RS Praveen Kumar: సిర్పూర్ నుంచే పోటీ చేస్తా: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సిర్పూర్ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పష్టం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఉద్దేశించి ...
August 22, 2025 | 09:30 AM-
Kavitha: కుట్రదారులను బయటపెట్టాలంటే నాపైనే కక్షగట్టారు: ఎమ్మెల్సీ కవిత
సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఒక బహిరంగ లేఖ రాశారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు అభినందనలు తెలిపిన ఆమె, ఈ ఎన్నిక కార్మికుల చట్టాలకు విరుద్ధంగా, పార్టీ కార్యాలయంలో జరిగిందని ఆరోపించారు. ఈ ఎన్నిక వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆమె (Kavitha) పేర...
August 21, 2025 | 08:53 PM -
Kishan Reddy: నైతిక విలువలు కాపాడేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు: కిషన్ రెడ్డి
పదవుల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఎదురైనప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) సూచించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ జైల్లో ఉంటూనే అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహించి, ప్రభుత...
August 21, 2025 | 08:45 PM
-
Minister Ponnam : ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదు : మంత్రి పొన్నం
తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)
August 21, 2025 | 06:54 PM -
Minister Seethakka : పర్యాటక శాఖతో కలిసి జంపన్నవాగు అభివృద్ధి : మంత్రి సీతక్క
పర్యాటకశాఖతో కలిసి జంపన్న వాగును అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా
August 21, 2025 | 06:51 PM -
Kavitha – KTR: కవితకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!
భారత రాష్ట్ర సమితి (BRS)లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవాధ్యక్ష పదవి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను (Kavitha) తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను (Koppula Eswar) నియమించడం...
August 21, 2025 | 05:09 PM
-
Aadi Srinivas: కేటీఆర్వి థర్డ్ క్లాస్ బుద్ధులు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
బిఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్వి ‘థర్డ్ క్లాస్ బుద్ధులు’ అని, ఆ తరహా ఆలోచనలు చేయడం వల్లనే ప్రజలు వారిని ఓడించారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లోని సీఎల్పీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన.. ఉప రాష్ట్రపతి ...
August 21, 2025 | 10:23 AM -
Konda Surekha: ఆయన వల్లనే ఈ స్థాయికి ఎదిగా.. కొండా సురేఖ కామెంట్స్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే తను ఇప్పుడు మంత్రి కాగలిగానని కాంగ్రెస్ నేత కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ (Rajiv ...
August 21, 2025 | 10:23 AM -
Thummala Nageswara Rao: బీజేపీ అధ్యక్షుడికి అవగాహన లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుకు సరైన అవగాహన లేదని, అందుకే ఆయన సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, యూరియా సరఫ...
August 21, 2025 | 10:20 AM -
Koppula Eshwar: కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ కాలయాపన: కొప్పుల ఈశ్వర్
కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కాలయాపనకు వ్యతిరేకంగా సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) హెచ్చరించారు. కొత్త బొగ్గు గనుల సాధన, ఆదాయ పన్ను రద్దు డిమాండ్లతో ఢ...
August 21, 2025 | 10:17 AM -
KTR: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎన్డీఏ తరపున సి.పి. రాధాకృష్ణన్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సందర్భంలో, బీఆర్ఎస్ తమ స్టాండ్ ఏంటో చెప్పేందుకు తగిన సమయం...
August 20, 2025 | 09:22 PM -
Harish Rao: తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చారు.. సీఎం రేవంత్పై హరీష్ రావు ఫైర్
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమర్జెన్సీ పాలన తెచ్చారని, అందాల పోటీలపై ఆయన పెట్టిన శ్రద్ధ యూరియా సరఫరాపై పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రె...
August 20, 2025 | 09:12 PM -
CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ల పాత్ర: సీఎం రేవంత్
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు అప్పటి ముఖ్యమంత్రులు నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్, స...
August 20, 2025 | 09:10 PM -
Revanth Reddy: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ని గెలిపించండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudharshan Reddy) గారిని ప్రకటించడం తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచింది. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతు...
August 20, 2025 | 08:57 AM -
Nandamuri Padmaja : నందమూరి పద్మజ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
నందమూరి పద్మజ (Nandamuri Padmaja) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు
August 19, 2025 | 07:33 PM -
Revanth Reddy : రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి : రేవంత్రెడ్డి
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీయే దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )విమర్శించారు. జూబ్లీహిల్స్లోని
August 19, 2025 | 07:30 PM -
Mahesh Kumar Goud: ఆ రెండు పార్టీల కుట్ర.. కేంద్రం తక్షణమే ఇవ్వాలి : మహేశ్ కుమార్ గౌడ్
రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు.
August 19, 2025 | 07:25 PM -
KCR:హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
August 19, 2025 | 07:22 PM

- TTD: పరకామణి దొంగతనంపై సిట్… ప్రభుత్వం కీలక నిర్ణయం
- Revanth Reddy: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Revanth: రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్స్ పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- Chandrababu: ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే : చంద్రబాబు
- Minister Lokesh: రాష్ట్రంలో వంద బడుల్లో అలాంటి పరిస్థితి : మంత్రి లోకేశ్
- Minister Anita: అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు : మంత్రి అనిత
- Satya Prasad: ఆయన పాపాలు వంద సార్లు తల నరుకున్నా పోవు : మంత్రి అనగాని
- Vishnu Kumar Raju: విధ్వంసానికి మరోపేరు ఆయనే : విష్ణుకుమార్ రాజు
- Rajnath Singh: అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు : రాజ్నాథ్ సింగ్
- Singareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త
