Telangana
Harish Rao: పేద విద్యార్థిని కోసం ఇంటిని తాకట్టుపెట్టిన హరీశ్ రావు!
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ (PG) వైద్యవిద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన ఇంటిని తనఖా పెట్టారు. విద్యార్థిని మమత (Mamata) చదువు కోసం ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాలని కళాశాల
December 19, 2025 | 02:19 PMDraupadi Murmu: ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర : రాష్ట్రపతి
ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సుకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ
December 19, 2025 | 12:32 PMPhone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది
December 19, 2025 | 12:19 PMHarish Rao: సీఎం చేసే ఇలాంటి కుట్రలు ఫలించవు : హరీశ్ రావు
అనేక సార్లు చెప్పా, మళ్లీ చెబుతున్నా రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే (KCR). నా చేతిలో ఉండేది గూలాబీ జెండానే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) స్పష్టం చేశారు. తనపై ముఖ్యమంత్రి చేసిన
December 19, 2025 | 12:14 PMMinister Uttam : మీకు భయమైతే చెప్పండి… నేను సంతకం చేస్తా : మంత్రి ఉత్తమ్
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు వేగంగా పూర్తిచేసేలా ఒప్పందాలు పూర్తి చేయడంలో ఎందుకు వెనకాడుతున్నారు. మీకు భయమైతే చెప్పండి దస్త్రాలపై నేను సంతకం చేస్తా అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)
December 19, 2025 | 09:38 AMKishan Reddy: ఆధారాలున్నా.. లేవని చెప్పడం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పార్టీ ఫిరాయింపుల అంశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తన నివాసంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ (Speaker) తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని
December 19, 2025 | 09:33 AMKavitha: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మద్దతు దారుణం: కవిత
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేదని, పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీర్పు దారుణంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా కొత్తగూడెం, ఇల్లెందులో ఆమె
December 19, 2025 | 09:22 AMRevanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ
RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన RBI గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించిన సంజయ్ మల్హోత్రా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించిన సీఎం. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మ...
December 18, 2025 | 08:45 PMDroupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శీతాకాల విడిది కోసం హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (Jishnu Dev Varma), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka),
December 18, 2025 | 09:40 AMMahesh Kumar: ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం: మహేశ్ గౌడ్
పంచాయతీ ఎన్నికల తుది విడతలోనూ పల్లె ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని, ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ
December 18, 2025 | 09:32 AMKadiyam Srihari: ‘నేను కాంగ్రెస్ లో చేరలేదు …బీఆర్ఎస్లోనే ఉన్నా’
ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పందించారు. తాను బీఆర్ఎస్ (BRS) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని స్పష్టం
December 18, 2025 | 09:28 AMAdi Srinivas: వాళ్లు ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది : ఆది శ్రీనివాస్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ (Gaddam Prasad Kumar) ఇచ్చిన తీర్పునకు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas)తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు.
December 18, 2025 | 09:23 AMTelangana: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల...
December 17, 2025 | 05:13 PMGitam: గీతం ‘పవర్’ బకాయిలపై సవాలక్ష ప్రశ్నలు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. ప్రముఖ విద్యాసంస్థ ‘గీతం డీమ్డ్ యూనివర్సిటీ’ (GITAM) విద్యుత్ శాఖకు దాదాపు రూ. 118 కోట్ల మేర బకాయిలు పడిందన్నదే ఆ వార్త సారాంశం. కేవలం బకాయిలు పడటమే కాదు, వీటిని చెల్లించకుండా ఉండేందుకు సదరు సంస్థ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చ...
December 17, 2025 | 11:20 AMJudgement: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..!
తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ అత్యంత కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై నేడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి, అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఐదుగ...
December 17, 2025 | 10:45 AMMinister Komatireddy : రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేస్తాం : మంత్రి కోమటి రెడ్డి
రాజకీయ పార్టీ నేపథ్యం వేరైనా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy) చెప్పారు. 19, 20 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
December 17, 2025 | 09:20 AMBhatti Vikramarka: 1960 తర్వాత కాంగ్రెస్ పార్టీకి .. ఇదే తొలిసారి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 850 సర్పంచ్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ సెగ్మెంట్లోని మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో గెలుపొందిన గ్రామ
December 17, 2025 | 09:16 AMKrishnabhaskar: సింగరేణి సీఎండీగా కృష్ణభాస్కర్
సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా దేవరకొండ కృష్ణభాస్కర్ (Krishnabhaskar) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేళ్లుగా సింగరే ణిలో, రెండేళ్లుగా ఆ సంస్థకు సీఎండీగా పనిచేస్తున్న ఎన్.బలరామ్
December 17, 2025 | 09:05 AM- #VT15 New Title: వరుణ్ తేజ్ #VT15 టైటిల్ గ్లింప్స్ జనవరి 19న రిలీజ్
- Ghandhi Talks: ‘గాంధీ టాక్స్’ టీజర్.. జనవరి 30న థియేటర్స్లో సందడి చేయనున్న సైలెంట్ ఫిల్మ్
- MSVPG: మన శంకర వర ప్రసాద్ గారు 5వ రోజు ఆల్-టైమ్ రికార్డ్- 226 Cr+ వరల్డ్వైడ్ గ్రాస్
- BMSW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు: రవితేజ
- CBN: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- Sankranthi: గోదావరి సంక్రాంతి సందడి..నిషేధాల మధ్య జోరుగా కోడి పందాలు..
- Euphoria: ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్గా వస్తోన్న ‘యుఫోరియా’ : గుణ శేఖర్
- Ganta Srinivasa Rao: భీమిలిపై గంటా వ్యూహం..కొడుకు కోసం ముందస్తు లైన్ క్లియర్ సాధ్యమా..
- YCP: ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రత్యేక దృష్టి.. పార్లమెంట్ సీట్లే లక్ష్యంగా కొత్త వ్యూహం..
- Tamannaah: తమన్నా ఐటెం సాంగ్ కు 1 బిలియన్ వ్యూస్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















