Telangana
Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి షాక్
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు (Durgam Cheruvu)ను ఆక్రమించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy,)పై కేసు నమోదు అయింది. హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు (Madhapur Police)
January 2, 2026 | 02:14 PMBRS: కేసీఆర్ సెంటిమెంట్ మంత్రం.. బీఆర్ఎస్ కు లాభమా..? నష్టమా..?
బీఆర్ఎస్ మరోసారి ప్రజాదరణ కోసం సెంటిమెంటు మంత్రాన్నే నమ్ముకుందా…? మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ …చంద్రబాబును టార్గెట్ చేయడం కూడా అందుకేనా…? మరి ఈ మంత్రం ఫలిస్తుందా..? గతంలోలా ప్రజలు మళ్లీ కేసీఆర్ సెంటిెమెంటును ప్రజలు గౌరవిస్తారా…? ప్రస్తుతం బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీ...
January 2, 2026 | 01:46 PMBJP: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే టార్గెట్..తెలంగాణ బీజేపీకి పెను సవాల్..!
తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. పార్టీకి మంచి కేడర్ ఉంది. ముందుండి నడిపించే ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు అండగా ఉన్నాయి. అయినా సరే ఇటీవలికాలంలో వరుస పరాజయాలు
January 2, 2026 | 12:39 PMKavitha : పోటీ తథ్యం.. కొత్త పార్టీపై కవిత క్లారిటీ..!
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్న తన రాజకీయ భవిష్యత్తుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు పూర్తి స్పష్టతనిచ్చారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు
January 2, 2026 | 12:19 PMHarish Rao: పాలమూరుకు ద్రోహం చేసింది రేవంత్ రెడ్డే.. బీఆర్ఎస్ కౌంటర్..!
తెలంగాణకు కృష్ణాజలాల హక్కులపై కేసీఆర్ మరణశాసనం రాశారన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు .. బీఆర్ఎస్ అంతే ధీటుగా బదులిస్తోంది. సీఎం రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని,
January 2, 2026 | 12:11 PMRevanth Reddy: తెలంగాణ జలహక్కులపై కేసీఆర్ మరణశాసనం: సీఎం రేవంత్ రెడ్డి
పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగానే .. కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో, కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలంటూ కేసీఆర్
January 2, 2026 | 11:54 AMRevanth Reddy: గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో గవర్నర్ను సీఎం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గత రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తిగా సాగిందని, ఈ ఏడాది కూడా ప్రజా సంక్షేమ
January 2, 2026 | 09:46 AMNumaish: నుమాయిష్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, ఫ్యూచర్ సిటీని రాష్ట్రానికి తలమానికంగా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 85వ అఖిల బారత పారిశ్రామిక ప్రదర్శన
January 2, 2026 | 09:34 AMMinister Komatireddy :ఆర్అండ్ బీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి
రోడ్లు, భవనాల శాఖ తనకు కుటుంబం వంటిదని, ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సమానమని, తనను కలిసేందుకు ఉద్యోగులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏ సమయంలో అయినా తనను కలవచ్చని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
January 2, 2026 | 09:25 AMAsaduddin Owaisi: భారత్-పాక్ మధ్య ‘మధ్యవర్తిత్వం’ చేశామన్న చైనా.. భగ్గుమన్న ఓవైసీ
"ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య తాము మధ్యవర్తిత్వం వహించామంటూ చైనా మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ఈ అంశంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కేంద్ర ప్రభుత్వంపై
January 2, 2026 | 06:37 AMCP Sajjanar: సీపీ సజ్జనార్ వార్నింగ్ … మద్యం తాగి పట్టుబడితే
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి వాహనాలతో రోడ్ల పైకి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని చెప్పారు. మద్యం
December 31, 2025 | 12:38 PMTGPWU: న్యూఇయర్ సందర్భంగా వారికి ఉచిత రవాణా సేవలు : టీజీపీడబ్ల్యూయూ
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన వారికి ఉచిత రవాణా సేవలు (Transportation services) అందించనున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యూయూ) తెలిపింది. డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి 1 గంట వరకు సేవలు అందిస్తామని
December 31, 2025 | 12:27 PMBRS vs Cong : తెలంగాణలో పోలవరం – బనకచర్ల రగడ.. అసలు వాస్తవమేంటి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పుడూ రాజకీయాలకు కేంద్ర బిందువులే. తాజాగా పోలవరం - బనకచర్ల లింక్ కెనాల్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అగ్నిరాజేసింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించే ఈ ప్రతిపాదనపై
December 31, 2025 | 10:53 AMMinister Komatireddy: ఆ 10 రోజులు టోల్ వద్దు : మంత్రి కోమటిరెడ్డి
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్`విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణాకు అనుమతివ్వాలని తెలంగాణ ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి
December 31, 2025 | 09:09 AMJP Nadda: మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటండి: నడ్డా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు (Ramachandra Rao) ఢల్లీిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు రామచందర్రావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో
December 31, 2025 | 09:03 AMKCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్ (KTR) , హరీష్ రావు (Harish Rao) , పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో
December 30, 2025 | 02:11 PMTirumala: తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshan) సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి
December 30, 2025 | 09:43 AMSudheer Babu: ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ (Future City) కమిషనరేట్ కమిషనర్గా జి.సుధీర్బాబు (Sudheer Babu) ను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ను మూడు మునిసిపల్ కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం, వాటి పరిధిలోని ప్రాంతాలను
December 30, 2025 | 09:25 AM- Srinu Vaitla: హిట్ హీరోను పట్టేసిన శ్రీను వైట్ల
- Dhanush, Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ వివాహం.. తేదీ ఖరారు!?
- Sharwanand: శర్వా చెప్పిన సంక్రాంతి సెంటిమెంట్
- Chandrababu: తిరుపతిలో ఏపీ ఫస్ట్ పరిశోధన కేంద్రం : చంద్రబాబు
- Revanth Reddy: సీఎంగా 2034 వరకు గ్యారంటీగా ఉంటా: రేవంత్
- Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటివద్దకే ప్రసాదం
- Speaker: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్!
- Supreme Court: ఎమ్మెల్యే దానం అనర్హత పై సుప్రీంకోర్టుకు ఏలేటి
- NTRNeel: డ్రాగన్ షూటింగ్ పై కొత్త అప్డేట్
- Moon Moon Sen: సంచలనం.. మాజీ ప్రధానితో హీరోయిన్ ఎఫైర్?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















