దేశంలో తగ్గిన కరోనా కేసులు ….
భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. 24 గంటల్లో 1,358 మంది మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 68,817 ...
June 23, 2021 | 07:44 PM-
భారత్ లో త్వరలోనే లైన్ క్లియర్… ఫైజర్
భారత్కు కొవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉందని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా తెలిపారు. అమెరికా-భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన 15వ ఎడిషన్ బయో ఫార్మా హెల్త్కేర్ సదస్సులో అల్బర్జ్ మాట్లాడ...
June 23, 2021 | 03:56 PM -
వచ్చే ఏడాదికి కరోనాకు.. ఓరల్ ఔషధం
వచ్చే ఏడాదిలో కరోనాకు నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు. ప్రస్తుతం రెండు యాంటీ వైరల్ ఔషధాలపై తాము పరిశోధనలు చేస్తున్నామని, అందులో ఒకటి ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) ఔషధం కాగా ఇంకొకటి ఇంజెక్షన్ అని ఆయన చెప్పారు. అయితే, ప్...
June 23, 2021 | 03:10 PM
-
తెలంగాణలో కొత్తగా 1,175 కేసులు… 10 మంది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,175 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,15,...
June 22, 2021 | 07:49 PM -
ఏపీలో కొత్తగా 4,169 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 74,453 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,169 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,57,352 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 53 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయార...
June 22, 2021 | 07:31 PM -
దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన కరోనా
దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 42,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,167 మంది కొవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,89,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 ...
June 22, 2021 | 07:30 PM
-
టీకా మిక్సింగ్ మంచిదే… డబ్ల్యూహెచ్ఓ
కొత్త వేరియంట్ల విజృంభణతో వ్యాక్సిన్ మిక్సింగ్ (రెండు వేర్వేరు టీకాలను ఇవ్వడం) మంచిదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పందించారు. రెండు వేర్వేరు టీకా డోసులను ఇవ్వడం వల్ల కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల...
June 22, 2021 | 03:20 PM -
వ్యాక్సినేషన్ లో ఇండియా…కొత్త రికార్డు
కరోనా వ్యాక్సినేషన్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే ఇండియా కొత్త రికార్డును అందుకుంది. రోజువారీ వ్యాక్సినేషన్లలో గత రికార్డును అధిగమించింది. 24 గంటల్లో ఏకంగా 69 లక్షల పైచిలుకు టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్రం ప్రకటించింది. టీకా విధానంలో భాగంగా దేశంలో వినియోగమయ్యే టీకాల్లో 75 శాతం క...
June 21, 2021 | 08:08 PM -
తెలంగాణలో కొత్తగా 1,197 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,19,537 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి వారి సంఖ్య 6,14,399 కి చేరింది. తాజా 1,709 ...
June 21, 2021 | 08:05 PM -
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా… 3 వేల దిగువకు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 44 మంది మృత్యు వాతపడ్డారు. దీంతో రాష్ట్రంల...
June 21, 2021 | 07:53 PM -
దేశంలో తగ్గుముఖం పట్టిన.. కరోనా
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 1,422 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,88,44...
June 21, 2021 | 07:46 PM -
కొవాగ్జిన్ టీకాకు.. అమెరికా షాక్
భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) స్పష్టం చేసింది. టీకా భద్రత, ప్రభావశీలత, రోగ నిరోధక ప్రతిస్పందనకు సంబంధించి తగినంత సమాచారం అందుబాటులో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీకాలను పూ...
June 21, 2021 | 03:01 PM -
వ్యాక్సినేషన్ లో రికార్డును బద్దలు కొట్టిన జగన్ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సృష్టించింది. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, రాష్ట్రానికి అవసరమై వ్యాక్సిన్ డోసుల విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. కింది స్థాయిలో...
June 20, 2021 | 09:54 PM -
ఇలాగే ఉంటే… థర్డ్వేవ్ విరుచుకుపడటం ఖాయం : గులేరియా
కోవిడ్ నిబంధనల పాటింపులో ఏమాత్రం అలసత్వం వహించినా 6 లేదా 8 వారాల్లో థర్డ్వేవ్ విరుచుకుపడటం ఖాయమని ఏయిమ్స్ డైరెక్టర్ రాజ్దీప్ గులేరియా తీవ్రంగా హెచ్చరించారు. కోవిడ్ మార్గదర్శకాలను సక్రమంగా పాటించకపోయినా, గుంపులు గుంపులుగా గుమిగుడినా, థర్డ్ వేవ్ ఉవ్వెత్తున విరుచుకుపడటం ఖాయమని పేర్కొన్నా...
June 19, 2021 | 08:13 PM -
తెలంగాణలో కొత్తగా.. 1,362 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1,23,005 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 24 గంటల్లో 1...
June 19, 2021 | 07:55 PM -
ఏపీలో తగ్గుముఖం పట్టిన..కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 45 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష...
June 19, 2021 | 07:44 PM -
దేశంలో కొత్తగా 60 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో వైపు 1,647 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు పెరిగింది. ఇందులో 2,86,78,390 మంది బాధితులు కోలుకున్నారు....
June 19, 2021 | 07:36 PM -
30 సెకన్లలోనే వైరస్ ఖతం!
ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఫార్మా అభివృద్ధి చేసిన వైరలీజీ నాసల్ స్ప్రే.. ఆల్ఫా (యూకే), బీటా (దక్షిణాఫ్రికా), గామా(జపాన్/బ్రెజిల్) వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నదని అమెరికా చెందిన ప్రఖ్యాత స్క్రిప్స్ పరిశోధన సంస్థ తెలిపింది. వైరలీజీలో ఉండే ఎస్పీఎల్ 7013 అనే ఔషధం ...
June 19, 2021 | 03:10 PM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
