ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 86,878 మందికి పరీక్షలు నిర్వహించగా, 20,345 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,22,934కి చేరిం...
May 11, 2021 | 06:15 PM-
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ పంపిణీపై
కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాక్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే కొవాగ్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు ప...
May 11, 2021 | 06:12 PM -
అమెరికా కీలక నిర్ణయం… 12 నుంచి 15 ఏళ్ల వారికీ
అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్&zw...
May 11, 2021 | 06:05 PM
-
దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత… 24 గంటల్లో
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 18,50,110 మంది వైరస్ పరీక్షలు చేయించుకోగా 3,29,942 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 పెరిగింది. కొత్తగా 3,5...
May 11, 2021 | 05:58 PM -
కొవిన్ పోర్టల్ ను సందర్శించే వారు… ఆ మెసేజ్ తో జాగ్రత్త!
కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం కొవిన్ పోర్టల్ను సందర్శించే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు కొత్త కుట్రకు తెరలేపారు. తమ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే కొవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ను సులభంగా చేసుకోవచ్చని ఓ మాల్వేర్&z...
May 11, 2021 | 02:52 PM -
ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీదేవి హోమ్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినందున.. గత మూడు రోజుల నుండి తనను కలిసిన నాయకులు, ...
May 10, 2021 | 08:07 PM
-
ఏపీలో కొత్తగా 14,986 కేసులు.. 84 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14 వేల మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 60,124 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 14,986 మంది పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనాతో 84 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారి...
May 10, 2021 | 07:58 PM -
ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పుష్ప శ్రీవాణి విజయనగరం జిల్లా కుపారం నియోజకవర్గం నుంచి ప...
May 10, 2021 | 07:49 PM -
సన్రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం
కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరులో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళం ప్రకటించింది. కొవిడ్ కట్టడికి తన వంతు సాయంగా రూ.30 కోట్లను కోవిడ్ రిలీఫ్ ఫండ్కు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. కరోనా సెకండ్&...
May 10, 2021 | 06:43 PM -
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కోహ్లీ
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా-19 వ్యాక్సిన్ తొలి డోస్ను వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీలైనంత తర్వాగా వ్యాక్సిన్ వేయించుకోండి. సురక్షితంగా ఉండండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్త...
May 10, 2021 | 06:37 PM -
దేశంలో కాస్త తగ్గిన కేసులు… కొత్తగా
దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా ఈ పరంపరకు కాస్తా బ్రేక్ పడింది. ఆ సంఖ్య 3.6 లక్షలకు పడిపోయింది. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేల దిగువకు పడిపోయాయి. గడి...
May 10, 2021 | 06:25 PM -
కరోనా వైరస్ గాలిలో ఎంత దూరం… ప్రయాణిస్తుందో తెలుసా ?
కరోనా వైరస్ గాలితో ఎంత దూరం ప్రయాణిస్తుంది? వ్యక్తుల మధ్య ఎంత ఎడం ఉంటే మహమ్మారి బారిన పడే ముప్పు తగ్గుతుంది? చాలామంది మెదళ్లను తొలిచేస్తున్న ఈ ప్రశ్నలకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తాజాగా మరోసారి సమాధానాలిచ్చింది. కొవిడ్ రోగి నుంచి 3-6 అడుగుల లోపు వైరస్&...
May 10, 2021 | 03:01 PM -
పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి కరోనా సోకింది. ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నై లోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందేవుకు వెళ్లారు.
May 10, 2021 | 02:51 PM -
ఆక్సిజన్ సరఫరాపై 12 మందితో టాస్క్ఫోర్స్ను ప్రకటించిన సుప్రీం
దేశ వ్యాప్తంగా ఆక్సిజన్కు భారీ డిమాండ్ పెరగడం… కోవిడ్ రోగులకు అందక మరణించడం దేశంలో కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ అంశంపైనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై విమర్శలకు దిగడంతో పాటు ఆక్సిజన్ కావాలంటూ డిమాండ్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త గందరగోళం ఏర్పడింది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలో...
May 9, 2021 | 10:10 AM -
ఏపీలో కరోనా విజృంభణ.. 96 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,10,571 శాంపిల్స్ పరీక్షించగా.. 20,065 మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. పాజిటివిటీ రేటు 19.75 శాతం ఉండగా, అత్యధికంగా 96 మంది మృతి చెందినట్లు వెల్లడించా...
May 8, 2021 | 07:41 PM -
కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా స్వల్పంగా అస్వస్థత, కళ్లలో మంటగా అనిపిస్తుండటంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కంగనా రనౌత్కు కర...
May 8, 2021 | 07:27 PM -
తెలంగాణలో కొత్తగా 5,559 కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,559 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,199కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 41 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెంది...
May 8, 2021 | 07:24 PM -
అమెరికా, బ్రెజిల్ తర్వాత.. భారత్ లోనే
దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. ప్రతిరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్క రోజులో నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదవడం భారత్లోనే కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,078 మంది కరోనా ప...
May 8, 2021 | 07:21 PM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
