Covid19
కోవిషీల్డ్ వేసుకున్న వారు రెండో డోస్ ఎప్పుడు వేసుకోవాలంటే….
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు కేంద్రం ఓకే చెప్పింది. ఇది వరకు 28 రోజుల వ్యవధి ఉండేది. మరింత మెరుగైన ఫలితాల కోసమే ఈ వ్యవధిని పెంచుతున్నట్లు ప్రకటిం...
May 13, 2021 | 06:16 PMసెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజనీకాంత్
కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉండడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి మాస్క్ తో పాటు శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు టీకా కూడా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమ...
May 13, 2021 | 06:06 PMదేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి. 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కే...
May 13, 2021 | 06:03 PMభారత్ బయోటెక్ లో 50 మంది ఉద్యోగులకు…
కరోనా టీకా కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థలో 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొవిడ్ కారణంగా 50 మంది ఉద్యోగులు అందుబాటులో లేరని, అయినప్పటికీ మీ కోసం రేయింబవళ్లు కష్టప...
May 13, 2021 | 05:58 PMతొలి డోసు తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనా టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జెనీవాలోని యూనివర్సిటీ హాస్పిటల్లో టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు....
May 13, 2021 | 05:54 PMఅగ్రరాజ్యంలో కరోనా తగ్గుముఖం…
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. రోజువారి సగటు మరణాలు 600కు పడిపోయాయి. సగానికి పైగా రాష్ట్రాల్లో మరణాలు జీరోకు చేరుకున్నాయి. రోజువారి కొవిడ్ కేసులు సగటు 38 వేలకు చేరింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో దాదాపు రె...
May 13, 2021 | 05:47 PMఏపీలో కరోనా సెకండ్ వేవ్ ముగిసేది ఎప్పుడంటే?.. వర్సిటీ పరిశోధనలో ఆసక్తిర విషయాలు వెల్లడి
అమరావతి: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితిలు ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ఆర్ఎమ్ వర్సిటీ గ్రాడ్యుయేట్లు ఏపీ ప్రజలకు ఆసక్తికర విషయం చెప్పారు. వారి అంచనాల ప్రకారం ఏపీలో కరోనా సెకండ్ వేవ్ జూలై మధ్య కాలం నాటికి ముగిసిపో...
May 13, 2021 | 04:30 PMసుప్రీం జడ్జి జస్టిస్ చంద్రచూడ్కు కరోనా
సుప్రీంకోర్టు జడ్డి డి.వై. చంద్రచూడ్కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా సోకింది. జస్టిస్ చంద్రచూడ్ కరోనా నుంచి కోలుకుంటున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిల...
May 13, 2021 | 04:21 PMభారత్ బయోటెక్ కు గ్రీన్ సిగ్నల్..
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసేందుకు అనుమతి లభించిన నేపథ్యంలో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 నిర్వహించేందుకు భారత్ బయోటెక్కు నిపుణుల ప్యానెల్ ఆమోదం తెలిపింది. 2 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలపై ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల...
May 13, 2021 | 04:05 PMవారికి కరోనా వ్యాక్సిన్ సురక్షితమే!
గర్భిణులు కరోనా వ్యాక్సిన్లను వేయించుకోవచ్చని, అవి సురక్షితమైనవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమని ఇటీవల ఇంటర్నెట్లో వెల్లువెత్తుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. మహిళలు గర్భం దాల్చినప్పుడు మొదట ఏర్పడే మాయకు వ్యాక్సిన్ వల్ల ఎటువంటి హాని క...
May 13, 2021 | 03:58 PMభారత్ మరో రికార్డు… 114 రోజుల్లోనే
కేవలం 114 రోజుల్లోనే 17 కోట్ల టీకా డోసులతో వ్యాక్సినేషన్ నిర్వహించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటి వరకు 13.66 కోట్ల మంది మొదటి డోసు తీసుకోగా, 3.86 కోట్ల మందికే రెండు డోసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీకాల స్టాక్లో 70 శాతాన్ని రెండో డోసు వారికి కేటాయించాలని కేంద్ర మంత...
