా విజృంభణ… 24 గంటల్లో
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,551 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం 4,01,783 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య...
April 26, 2021 | 04:46 AMదేశంలో రికార్డు స్థాయిలో కేసులు… ఒక్క రోజులోనే
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. తాజాగా ఐదో రోజు కూడా రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,02,367 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,...
April 26, 2021 | 03:59 AM- Medical College: మెడికల్ కాలేజీలో పేరుతో వైసీపీ కొత్త నాటకం : జీవీ ఆంజనేయులు
- Padi Kaushik Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. పాడి కౌశిక్రెడ్డి పై కేసు!
- Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం
- Congress: ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనా..!?
- Pawan Kalyan: తిరుమలలో పారదర్శకతకు పవన్ కళ్యాణ్ పిలుపు..
- YS Jagan: 21లోపు సీబీఐ కోర్టుకు జగన్..!
- Konda Surekha: నాగార్జునకు సారీ చెప్పిన కొండా సురేఖ.. కేసుపై ఉత్కంఠ!
- Seetha Prayanam Krishna Tho: సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ …
- Chandrababu: చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం.. బాబుతో బృహత్తర గృహప్రవేశం..
- YCP: అధినేత పిలుపుకి స్పందన లేని వైసీపీ ..క్షేత్రస్థాయి నిబద్ధత ఎక్కడ?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















