దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. వరుసగా రెండో రోజు నాలుగువేలకు పైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,08,921 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,95,955 ...
May 26, 2021 | 06:29 PM-
హైదరాబాద్ లో వైట్ ఫంగస్ కేసు
కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతున్న జనాలు పెరిగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో వైట్ ఫంగస్ కేసు కూడా వెలుగు చూసింది. హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్తో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్కు వైట్ ఫంగస్ కూడా సోకినట్లు...
May 26, 2021 | 02:56 PM -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం… విదేశాలకు వెళ్లేవారికి
టీకా వేయించుకున్నవారినే అనేక దేశాలు తమ దేశంలోకి అనుమతిస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి వాక్సినేషన్లో తొలి ప్రాధాన్యమివ్వనున్నట్టు ప్రకటించింది. అనేక దేశాలు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ ...
May 25, 2021 | 09:12 PM
-
దేశంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు…
దేశంలో కొత్తగా భయాందోళనలకు కారణమైన బ్లాక్ ఫంగస్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందం (జీఓఎం) 27వ సమావేశం నిర్వహించారు. దేశంలో బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) వ్యాప్తిపై ఈ భేటీలో చర్చ జరిగింది. దేశంలో ఇప్పటి వరకు 18 రాష్ట్రా...
May 25, 2021 | 09:06 PM -
గుడ్ న్యూస్… జూన్ చివరి నాటికి
కరోనా విజృంభణ కొనసాగిస్తున్న వేళ ఐఐటీ ఖరగ్పూర్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా సెకండ్ వేవ్తో సతమతం అవుతున్న దేశం త్వరలోనే కోలుకోనున్నది. జూన్ చివరినాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 శాతం తగ్గునున్నాయి. ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన పరిశోధకు...
May 25, 2021 | 09:02 PM -
ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజులో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి పాజిటివ్గా తెలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి చేరింది. త...
May 25, 2021 | 08:59 PM
-
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి. మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 20,58,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని క...
May 25, 2021 | 06:15 PM -
ప్రైవేట్ ఆస్పత్రులూ ఇకపై వ్యాక్సిన్ వేయవచ్చు : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
వ్యాక్సినేషన్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకూ అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుమతులు కూడా మంజూరు చేసింది. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ సంస్థలు ప...
May 25, 2021 | 05:05 PM -
వ్యాక్సిన్లతో కరోనా మరణాలకు… అడ్డుకట్ట
కరోనా వ్యాక్సిన్లు వైరస్ నుంచి బలమైన రక్షణ కల్పిస్తున్నాయని అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో కొవిడ్తో ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య, మరణాలు తగ్గాయన్నారు. మొత్తం 8 (మోడెర్నా, ఫైజర్, నోవావ్యాక్స్, కొవిషీల్డ్, సినోఫార్మ్, సినోవ్యాక్, జాన్సన్ అండ్&z...
May 25, 2021 | 03:31 PM -
కొవిడ్ రోగులకు… భారత సంతతి వైద్యుల సాయం
కొవిడ్ రోగులకు అవసరమైన చికిత్స, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు.. భారత్కు సహకరించేందుకు అమెరికాలోని భారత సంతతి వైద్యులు, వృతి నిపుణులు మందుకొచ్చారు. కరోనా రెండో దశ గ్రామీణ ప్రాంతాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ సహాయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా, భారత్...
May 25, 2021 | 03:18 PM -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,835 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,994 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 15,90,926 మందికి కరోనా...
May 24, 2021 | 09:09 PM -
భారత్ లో కొనసాగుతున్న మృత్యు ఘోష.. ఒక్క రోజులో
భారత్ కరోనా వైరస్తో పోరాడుతోంది. ఇప్పటికే మూడు లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 19,28,127 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,22,315 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 24 గంటల వ్యవధిలో 4,454 మరణాలు సంభవించాయ...
May 24, 2021 | 06:26 PM -
వ్యాక్సిన్ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్… వెసులుబాటునిచ్చిన కేంద్రం
యువతకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో భారీ మినహాయింపునే ఇచ్చింది. 18 సంవ్సరాల నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు ఎలాంటి ముందుస్తు నమోదు లేకుండా, ఏకంగా వ్యా్క్సినేషన్ సెంటర్ వద్దకే వెళ్లి, అప్పటికప్పుడు కూడా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుక...
May 24, 2021 | 05:14 PM -
బైడెన్ సర్కార్ ఓ సంచలన ప్రకటన.. వ్యాక్సిన్ తీసుకుంటే
కరోనా జయించడంలో టీకా కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని దేశాల్లో టీకాలు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రధానంగా అమెరికా ఈ సమస్య ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ ఓ సంచలన ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకుంటే, బీరుతో పాటు 200 డాలర్ల నగదు ఇస్తామని తెలిపింద...
May 24, 2021 | 02:56 PM -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసకుంది. 2-18 ఏండ్ల వయస్కులవారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ను జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నది. దేశవ్యాప్తంగా 525 మంది బాలలపై ప్రయోగాలు జరుపనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రయోగాలు త్వరగా పూర్తయ్యి ఈ ఆర్థిక సంవత్సరం...
May 24, 2021 | 02:38 PM -
ఏపీలో కొత్తగా 19,981 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 90,609 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 19,981 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,62,060 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో 13,41,355 మంది కోలుకోగా 10,022 మంది మరణించారు....
May 22, 2021 | 09:18 PM -
దేశంలో కొత్తగా 2,57,299 కేసులు…
దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోసారి మరణాలు నాలుగువేలకు పైగా నమోదయ్యాయి. ఇటీవల కొత్త కేసులు తగ్గుతున్నా, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 20,66,285 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,57,299 ...
May 22, 2021 | 06:50 PM -
కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం!
కరోనా చికిత్సకు మరో కొత్త ఔషధం అందుబాటులోకి రానుంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో జంతువులు, మనుషులపై ట్రయల్స్ పూర్తి చేసుకున్న మోల్నుఫిరావిర్-400 ఎంజీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైంది. మన దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆస్పత...
May 22, 2021 | 06:44 PM

- America: అమెరికా విమాన టికెట్లను కావాలనే బ్లాక్ చేశారా?
- GTRI: భారతదేశం కంటే అమెరికాకే ఎక్కువ నష్టం : జీటీఆర్ఐ
- America: వాణిజ్య ఒప్పందంపై నేడు అమెరికాతో చర్చలు
- H-1B: హెచ్-1బీ రుసుము ఒక్కసారే!
- Donald Trump: తమ డిమాండ్ను అంగీకరించకుంటే.. కఠిన చర్యలు
- Athletics: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అమెరికాదే ఆధిపత్యం
- YS Bharathi Reddy: వైసీపీలో భారతి రెడ్డి కీ రోల్కు రంగం సిద్ధం..!?
- OG Concert Event: ‘ఓజీ’ చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది: పవన్ కళ్యాణ్
- Chiranjeevi: మోహన్లాల్ గారి అద్భుతమైన సినీ ప్రయాణానికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం తగిన గుర్తింపు: చిరంజీవి
- Idli Kottu: ధనుష్, నిత్యా మీనన్ ‘ఇడ్లీ కొట్టు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్
