ఎమ్మెల్యే కోలగట్లకు కోవిడ్ పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ విజృభిస్తున్న కరోనా ప్రజాప్రతినిధులను వదిలిపెట్టడం లేదు. తాజాగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. రెండు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కూడా పరీక్షించుకోవాలని కోలగట్ల కో...
April 26, 2021 | 02:13 AM-
పూజా హెగ్డే కి కరోనా పాజిటివ్
హీరోయిన్ పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైణ్లో ఉంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే ఆవిరి తీసుకుంటాను. వేడి నీళ్ళతో స్...
April 26, 2021 | 02:12 AM -
భారత్ కు వ్యాక్సిన్ ముడిపదార్ధాలు పంపడానికి రెడీ అయిన అమెరికా
వాషింగ్టన్: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ ఇక్కడ నమోదవుతున్న పాజిటివ్ కేసులు, కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో భారత్ కు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త చెప్పింది. భారత్ లో వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను అందించడానికి అంగీకరించింది. ‘&lsquo...
April 25, 2021 | 10:58 PM
-
ఉత్తమ్కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్
కోవిడ్ లక్షణాలుండి ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ టెస్టులలో నెగిటివ్ వచ్చిన వారు సిటిస్కాన్ చేయించుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. తనకు సిటీ స్కాన్ ద్వారానే కోవిడ్ నిర్థారణ అయిందని వెల్లడించారు. తన విషయంలో ఆర్టీపీసీఆర్/రా...
April 25, 2021 | 07:41 AM -
శ్రీలంకలో కొత్తరకం వైరస్… గంట వరకు
శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గంట వరకు గాలిలో ఉంటున్నది. శ్రీలంకలో గత వారం జరిగిన కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉం...
April 25, 2021 | 07:33 AM -
దేశంలో రికార్డుస్థాయిలో కేసులు…
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ రికార్డు స్థాయిలో వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,19,588 టెస్టులు చేయగా 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కొత్తగా 2,17,113 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్...
April 25, 2021 | 06:58 AM
-
కరోనాతో భారత్ కకావికలం!
దేశంలో కరోనా మహమ్మారి కుమ్మేస్తోంది. సెకండ్ వేవ్ ఊహించని స్థాయిలో పోటుత్తుతోంది. కొత్త కేసుల సంఖ్య 3 లక్షల 50 వేలను తాకింది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 3 లక్షల 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా 2 వేల 761కు చేరింది. వరుసగా నాలుగోరోజు కూడా కేసుల సంఖ్య 3 లక్షలు దాటగా మరణాల సంఖ్య వ...
April 25, 2021 | 06:05 AM -
దేశంలో కరోనా విలయానికి కారణాలేంటి?
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదారు వారాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మే మధ్యకాలం నాటికి కేసులు పీక్ స్టేజ్ కు వెళ్తాయని భావిస్తున్నారు. బహుశా ఆ సంఖ్య ఇప్పటికి మూడింతలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే మూడు...
April 24, 2021 | 10:01 PM -
‘జీవితం అనేది ఒక యుద్ధం! దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు….
బీ అలర్ట్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్… మాస్కు తప్పనిసరిగా వాడండి’ ‘మాస్క్ ఈజ్ మస్ట్’ మహేశ్ వాయిస్ వీడియోతో తెలంగాణ స్టేట్ పోలీసుల విస్తృత ప్రచారందేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకి లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణ...
April 24, 2021 | 09:58 PM -
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతానికి చేరిన కరోనా
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని కూడా కరోనా వైరస్ చేరుకున్నది. నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న నార్వే దేశానికి చెందిన ఎర్లెండ్ నెస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పర్వతంపై నున్న బేస్ క్యాంపు నుంచి అతడితో పాటు ఒక షెర్పాను హెలికాప్టర్లో కాఠ్మం...
April 24, 2021 | 07:04 AM -
కొవిడ్ టీకా తీసుకున్న కేంద్ర మంత్రి
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ పక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. జనం టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు కూడా టీకాలు తీసుకుంటున్నారు. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, ర...
April 24, 2021 | 06:57 AM -
ఊహించని దహనాలు, బెజవాడలో దారుణ పరిస్థితులు, ప్రజలు జాగ్రత్త
దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం వచ్చే అవకాశాలు కనపడటం లేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరణాల వి...
April 24, 2021 | 04:57 AM -
దేశంపై విరుచుకుపడుతోన్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు
దేశంలో రెండోదశలో కరోనావైరస్ కనికరం లేకుండా కాటేస్తోంది. రికార్డు స్థాయిలో సంక్రమిస్తూ, వైద్య వ్యవస్థను కుప్పకూల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 17,53,569 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 3,46,786 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. వరుసగా మూడో రోజు కేసుల సంఖ్య 3 లక్షల పైనే ఉంది. ఇక...
April 24, 2021 | 04:46 AM -
తెలంగాణలో భారీగా పెరుగుతున్న కేసులు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేస...
April 24, 2021 | 04:43 AM -
రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్లు : ప్రకటించిన కేంద్రం
కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక టీకా డోసును తాము 150 రూపాయలను కొనుగోలు చేస్తామని, రాష్ట్రాలకు మాత్రం ఉచితంగానే పంపిణీ చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా వ్యాక్స...
April 24, 2021 | 02:30 AM -
దేశంలోనే తెలంగాణగా మొదటి స్థానం…
కొవిడ్ 19 వ్యాక్సినేషన్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో 2 లక్షల డోసులు పంపిణీ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. కరోనా వ్యాక్సినేషన్ పక్రియ జనవరి 16వ తేదీన ప్రారంభమైన తర్వాత తొలిసారిగా తెలంగాణలో అత్యధికంగా టీకాలు వేయడం ఇదే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధ...
April 24, 2021 | 02:18 AM -
18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : సీఎం జగన్
వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ను అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జ...
April 23, 2021 | 10:11 PM -
గుడ్ న్యూస్…మరో ఔషధానికి అనుమతి
కరోనా మహమ్మారీని ఎదుర్కోవడానికి మరో ఔషధ వినియోగానికి అనుమతి లభించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉండే కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ విరాఫిన్ను ఉపయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి...
April 23, 2021 | 07:20 AM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
