కరోనా వ్యాక్సిన్ తో.. వంధ్యత్వం రాదు
కరోనా వ్యాక్సిన్లు పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి దుష్ప్రభావమూ చూపవని అమెరికాలోని మియామీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. టీకాలు వేసుకోకముందు, వేసుకొన్న తర్వాత రెండు సందర్భాల్లోనూ వీర్యం నాణ్యత, శుక్రకణాల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించలేదని, శుక్రకణాలు తగ్గలేదని...
June 19, 2021 | 03:07 PM-
తెలంగాణలో కొత్తగా 1,417 కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,417 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో మరో 12 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,...
June 18, 2021 | 07:49 PM -
ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,764 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6,341 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 57 మంది మృతి చెందారు. దీంతో ...
June 18, 2021 | 07:47 PM
-
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 88,977 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 1,587 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సం...
June 18, 2021 | 07:30 PM -
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన.. కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,19,464 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,521 యాక్టివ్ కేసుల...
June 17, 2021 | 08:20 PM -
కరోనా టీకా తీసుకున్న సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మే 16న రాహుల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే రాహుల్ కరోనా బారిన పడ్డారు అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపార...
June 17, 2021 | 08:16 PM
-
ఏపీలో కొత్తగా 6,151 కేసులు… 58 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,02,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6,151 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 58 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మరో 7,728 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా...
June 17, 2021 | 08:02 PM -
దేశంలో మళ్లీ పెరిగిన.. కరోనా కేసులు
భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్నటితో పోల్చితే దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 2,330 మంది మృతి చెందారు. దీంతో కరోనాత...
June 17, 2021 | 07:58 PM -
ఏపీకి భారీగా కోవిషీల్డ్ డోసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. అయినా అక్కడి ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది. 104 కాల్ సెంటర్ను మరింత పటిష్ఠం చేస్తోంది. ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, తగు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వీటన్నింటితో పాటు వ్యాక...
June 17, 2021 | 05:49 PM -
పిల్లల కోసం సిద్దమైన రెండు వ్యాక్సిన్లు…
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడం అత్యవసరం. ఈ దిశగా అమెరికాలో నిర్వహించిన ప్రాథమిక దశ ప్రయోగ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా మోడెర్నా వ్యాక్సిన్తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్ల...
June 17, 2021 | 05:41 PM -
జలుబు చేయడం మంచిదే.. ఎందుకో తెలుసా?
జలుబు చేయడం ఒక విధంగా మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా? సాధారణ జలుబును కలిగించే వైరస్ సోకడం వల్ల కరోనా కారకమైన సార్స్-కొవ్-2 నుంచి రక్షణ లభిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించినట్టు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు.
June 17, 2021 | 05:34 PM -
తెలంగాణలో కొత్తగా 1,489 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గింది. గత 24 గంటల్లో 1,16,252 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య...
June 16, 2021 | 07:43 PM -
సీరం గుడ్ న్యూస్… సెప్టెంబరు నాటికే
మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఈ ఏడాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్త...
June 16, 2021 | 07:38 PM -
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,544 మందికి పరీక్షలు నిర్వహించగా.. 6,617 కొవిడ్ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 18,26,751 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ...
June 16, 2021 | 07:35 PM -
దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన.. కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 2,542 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,07,628 మంది బాధితులు కొలుకోని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96...
June 16, 2021 | 07:32 PM -
అమెరికాలో 6 లక్షలకు చేరుకుంది…
అమెరికాలో మొత్తం కొవిడ్ మరణాలు సంఖ్య మంగళవారం నాటికి ఆరు లక్షలకు చేరుకుంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం మరణాల సంఖ్యను నమోదు చేసింది. ఈ సంఖ్య బాల్టిమోర్ లేక మిల్వాకీ నగర జనాభాకంటే ఎక్కువ ఇది. 2029లో క్యాన్సర్తో మరణించిన అమెరికన్ల సంఖ్యతో సమానం.
June 16, 2021 | 02:57 PM -
ఆధారాలు లేని విషయానికి.. ఎవరైనా ఎలా
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకయిందని, దీనిపై మరింత లోతైన విచారణ అవసరమని అమెరికా సహా ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ ల్యాబ్లో అత్యంత కీలకమైన వ్యక్తి చైనా బ్యాట్వుమెన్గా ప్రసిద్ధి చెందిన షియొంగ్లి తొలిసారి స్పందించారు. చైనా ప్రభుత్వం ఎప్పట...
June 16, 2021 | 02:53 PM -
కొవాగ్జిన్ తీసుకున్నవారికి అమెరికా… గ్రీన్ సిగ్నల్
దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయ విద్యార్థులు తమ దేశం వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయ విద్యార్థులపై ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్...
June 16, 2021 | 02:49 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
