రెండు డోసులు తీసుకున్నా… మాస్క్ లు
టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ, మాస్కులు ధరించాల్సిందేనని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా స్పష్టం చేశారు. వైరస్ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నార...
May 15, 2021 | 05:59 PM-
దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా…
భారత్లో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3,26,098 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 3,53,299 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బుల...
May 15, 2021 | 05:46 PM -
రెండవ డోసు తీసుకున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. ముంబైలోని దాదర్లోని ఓ హాస్పిటల్లో ఆయన టీకా వేయించుకున్నాడు. సల్మాన్తో పాటు అతని సోదరుడు సోహేల్ ఖాన్ కూడా వ్యాక్సినేషన్ సెంటర్లో కనిపించాడు. అతను కూడా సెకండ్ డోసు వేసుకున్నట్...
May 15, 2021 | 03:09 PM
-
భారత్కు 5 కోట్ల టీకాలు!
భారత్కు 5 కోట్ల కోవిడ్ టీకాలు అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఆ టీకాలు సరఫరా అయ్యే ఛాన్సు ఉన్నది. అయితే కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి ...
May 15, 2021 | 03:00 PM -
ఏడాది చివరకు వ్యాక్సి’నేషన్’.. భారత్ ముందు భారీ టార్గెట్..!
కరోనా మహమ్మారి సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్ అందించింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న టీకా కొరతను అధిగమించడంపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 200 కో...
May 15, 2021 | 12:49 PM -
డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంచలనం.. 2DG డ్రగ్ రెడీ!
కోవిడ్ సెకండ్ వేవ్తో ఇండియా విలవిలాడుతోంది. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఆక్సిజన్ అందివ్వడం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు ఈ ఇబ్బందులను కొంతైనా తీర్చేందుకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ-డీఆర్డీవో నిర్విరామంగా కృషి చేస్తోంది. శత్రువులతో య...
May 15, 2021 | 12:34 PM
-
వ్యాక్సిన్ వేయించుకుంటే .. ఒక మిలియన్ డాలర్లు
కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కొన్ని దేశాలు, రాష్ట్రాలు బహుమతులు, ప్రోత్సహాకాలు సహాయం వంటివి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఒహియో రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే అక్షరాల 7 కోట్లకు పైగా డబ్బులు మీ సొంతమే. ఒహియో రాష్ట్ర గవర్నర్...
May 14, 2021 | 09:13 PM -
24 గంటల్లో మరో 4 వేల మంది…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 18,75,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 4 వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,62,317కి చేరుక...
May 14, 2021 | 08:59 PM -
ఈ లాక్డౌన్ లు, కర్ఫ్యూలు ఇంకెన్నాళ్లు..?
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దాదాపు దేశమంతా అప్రకటిత లాక్ డౌన్ అమలవుతోంది. పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించుకోగా.. కొన్ని రాష్ట్రాల కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణలో రోజులో 20 గంటల లాక్డౌన్…. ఏపీలో 18 గంటల కర్ఫ్యూలత...
May 14, 2021 | 08:20 PM -
వ్యాక్సిన్ గ్యాప్ ల గందరగోళం!
కోవిడ్ సెకండ్ వేవ్తో దేశం చిగురుటాకులా వణుకుతోంది. కోవిడ్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేని పరిస్థితి నెలకొంది. దీంతో దేశ ప్రజలందరూ వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వ్యాక్సినేషన్పై గైడ్లైన్స్ మార్చుతుండడంతో జనంలో గంద...
May 14, 2021 | 08:08 PM -
భారత్కు మరో వ్యాక్సిన్..
భారత్కు ఎంఆర్ఎన్ఎ కొవిడ్ వ్యాక్సిన్లను తీసుకురావాలనే యోచనలో ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రస్తుతం దాదాపు ఆరు కంపెనీలకు చెందిన ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక కంపెనీతో కలసి పనిచేయాలనుకుంటున్నామని ఈ మేరకు భాగస్వామ్...
May 14, 2021 | 03:12 PM -
అమెరికాలో మిగులు డోసులను.. భారత్ కు
కరోనాతో విలవిల్లాడుతున్న భారత్కు మరింతగా సహాయాన్ని అందించాలని అమెరికా కాంగ్రెస్కు చెందిన 57 మంది సభ్యులు దేశ అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాశారు. భారత్లోని వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అందోళన వ్యక్...
May 14, 2021 | 02:43 PM -
వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన ఏపీ సర్కార్
వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఏపీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికింది. కోటి మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. మే 13న సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్లోడ్కు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొంది. జూన్ 3 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు టెండర్ల ...
May 14, 2021 | 10:51 AM -
మరో వారం రోజుల్లోగా స్పుత్నిక్-వీ : కేంద్రం ప్రకటన
కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా త్వరలోనే మార్కెట్లోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్ దేశానికి వచ్చేస్తోందని, మరో వారం రోజుల్లో మార్కెట్లో లభించనుందని ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో స్పుత్...
May 14, 2021 | 10:46 AM -
గుడ్ న్యూస్ భారత్ కు .. మరో వ్యాక్సిన్
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ వ్యాక్సిన్ కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. ఈ సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ -వీ టీకా రెండో బ్యాచ్ కూడా రేపు భారత్కు చేరుకోనుంది. ఇప్పటికే ఈ నెల 1న తొలి బ్యాచ్ టీకాలు భారత్కు ...
May 13, 2021 | 08:52 PM -
సెకెండ్ డోస్ వారికే వ్యాక్సిన్… మే 31 వరకు
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో మే 31 వరకు సెకెండ్ డోస్ వారికే వ్యాక్సిన్ ఇస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉందని, తగిన పత్రాలు చూపి పోల...
May 13, 2021 | 08:46 PM -
ఏపీలో కరోనాఉధృతి.. 2 లక్షలు దాటిన
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 96,446 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,399 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 13,66,785 మంది వైరస్ సోకింది. రాష్ట్రంలో నేటి వరకు 1,77,02,133 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించా...
May 13, 2021 | 08:40 PM -
తెలంగాణలో కరోనాతో 33 మంది…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,221 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,693 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. రాష్ట్రంలో 6,876 ...
May 13, 2021 | 08:37 PM

- TTD: పరకామణి దొంగతనంపై సిట్… ప్రభుత్వం కీలక నిర్ణయం
- Revanth Reddy: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Revanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- Chandrababu: ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే : చంద్రబాబు
- Minister Lokesh: రాష్ట్రంలో వంద బడుల్లో అలాంటి పరిస్థితి : మంత్రి లోకేశ్
- Minister Anita: అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు : మంత్రి అనిత
- Satya Prasad: ఆయన పాపాలు వంద సార్లు తల నరుకున్నా పోవు : మంత్రి అనగాని
- Vishnu Kumar Raju: విధ్వంసానికి మరోపేరు ఆయనే : విష్ణుకుమార్ రాజు
- Rajnath Singh: అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు : రాజ్నాథ్ సింగ్
- Singareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త
