ఏపీలో కొత్తగా 8,766 కేసులు… 67 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 93,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8,766 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొ...
June 9, 2021 | 07:49 PM-
దేశంలో స్వల్పంగా పెరిగిన.. కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,90,89,069 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,219 మంది కోవిడ్ పేషెంట్లు మృ...
June 9, 2021 | 07:15 PM -
గ్రీన్ టీతో .. కరోనా దూరం
గ్రీన్ టీ మీకు రోజూ తాగే అలవాటు ఉందా? అయితే కరోనాపై మరో ఓ అడుగు ముందున్నట్టే. ఇమ్యూనిటీని పెంచడంలో గ్రీన్ టీకి ప్రత్యేక స్థానం ఉందని, అది కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తుందనని శ్యాన్ సీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడయ్యింది. కొవిడ్ను నియంత్రించే నిరోధకాలు గ్రీన్ టీలో ఉన్న...
June 9, 2021 | 03:43 PM
-
ఏపీలో కొత్తగా 7,796 కేసులు… 77 మరణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 89,732 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7,796 కేసులు నమోదయ్యాయి. 77 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 14,641 మంది కోలుకున్నారు. రాష్ట్...
June 8, 2021 | 06:41 PM -
దేశంలో భారీగా తగ్గిన… కరోనా కేసులు
దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 18,73,485 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 86,498 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 63 రోజుల తర్వాత కేసుల సంఖ్య లక్ష దిగువకు చ...
June 8, 2021 | 06:28 PM -
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం….
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,00,636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా 14,01,609 కేసులు యాక్టివ్&...
June 7, 2021 | 06:50 PM
-
ఏపీలో భారీగా తగ్గిన కేసులు..
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 64,800 మందికి కరోనా పరీక్షలు నిర్వహంచగా.. 4,872 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్లో తెలిపింది. తాజాగా 13,702 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట...
June 7, 2021 | 06:38 PM -
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా….
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,38,182 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,070 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరి...
June 5, 2021 | 09:23 PM -
దేశంలో తగ్గుతున్న కరోనా…
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,20,529 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 1,97,894 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా మరో 3,380 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసు...
June 5, 2021 | 07:07 PM -
ఏపీలో కొత్తగా 10,373 కేసులు.. 80 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88,441 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,373 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,46,468 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనాతో 80 మంది...
June 5, 2021 | 06:56 PM -
తెలంగాణలో భారీగా తగ్గిన.. కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,36,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 3,346 మంది మరణిం...
June 4, 2021 | 08:12 PM -
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా …
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,32,361 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో కరోనాతో 2,713 మంది మృతి చెందారు. కరోనా నుంచి 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది డిశ్చార్జ్ అయ్యా...
June 4, 2021 | 07:44 PM -
ఏపీలో కొత్తగా 10,415 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,413 కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 83 మంది మృతి చెందారు. కరోనా నుంచి 15,649 మ...
June 4, 2021 | 07:35 PM -
కరోనాతో సింహం మృతి…
కరోనా వైరస్తో ఓ సింహం మృతి చెందింది. తమిళనాడులోని అరిగ్ నర్ అన్నా జూపార్క్ లో ఓ మగ సింహానికి కరోనా సోకి మృతి చెందింది. ఐదు రోజుల క్రితం సింహం అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు పరీక్షించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టింగ్ నిమిత్తం శాంపిల్స్ భోపాల్ లోని ల్యాబ్ క...
June 4, 2021 | 07:33 PM -
ఏపీలో స్వల్పంగా తగ్గిన కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11,421 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 81 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య ...
June 3, 2021 | 06:43 PM -
దేశంలో స్వల్పంగా పెరిగిన.. కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు స్వలంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 21,59,873 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 2,887 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర కటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. కొత్తగా 2,11,499 మంది...
June 3, 2021 | 06:37 PM -
అమెరికా యువతకు ఉచితంగా… బీర్!
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం (జులై 4వ తేదీ) నాటికి దేశం లోని 70 శాతం వయోజనులకు టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యాన్ని చేరుకొనేందుకు రకరకాల ప్రోత్సాహకాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేసుకున్న వారికి నగదు, క్రీడల టికెట్లు, వేతనంతో కూడిన సెలవు...
June 3, 2021 | 03:22 PM -
విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం.. 5 నుంచి
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్&zwj...
June 3, 2021 | 02:49 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
