డీసీజీఐ కీలక నిర్ణయం… ఆ వ్యాక్సిన్లకు ఇండియాలో మళ్లీ
దేశంలో వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేయడంలో భాగంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్ అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో మళ్లీ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో...
June 2, 2021 | 07:46 PM-
ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 98,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,768 మంది కరోనా బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో 98 మంది మృతి చెందారు. కరోనా నుంచి 15,612 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సం...
June 2, 2021 | 07:35 PM -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 20,19,773 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,31,456 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు...
June 2, 2021 | 07:32 PM
-
వైరస్ మూలాలు కనుగొనకపోతే.. మరిన్ని విపత్తులు
కరోనా వైరస్ మూలాలను కనుగొనకపోతే అలాంటి మరిన్ని విపత్తులను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికాకు చెందిన ఇద్దరు వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా మూలాలను కనుక్కొనేందుకు చైనా ప్రభుత్వ సహకారం ప్రస్తుతం అవసరమని చెప్పారు. కొవిడ్-19 మూలాలను తెలుసుకోలేకపోతే కొవిడ్-26, కొవిడ్ -32ను కూడా ఎదుర...
June 2, 2021 | 02:38 PM -
విదేశాలకు వెళ్లే వారికి టీకా…
ఉద్యోగాలు, చదువుల నిమిత్తం విదేశాలకు (18 నుంచి 44 ఏళ్ల మధ్య) వెళ్లే వారికి టీకా వేయాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు చూపించిన ఆధారాలు సంతృప్తికరంగా ఉంటేనే వ్యాక్సినేషన్ కేంద్ర...
June 2, 2021 | 02:35 PM -
వారు టీకా తీసుకుంటే… వైరస్ నుంచి
వ్యాక్సినేషన్తో కొవిడ్ను ఎదుర్కోనేలా సహజసిద్ధ రోగనిరోధక శక్తి మరింత పుంజుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అమెరికాలోని రాక్ఫిల్లర్ వర్సిటీ పరిశోధకులు కొవిడ్ నుంచి కోలుకున్న 63 మందిపై అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు లేదా ఆ తర్వాత కొవిడ్ సోకిన వారి...
June 2, 2021 | 02:26 PM
-
హైదరాబాద్ కు స్పుత్నిక్-వి వ్యాక్సిన్
రష్యాకు చెందిన స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ హైదరాబాద్కు చేరుకుంది. రష్యా నుంచి ప్రత్యేక చార్డర్డ్ విమానంలో ఈ టీకాలు చేరుకున్నాయి. 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్గోలో దిగుమతి అయ్యింది. 90 నిమిషాల్లోనే ఈ దిగుమతి ప్రక్రియ మొత్తం పూర్తైంది. మూడో విడతలో మరో 27.9 ...
June 1, 2021 | 08:37 PM -
ఏపీ ప్రభుత్వం సంచలనం… కోటి మందికి
కరోనా వ్యాక్సినేషన్లో ఆంధప్రదేశ్ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్, సెకండ్ డోసు టీకాలు అందించింది. రాష్ట్రంలో మొదటి, రెండో డోస్ తీసుకున్నవారు 1,00,17,712 మంది ఉన్నారు. మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 74,92,944గా నమోదయ్యింది. ఇక స్పెషల్&zwj...
June 1, 2021 | 08:29 PM -
ఏపీలో కొత్తగా 11,303 కేసులు… 104 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొంత మేర తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది....
June 1, 2021 | 07:23 PM -
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా…
దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,27,510 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,55,287 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,795 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ క...
June 1, 2021 | 06:59 PM -
బ్లాక్ ఫంగస్ కు మరో ఔషధం
బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బీకి ప్రత్యామ్న్యాయ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన సెలోన్ లాబరోటరీస్ తయారు చేసింది. యాంఫోటెరిసిన్ బీ ఎమల్షన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ముడిపదార్థాల కొరత వేధిస్తున్నప్పటికీ వ్యాధి గ్రస...
June 1, 2021 | 04:05 PM -
వారికి సింగిల్ డోసు చాలు!
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు ఒక్క డోసు వ్యాక్సిన్ చాలని బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అలాగే కరోనా సోకని వ్యక్తులపైనా వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందో అధ్యయనం చేశారు. కోలుకున్న వ్యక్తుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి వారంలోనే యాంటీబాడీలు అభివృద్ధి చెందగా కరోనా...
June 1, 2021 | 02:40 PM -
తెలంగాణలో క్తొగా 2,524 కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,524 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా మరో 18 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,281కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్...
May 31, 2021 | 09:53 PM -
కేంద్రానికి షాక్… మమత కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్ సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయను కేంద్ర సర్వీసులకు పంపాలని ఆదేశించిన కేంద్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. ఆలాపన్ బందోపాధ్యాయును బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేయించి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆలాపన్ బందోపాధ్యాయ బెంగాల్&...
May 31, 2021 | 09:20 PM -
ఏపీలో భారీగా తగ్గిన కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 83,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 7,943 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 16,93,085 మందికి కరోనా పాజిటివ్గా నిర్...
May 31, 2021 | 06:38 PM -
గుడ్ న్యూస్…దేశంలో రోజురోజుకు తగ్గుతున్న కేసులు
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,52,734 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534 కు పెరిగింది. గత 24 గంటల్లో 3,128 మంది మృతి చెందారు. దీంతో ఇ...
May 31, 2021 | 06:25 PM -
రెమ్డెసివిర్ ఇంజక్షన్ ల పై … కేంద్రం కీలక నిర్ణయం
రెమ్డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు చాలా నిల్వ ఉన్నాయన్నారు. వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా న...
May 29, 2021 | 09:11 PM -
గుడ్ న్యూస్… దేశంలో కరోనా తగ్గుముఖం
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20,80,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,73,790 పాజిటివ్గా తెలింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. దేశంలో 2,84,601 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వైరస్...
May 29, 2021 | 07:10 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
