దేశంలో కరోనా విజృంభణ 24 గంటల్లో
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 3,82,315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 3,780 మంది మరణించారు. తాజాగా 3,83,439 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కు పెరగ్గా, ఇప్పటి ...
May 5, 2021 | 07:21 PM-
మృగరాజులకు కరోనా…
కరోనా మహమ్మారి మనుషులనే కాదు…జంతువులను కూడా కష్టాల్లో పడేస్తోంది. మన దేశంలో తొలిసారిగా కరోనా జంతువులకు సోకింది. హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోని ఎనిమిది ఆసియా సింహాలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సింహాల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జూ అధికారులు తెలిపారు. సింహాల నుంచ...
May 5, 2021 | 07:59 AM -
ఏపీలో కొత్తగా 20 వేలకు పైగా కేసులు.. 82 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్ పరీక్షించగా.. 20,034 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అలాగే ...
May 4, 2021 | 07:27 PM
-
విశాఖలో కరోనా విజృంభణకు కారణం కొత్త వేరియంటా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భారీగా విస్తరించడానికి కారణం ఏంటి? ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? తాజాగా వినిపిస్తున్న సమాధానం కొత్త వేరియంట్. అయితే ఏపీలో ప్రస్తుత పరిస్థితితులకు ఈ వేరియంటే కారణం అని అప్పుడే చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. కానీ సెంటర్ ఫర్ సెల్యుల...
May 4, 2021 | 05:54 PM -
దేశంలో రెండు కోట్లు దాటిన కేసులు…
భారత్లో కరోనా వైరస్ రెండో దశ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,449 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల...
May 4, 2021 | 05:46 PM -
దేశంలోనే మొదటిసారి.. ఎనిమిది సింహాలకు కరోనా
కరోనా సెంకడ్ వేవ్తో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు కరోనా లక్షణాలు మనుషుల్లో మాత్రమే కనిపించాయి. జంతువులకు కరోనా వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ కొవిడ్ వైరస్ లక్షణాలు తాజాగా జంతువుల్లో కూడా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబ...
May 4, 2021 | 05:43 PM
-
తెలంగాణలో కొత్తగా 6,876 కేసులు..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 6,876 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా హెల్త్ బులిటెన్ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 59 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 2,476కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం కే...
May 4, 2021 | 05:32 PM -
ఏపీలో ఒక్క రోజులో 18 వేలకు పైగా కేసులు.. 71 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినట్టే కనబడుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా..18,972 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో 71 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప...
May 3, 2021 | 07:40 PM -
తెలంగాణలో కొత్తగా 5,695 కేసులు.. 49 మంది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. నిన్న ఒక్క రోజే 49 మంది కరోనా వైరస్తో ప్రాణాలొదిలారు. దీంతో మొత్తం...
May 3, 2021 | 05:57 PM -
కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళం : ఫైజర్
కరోనాతో పోరాడుతున్న భారత్కు అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ భారత్కు భారీ సాయం ప్రకటించింది. కొవిడ్ చికిత్సలో వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు వెల్లడించింది. దాదాపు రూ.510 కోట్లు విలువ చేసే ఈ ఔషధాలను అమెరికా, ఐరోపా, ఆసియాలోని సంస్థకు చెందిన పలు పంపిణీ ...
May 3, 2021 | 05:36 PM -
దేశంలో కరోనా విలయ తాండవం ..
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,04,698 మందికి పరీక్షలు నిర్వహించగా.. 3,68,147 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,99,25,604గా ఉంది. 3,417 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 2,18,959కి చేరింది. 1,62,93,003 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,1...
May 3, 2021 | 05:15 PM -
టీకా పంపిణీలో కీలక మైలురాయిని అధిగమించిన అగ్రరాజ్యం
టీకా పంపిణీలో అమెరికా కీలక మైలురాయిని దాటింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 10 కోట్ల మంది కరోనా టీకా రెండు డోసులూ అందుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. 18 ఏళ్ల దాటిన వారిలో ఇప్పటి వరకు 39 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారని, తొలి డోసు తీసుకున్న వారిలో 8 శాతం మంది రెండో డోసు త...
May 2, 2021 | 02:48 PM -
మంత్రి పువ్వాడకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు కరోనా పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలు కన్పించడంతో ఆయన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన ఖమ్మం నగరంలోని తన నివాస గృహంలో హోం ఐసోలేషన్కు వెళ్లారు. గతంలో కూడా కరోనా పాజిట...
May 2, 2021 | 02:30 PM -
అన్ని వేళ్లూ మోదీ వైపే…! ఎందుకీ నిస్సహాయత..!?
ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ పర్సనాలిటీలలో మోదీ ఒకరు. గతంలో ఏ భారత ప్రధానమంత్రికీ రానంత పాపులారిటీ మోదీ సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోని పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్లను మించి పాపులారిటీ సాధించుకున్న నేతగా మోదీ చరిత్ర కెక్కారు. సోషల్ మీడి...
May 2, 2021 | 01:27 PM -
భారత్ లో అందుబాటులోకి మరో వ్యాక్సిన్ …
రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పత్నిక్-వి డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నాయి. టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో మాస్కో నుంచి లక్షా 50 వేల స్పత్నిక్-వి టీకాలు భారత్ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచార...
May 2, 2021 | 07:52 AM -
కరోనా బాధితులకు క్రికెటర్ల ఆపన్నహస్తం
దేశంలో సెకండ్వేవ్ కరోనాతో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు క్రికెటర్లు ముందుకు వచ్చారు. తమవంతుగా విరాళాను ప్రకటించారు. మరోవైపు ఐపిఎల్లో ఆడుతున్న టీమ్లు కూడా విరాళాలను అందజేస్తున్నాయి. రాజస్తాన్ రాయల్స్ ఇందుకోసం రూ. 7.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ...
May 1, 2021 | 06:00 PM -
ప్రపంచంలో తొలిసారి.. ఒకేరోజు 4 లక్షలకు పైగా
దేశంలో కరోనా పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తొలిసారిగా ఒక్కరేజే రికార్డు స్థాయిలో 4 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 4 లక్షలకు పైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 19,45,299 మందికి &nb...
May 1, 2021 | 05:25 PM -
తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి బ్రేక్…
ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఉండదని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రానికి అందాల్సిన వ్యాక్సిన్ డోసులు చేరకపోవడంతో పంపిణీ పక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ...
May 1, 2021 | 01:50 PM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
