- Home » Religious
Religious
నారా లోకేశ్ కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా.. శ్రీవారికి 38 లక్షల విరాళం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా భార్య బ్రహ్మణి, తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం 7:10 గంటలకు ఆలయ మహద్వారం వద్దకు చేరుక...
March 22, 2024 | 05:08 PMTTD బోర్డు మాజీ సభ్యుడు NTR రాజు ను కలిసి సత్కరించిన నారా లోకష్
నారా దేవాన్ష్ జన్మదిన సదర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకష్ దంపతులు NTR రాజు ను కలిసి శాలువాతో సత్కరించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నారా భువనేశ్వరి ఈ సందర్భంగా తన తండ్రి గారి అభిమానిగా NTR రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యు...
March 21, 2024 | 08:05 PMఅంగరంగ వైభవంగా యాదగరీశుడి కల్యాణ మహోత్సవం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 10:59 గంటలకు మాంగళ్యధారణ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు. జయజయనారసింహ జయనారసిం...
March 19, 2024 | 03:21 PMఅయోధ్య రామయ్యకు కానుకగా.. ఢమరుకం
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్కు చెందిన శివ బరాత్ జన్ కల్యాణ్ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపి...
March 15, 2024 | 04:12 PMశ్రీవారిని దర్శించుకున్న ‘బంగారు బాబు’
శ్రీవారి భక్తుడు, హైదరాబాద్కు చెందిన కొండా విజయ్కుమార్ గురువారం తిరుమలలో సందడి చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పెద్దఎత్తున గుమిగూడారు. మెడలో చాంతాడంత చైన్లు, చేతికి కడియ...
March 15, 2024 | 02:59 PMయాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు
యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతిని...
March 11, 2024 | 07:41 PMవారిని శ్రీవారి దర్శనానికి అనుమతించం : టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ సభ్యులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. బోర్డు మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు, భార్య, పిల్లలు)తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు...
March 11, 2024 | 07:33 PMసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆలయ ఈవో వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ...
March 11, 2024 | 07:22 PMకేదార్ నాథ్ భక్తులకు శుభవార్త.. మే 10న
భక్తుల దర్శనార్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు బద్రీనాథ్`కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) వెల్లడించింది. తీవ్ర మంచు కారణంగా ఆలయాన్ని శీతాకాలంలో మూసివేశారు. గతేడాది యాత్ర సమయంలో రికార్డు స్థాయిలో భక్...
March 9, 2024 | 04:10 PMకాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతం : కిషన్ రెడ్డి
వేయిస్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతిహోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్&zw...
March 8, 2024 | 08:48 PMవైభవంగా మహా శివరాత్రి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో ...
March 8, 2024 | 08:35 PMమహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగింది. సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు మోదీకి అమ్మవారి చిత్రపటాన్న...
March 5, 2024 | 08:26 PMశ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేశారు. శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సకల...
March 1, 2024 | 08:05 PM17న శ్రీ సీతారాముల కల్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కల్యాణం( శ్రీరామనవమి), 18న స్వామివారికి మహాపట్టాభిషేకం ఉంటాయని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఉత్సవాల్లో భాగం...
February 29, 2024 | 03:51 PMశ్రీశైలం మల్లన్నకు అమెరికా భక్తుడు … భూరి విరాళం
శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఓ భక్తుడు భూరి విరాళం సమర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్దత్ బంగారు, వెండి సామగ్రా, ఆభరణాలను ఆలయానికి అందజేశారు. 28.3 గ్రాములున్న 2 బంగారు బాషికాలు, 5 గ్రాముల బంగారు కంకణం, 1.25 కిలోల వెండి పళ్లెం, 865 గ్ర...
February 28, 2024 | 04:20 PMరమణ దీక్షితులపై వేటు..! జగన్తో ఎక్కడ చెడింది..?
రమణ దీక్షితులు హిందువులందరికీ సుపరిచితం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉంటున్న ఆయన ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం కలిగించాయి. వీటిపై ఆగ్రహించిన టీటీడీ.. ఆయనపై వేటు వేసింది. అయితే గతంలో వైసీపీకి, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రమణ దీక్షితులు.. ఇప్పుడు దూరమవ...
February 26, 2024 | 03:01 PMముంబైలో వేడుకగా శ్రీవారి కల్యాణం
మహారాష్ట్రలోని ముంబై నగరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లా...
February 26, 2024 | 02:52 PMమేడారం జాతర విజయంవంతం. 1.35 కోట్ల మంది భక్తులు
మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని తెలిపారు. మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయిచిందని వ...
February 24, 2024 | 08:16 PM- Nellore: మేయర్ రాజీనామా ఎఫెక్ట్… నెల్లూరులో వైసీపీ భవిష్యత్తు అగమ్యగోచరం..
- SPBS: కళాత్మక ఆత్మ అభిమానుల ప్రేమ బాలు విగ్రహం నిత్య చిహ్నం – ఎం. వెంకయ్య నాయుడు
- YS Arjun Reddy : జగన్ బంధువు అర్జున్ రెడ్డి అరెస్ట్..!
- Shobhita Dhulipala: బ్లాక్ డ్రెస్ లో ఫిదా చేస్తున్న శోభిత అందాలు
- Chandrababu: అందుకే ఈ విధానంలో ముందుకు వెళుతున్నాం : సీఎం చంద్రబాబు
- Atchannaidu: ఆ పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హ త లేదు : అచ్చెన్న
- Infosys: విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్!
- Uttam Kumar Reddy : యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిచేస్తాం : ఉత్తమ్
- Ramachandra Rao: వారి ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది: రామచంద్ర రావు
- Nara Lokesh: “వైజాగ్కు ప్రపంచ ఛాంపియన్లు” ..లోకేష్ ట్వీట్తో ఊహాగానాల హడావుడి..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















