- Home » Politics
Politics
Minister Mandipalli : స్త్రీశక్తి పథకం విజయవంతం : మంత్రి మండపల్లి
స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన
August 29, 2025 | 07:22 PMRushikonda : రుషికొండ భవనాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
వైసీపీ హయాంలో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు
August 29, 2025 | 07:20 PMYS Sharmila: ఉద్యమం అనే పదానికి ఆ పార్టీకి అర్థం తెలుసా? : వైఎష్ షర్మిల
బీజేపీ తీసుకొచ్చే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.
August 29, 2025 | 07:17 PMGST : జీఎస్టీతో తెలంగాణకు రూ.7వేల కోట్లు నష్టం : డిప్యూటీ సీఎం భట్టి
జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు నష్టం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
August 29, 2025 | 07:15 PMSrilakshmi : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్పై ..సుప్రీంకోర్టులో
ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (Srilakshmi) పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court ) లో విచారణ జరిగింది.
August 29, 2025 | 07:13 PMVizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం దాగుడు మూతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 1982లో మొదలైన ఈ ప్లాంట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1966లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో మొదలైన పోరాటం, 32 మంది ప్రాణాలను బలిగొంది. ఉద్యమానికి తలొగ్గిన ఇందిరా గాంధ...
August 29, 2025 | 05:36 PMVizag: విశాఖ బీచ్ రోడ్ పై హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన సీఎం..
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్నం (Visakhapatnam) ఎప్పుడూ తన సముద్ర తీర సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. కానీ సముద్ర తీరాన్ని పూర్తిగా ఆస్వాదించేలా ప్రత్యేక రవాణా సౌకర్యాలు కొరతగా ఉండేవి. ఈ లోటును తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శుక్రవారం కొత్...
August 29, 2025 | 05:15 PMChandrababu: నందమూరి కుటుంబ బంధాలు.. హరికృష్ణ జ్ఞాపకాలను తలచుకున్న సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అధికారిక ఎక్స్ (X) ఖాతా ఈరోజు ఒక ప్రత్యేకమైన భావోద్వేగపు పోస్టుతో ఆకర్షణగా మారింది. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలనలోనే బిజీగా ఉండే చంద్రబాబు, కుటుంబ అనుబంధాలను గుర్తుచేసుకుంటూ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయ...
August 29, 2025 | 05:05 PMNara Lokesh: విజయవాడ ఆధిపత్యం పై ఫోకస్ పెడుతున్న లోకేష్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ (Vijayawada)లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు టీడీపీ (TDP) వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అక్కడి నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ర...
August 29, 2025 | 04:45 PMPinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు..
పల్నాడు జిల్లా (Palnadu District) రాజకీయాల్లో సంచలనం రేపిన మాచర్ల (Macherla) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సోదరులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెల్దుర్తి మండలం (Veldurthi Mandal) గుండ్లపాడు గ్రామం (Gundlapadu Village...
August 29, 2025 | 04:40 PMVisakhaptnam: విశాఖ సాగర తీరాన జనసేన పండుగ..
2024 జనసేన చరిత్రలో కీలక మలుపు. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీతో జతకట్టి అత్యధికంగా 21 సీట్లను సాధించింది జనసేన. ఇక సేనాని అయితే ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. దీంతో పాటు అటవీశాఖ, ఇతరశాఖలను చూస్తున్నారు. ఇటీవలి కాలం వరకూ పాలనపై ఫోకస్ పెట్టిన జనసేనాని పవన్.. ఇప్పుడు పార్టీ పటిష్టతపైనా దృష్టి...
August 29, 2025 | 04:10 PMChandrababu: కొత్త నినాదం ఇచ్చిన చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) కు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. విశాఖ(Vizag)లో మరో కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, ఉద్యాన, ఆక...
August 29, 2025 | 04:05 PMGoogle Data Center: రూ.50వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో.. గూగుల్ డేటా సెంటర్
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెడుతోంది. ఆ సంస్థ సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ (Google Data Center) ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియా (Asia)లోనే అతిపెద్ద హైపర్స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ (Vis...
August 29, 2025 | 03:55 PMPawan Kalyan: రుషికొండ విలాస భవనాలను చూసి షాక్ అయిన పవన్ ..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనలో భాగంగా రుషికొండ (Rushikonda) పై నిర్మించిన విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. ‘సేనతో సేనాని’ కార్యక్రమం కోసం విశాఖలో ఉన్న ఆయన, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh), జ...
August 29, 2025 | 03:00 PMSugali Preethi: సుగాలి ప్రీతి కేసు.. నోరు విప్పిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో 2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్యాచార కేసు (Sugali Preethi Case) ఇప్పటికీ కలకలం రేపుతోంది. కర్నూలు (Kurnool) జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్లో 14 ఏళ్ల గిరిజన బాలిక సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 18న అనుమానాస్పదంగా మరణించింది. స్కూల్ యాజమాన్యం ఆత్మహత...
August 29, 2025 | 11:48 AMVisakhapatnam: ఏపీ రాజకీయాలకు హాట్ స్పాట్ గా మారుతున్న విశాఖ..
విశాఖపట్నం (Visakhapatnam) ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ప్రధాన వేదికగా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత సహజంగానే ఈ నగరానికి ప్రత్యేకమైన స్థాయి ఏర్పడింది. మెగా సిటీగా ఉండడంతో పాటు, అధికార కార్యక్రమాలైనా , పార్టీ మీటింగ్సులైనా నిర్వహించుకోవడానికి విశాఖ కంటే మంచిది లేదనే అభిప్రాయం అందరిలో ఉ...
August 29, 2025 | 11:30 AMChandrababu: పేదలకు కోసం దసరా కానుక రెడీ చేస్తున్న చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తన పాలనలో తేడా చూపిస్తున్నారు. గతంలో ఆయన ప్రకటించిన హామీలు అమలు కావడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టులు, మరోవైపు పేదల సంక్షేమం ...
August 29, 2025 | 11:20 AMY.S. Sharmila: డిసిసి నియామకాలపై అధిష్టానానికి షర్మిల లేఖ.. నేతల నిరసన..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పార్టీ అధిష్టానం డిసిసి (DCC) కమిటీల ఏర్పాటుపై ప్రకటన చేయడంతో చాలా మంది నాయకులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి ఇది ఒక గుర్తింపు దక్కే అవకాశంగా అనిపించ...
August 29, 2025 | 11:15 AM- Supreme Court: కేఏ పాల్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- Pemmasani :వికసిత్ భారత్ లక్ష్య సాధనకు.. ఏపీ ముందు వరుసలో : కేంద్రమంత్రి పెమ్మసాని
- Andeshri: అందెశ్రీ గుండెపోటుతో చనిపోయారు : గాంధీ వైద్యుడు సునీల్
- Nara Lokesh: కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరం : మంత్రి లోకేశ్
- Nara Lokesh: గాడితప్పుతున్న ఎమ్మెల్యేలపై లోకేశ్ ఆగ్రహం!
- Andeshree: ప్రభుత్వ లాంఛనాలతో కవి అందెశ్రీ అంత్యక్రియలు
- Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి … రేపు ఉదయం 7 గంటల నుంచి
- BRS – SC: స్పీకర్పై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ధిక్కార పిటిషన్!!
- Mana Shankaravaraparasad Garu: మన శంకరవరప్రసాద్ గారు లో మేజర్ హైలైట్ అదేనట
- Ananya Pandey: డిజైనర్ లెహంగాలో మరింత అందంగా అనన్య
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















