- Home » Politics
Politics
TTD: టీటీడీ పరకామణి వ్యవహారం.. సీఐడీ దర్యాప్తు
టీటీడీ పరకామణి వ్యవహారంపై సీఐడీ (CID) దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) ఆదేశించింది. చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్లో
October 27, 2025 | 02:05 PMChandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్ చేశారు. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో పలు
October 27, 2025 | 01:32 PMMinister Narayana: అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి నారాయణ
మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioners) తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ
October 27, 2025 | 01:27 PMAdluri Lakshman:హరీష్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలి : మంత్రి అడ్లూరి
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman)
October 27, 2025 | 01:22 PMJubilee Hills: జూబ్లీహిల్స్లో మజ్లిస్, బీజేపీ మధ్యే పోటీ : రామచందర్ రావు
జూబ్లీహిల్స్లో మజ్లిస్ (Majlis) కు బీజేపీకి మధ్యే పోటీ బీజేపీ అని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) కీలక వ్యాఖ్యలు
October 27, 2025 | 01:16 PMHarish Rao: వారికి సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం : హరీశ్రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల (Auto drivers) పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్
October 27, 2025 | 01:11 PMLottery process: తెలంగాణలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ (Lottery process) ప్రారంభమైంది. ఆయా జిల్లాల కలెక్టర్ల (Collectors) సమక్షంలో డ్రా తీశారు.
October 27, 2025 | 01:06 PMTTD: తిరుమల పరకామణి కేసుపై హైకోర్టు సీరియస్..!
తిరుమల (Tirumala) శ్రీవారి పరకామణిలో (Parakamani) జరిగిన చోరీ కేసు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టు సీఐడీ (CID)ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ క...
October 27, 2025 | 12:54 PMPawan Kalyan: పవన్ కల్యాణ్పై కాపుల కోపమెందుకు..?
కందుకూరు (Kandukur) నియోజకవర్గంలో ఇటీవల కుల చిచ్చు రేగిన సంగతి తెలిసిందే. కాపు కులానికి చెందిన లక్ష్మీ నాయుడును (Lakshmi Naidu) కమ్మ కులానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ (Harischandra Prasad) అనే వ్యక్తి హత్య చేశాడు. ఇది రాజకీయ రంగు పులుముకుని ఉద్రిక్తతలకు దారితీసింది. కాపు కులానికి చెందిన వ్యక్తి ...
October 27, 2025 | 12:30 PMYS Jagan: జగన్ యూటర్న్ వెనుక కారణమేంటి..?
విశాఖ గూగుల్ డేటా సెంటర్ (Vizag Google Data Center) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) యూటర్న్ (U Turn) తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు జగన్ (YS Jagan) ప్రెస్ మీట్ పెట్టేవరకూ ఆ పార్టీ నేతలు, మీడియా, సోషల్ మీడియా మొత్తం గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకంగా కథనాలు వండి...
October 27, 2025 | 11:30 AMRed Alert : శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ
October 27, 2025 | 11:26 AMRammohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి కుమారుడి బారసాల, నామకరణోత్సవం
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడి (Rammohan Naidu) కుమారుడి బారసాల, నామకరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
October 27, 2025 | 09:03 AMHome Minister Anita: ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : హోంమంత్రి అనిత
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, ఆధునిక సాంకేతికత సాయం తో ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్
October 27, 2025 | 08:57 AMJubilee Hills: జూబ్లీహిల్స్ ప్రచారానికి.. సీఎం రేవంత్రెడ్డి
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ
October 27, 2025 | 07:03 AMKurnool: కర్నూలు బస్సు దుర్ఘటన.. వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం
ఈ నెల 24న ఏపీలోని కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి చెందిన ఆరుగురు
October 27, 2025 | 06:58 AMVizianagaram: విజయనగరం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..రాజుల కోటలో మారుతున్న లెక్కలు..
విజయనగరం (Vizianagaram) పేరు వినగానే అందరికీ పూసపాటి వారి సంస్థానం గుర్తుకువస్తుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వచ్చినా ఆ కుటుంబం ప్రభావం అక్కడ తగ్గలేదు. పాత సంస్థాన కాలం నుంచి ఇప్పటి వరకు వారి కుటుంబం ఆ ప్రాంతంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మొదట పీవీజీ రాజు (P.V.G. Raju) రాజకీయాల్లో అడుగుపెట్టి ఆ ప్...
October 26, 2025 | 06:20 PMGrandhi Srinivas: డీఎస్పీ జయసూర్య వివాదం పై గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
గోదావరి జిల్లాలు (Godavari Districts) మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారాయి. భీమవరం (Bhimavaram) ఘటనలతో కొత్త రాజకీయ సమీకరణాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమవరం డీఎస్పీ (DSP) జయసూర్య (Jayasurya)పై ఫిర్యాదు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ వ్యవహారం మీద క...
October 26, 2025 | 06:10 PMChandrababu: క్రమశిక్షణతో కూడిన నాయకత్వం తో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు..
ప్రతి మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం తగ్గిపోతుందని సాధారణంగా అనుకుంటారు. కానీ ఆ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించిన నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) అగ్రస్థానంలో ఉంటారు. ఆయన వయసు పెరిగినా, ఉత్సాహం మాత్రం యువకులకంటే ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ, కఠినమై...
October 26, 2025 | 06:05 PM- Janasena: అసెంబ్లీ సమావేశాలకు జనసేన పక్కా వ్యూహం.. లడ్డూ వివాదంపై వైసీపీకి కౌంటర్కు సిద్ధం..
- The Raja Saab: రాజా సాబ్ ఓటీటీ రిలీజ్ అప్డేట్
- Koti: ఆ మూవీ టీమ్ పై కోటి ఫైర్
- Medaram: మేడారంలో నెట్వర్క్ జామ్.. సిగ్నల్ ఉన్నా కలవని ఫోన్లు.. అవస్థల్లో భక్తులు
- TG Politics: మేడారం జాతరలో మంత్రి కొండా సురేఖ సైలెంట్.. దేవాదాయ శాఖ మంత్రిని పక్కన పెట్టారా?
- Mumbai: ‘గగన్’ రక్షణ లేకే అజిత్ పవార్ విమాన ప్రమాదమా…?
- Nizam: నిజాం నగల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన
- Delhi: దక్షిణాసియాలో అణ్వస్త్ర పోటీ.. రేసులో దూసుకెళ్తున్న భారత్..!
- Donald Trump: క్యూబా టార్గెట్ గా ట్రంప్ ఆంక్షలు.. చమురు విక్రయించిన దేశాలపై టారిఫ్ బాదుడు..!
- Rajini-Kamal: కోలీవుడ్ భారీ మల్టీస్టారర్ కు డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