May 13, 2021 | 03:40 PMకరోనా పోవాలంటే మూడేళ్లు పడుతుందా?
భారత్లో కరనా సెకెండ్ వేవ్ వణికించేస్తోంది. మరి వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గాలంటే ఎలా? ఇలాగే కొనసాగితే మాత్రం ఇప్పట్లో కంట్రోల్ కావడం కష్టమే. వైరస్ బలహీన పడాలంటే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ జరగాలి. అంటే 130 కోట్ల మందికి అవసరం లేదు. కనీసం.. 70 శాతం మందికి అంటే...
May 12, 2021 | 10:34 PMఏపీలో 23 శాతం, తెలంగాణలో 9 శాతం పాజిటివిటీ రేటు
భారత్లో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్రం నిర్దేశించిన ఐదు శాతం పరిమితి కంటే ఎక్కువగానే ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వచ...
May 12, 2021 | 10:19 PMడబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు : కేంద్రం
దేశంలో కరోనా వైరస్ కలవరం పాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు వేరియంట్లు భారత్ను చుట్టుముడుతున్నాయి. అయితే ఇందులో బి.1.617 వేరియర్ భారత్కు చెందిన వేరియంట్ గా పేర్కొనడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ భారత్దే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల...
May 12, 2021 | 10:12 PMఏపీలో 21వేలకు పైగా కేసులు.. 89 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,750 శాంపిల్స్ పరీక్షించగా 21,452 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,44,386 మంది వైరస్ బారినపడగా, మొత్తం 1,76,05,687 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింద...
May 12, 2021 | 10:05 PMదేశంలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే వరుసగా మూడో రోజూ కరోనా యాక్టివ్ కేసులు తగ్గుదల కనిపించగా, మరణాలు మాత్రం మరోమారు నాలుగు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,205 మంది మృతి చెందారు. 24 గంటల్ల...
May 12, 2021 | 06:13 PMభారత్ కొంప ముంచిన తప్పుడు అంచనా!
భారత్లో కరోనా మహమ్మారి జడలు విప్పిన భూతంలా విస్తరిస్తోంది. సెకండ్వేవ్ పంజాకు దేశం మొత్తం విలవిల్లాడుతోంది. అయితే ఈ సంక్షోభానికి తప్పుడు అంచనాలే కారణమని తేల్చేశారు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణులు, బైడెన్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. భారత్ తప్పుడు అంచనా వేయడం వల్లే ఇప్పుడు ద...
May 12, 2021 | 04:44 PMతెలంగాణలో కొత్తగా 4,801 కేసులు.. 32 మంది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 75,289 మందికి పరీక్షలు నిర్వహించగా 4,801 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసిది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనా వైరస్ ను...
May 11, 2021 | 08:22 PM- 12A Railway Colony: 12A రైల్వే కాలనీ ఆడియన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు: అల్లరి నరేష్
- Bhagyasri Borse: కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం – భాగ్యశ్రీ బోర్సే
- Donald Trump: విదేశీ విద్యార్థులకు స్వాగతం.. ట్రంప్
- Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ ‘మరి మరి…’ రిలీజ్
- Pooja Hegde: విజయ్ ను డామినేట్ చేసేసిన బుట్టబొమ్మ
- Ravi Teja: పండక్కి రిస్క్ చేస్తున్న రవితేజ
- Russia: రష్యాలో 70వేల ఉద్యోగాలు.. భారతీయులకు బంపర్ ఆఫర్..
- Kamal Hassan: రజినీ కోసం కమల్ భారీ ప్లాన్
- Kangana Ranaut: అలాంటివి నాకు సెట్ అవవు
- Prabhas: రాజా సాబ్ ను పూర్తి చేసేసిన డార్లింగ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















