తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి : శ్రీనివాస రావు
తెలంగాణలో 2 వారాలుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని ప్రకటించారు. గ్రామాల్లోనూ కోవిడ్ నియంత్రణలోనే ఉందని, ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి, మందులు ఇస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య ...
May 18, 2021 | 08:23 PM-
ఏపీలో కొత్తగా 21,320 కేసులు.. 99 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,253 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 21,320 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ర...
May 18, 2021 | 08:10 PM -
తెలంగాణలో కొత్తగా 3,982 కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 71,616 మందికి పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 5,186 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట...
May 18, 2021 | 07:57 PM
-
ప్రపంచ దేశాలకు అమెరికా భారీ సాయం…
ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో పాటు ఫైజర్ బయో ఎన్టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్ టీకాలు సైతం వచ్చే ఆరు వారాల్లో అందించనున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉత్పత్తి ...
May 18, 2021 | 07:13 PM -
తగ్గుతున్న కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. మూడు లక్షలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసిం...
May 18, 2021 | 07:11 PM -
టీకా కోసం 9 నెలల వ్యవధి ఉంటే బాగుంటుంది : ప్రభుత్వ ప్యానెల్
వ్యాక్సినేషన్ విషయమంలో ‘నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్’ కీలక సూచన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు 9 నెలల తర్వాత టీకా వేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే గతంలో 6 నెలల వ్యవధి ఉండాలని ఈ ప్యానెల్ సిఫార్సు చేసింది. కానీ… తాజా...
May 18, 2021 | 06:58 PM
-
మాజీ మంత్రి గీతారెడ్డికి కరోనా పాజిటివ్
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.గీతారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాంచంద్రారెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు గీతారెడ్డి తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం...
May 18, 2021 | 02:19 PM -
సింగపూర్లో కొత్త వైరస్..
పిల్లల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్స్ వ్యాపిస్తున్న కారణంగా సింగపూర్లో స్కూళ్ళు, కాలేజీలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులంతా ఇండ్ల నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలో ఇన్ని నెలలుగా అసలు జీరో కేసులే ఉండగా ఇటీవల కేసులు పెరగడంతో ప్రభుత్వం ఆంక్షలను కఠిన...
May 18, 2021 | 02:13 PM -
3 లక్షల దిగువకు కొత్త కేసులు.. 4 వేలకు పైగానే
దేశంలో కరోనా కేసులు 3 లక్షల దిగువకు నమోదయ్యాయి. కానీ మరణాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో నాలుగు వేలమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15,73,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,81,386 మందికి పాజటివ్&...
May 17, 2021 | 08:14 PM -
ఏపీలో కొత్తగా 18,561.. 100కు పైగా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 73,749 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 18,561 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో 14,54,052కి ...
May 17, 2021 | 08:12 PM -
2డీజీ ఔషధం విడుదల చేసిన రాజ్నాథ్ సింగ్
కొవిడ్ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన కరోనా నివారణ ఔషధం 2డీజీ (2-డియాక్సి డి-గ్లూకోజ్) ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్&zw...
May 17, 2021 | 05:34 PM -
హైదరాబాద్ కు చేరిన స్పుత్నిక్-వీ
కరోనా వ్యాక్సినేషన్ పక్రియలో మరో అడుగు ముందుకు పడింది. తాజాగా ప్రత్యేక విమానంలో 60 వేల స్పుత్నిక్-వి టీకా డోసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రష్యా లో 2020 ద్వితీయార్థం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనాను సమర్థంగా ఎదుర్...
May 17, 2021 | 03:11 PM -
నేడే అందుబాటులోకి 2-డీజీ
తొలుత ఢిల్లీ దవాఖానలకు 10 వేల డోసులు న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది. ఢిల్లీలోని దవాఖా...
May 17, 2021 | 12:09 PM -
కాస్త కరుణించు పెద్దన్నా..!
కరోనా సెకండ్ వేవ్తో భారత్ అతలాకుతలమవుతోంది. వ్యాక్సినేషన్తో వైరస్ కట్టడి చేయాలనుకుంటే సరిపడా నిల్వలు లేవు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్ సరిపోవడం లేదు. స్పుత్నిక్ వి నిల్వలు ఇప్పుడిప్పుడే దేశానికి చేరుకుంటున్నాయి. మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకో...
May 16, 2021 | 05:45 PM -
భారత్ లో సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందా?
భారత్తో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిందా..? వారం రోజలుగా క్రమంగా తగ్గుతున్న కేసులు దేనికి సంకేతం.? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా తీవ్రత కొంచెం కొంచెం తగ్గుతోంది. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో రోజువారి తగ్గుదల కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ దాదాప...
May 15, 2021 | 08:49 PM -
ఏపీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు..
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 89,535 మంది కరోనా పరీక్షలు చేయగా.. 22,517 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో తెలిపింది. కరోనా 98 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ 14,11,320...
May 15, 2021 | 08:15 PM -
కోవిడ్ -2 వేవ్ మనపై ప్రయోగించిన బయోలాజికల్ యుద్ధమా?
భారత ఉపఖండం మొత్తంమీద ఒక్క భారత్ లోనే ఇలా ఎందుకు అవుతున్నది? బంగ్లాదేశ్ , పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్ దేశాలలో ఎందుకు లేదు? అంటే భారత్ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే క్రమశిక్షణ లేని వారా? అమెరికా, చైనాలు కలిసి ఎకానమీ, ఫార్మా రంగాలని కాపాడుకోవడానికే ఇదంతా ...
May 15, 2021 | 07:17 PM -
భారత్లో ఉన్న పరిస్థితిపై.. డబ్ల్యూహెచ్వో ఆందోళన
భారత్లో ఉన్న కొవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్ మీడియాతో మాట్లాడుతూ భారత్లో అనేక రాష్ట్రాలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని అ...
May 15, 2021 | 06:08 PM

- Chandrababu: ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే : చంద్రబాబు
- Minister Lokesh: రాష్ట్రంలో వంద బడుల్లో అలాంటి పరిస్థితి : మంత్రి లోకేశ్
- Minister Anita: అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు : మంత్రి అనిత
- Satya Prasad: ఆయన పాపాలు వంద సార్లు తల నరుకున్నా పోవు : మంత్రి అనగాని
- Vishnu Kumar Raju: విధ్వంసానికి మరోపేరు ఆయనే : విష్ణుకుమార్ రాజు
- Rajnath Singh: అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు : రాజ్నాథ్ సింగ్
- Singareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త
- Modi: మోదీ రిటైర్మెంట్ ఎప్పుడంటే…!?
- Sharmila: షర్మిల ను ఇరకాటంలో పెడుతున్న ఆరోగ్యశ్రీ..
- Jagan: ఉప ఎన్నికల భయం వైసీపీలో.. అంతుచిక్కని జగన్ వ్యూహం..
