- Home » Religious
Religious
భాగ్యనగరం దత్తపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవములు
అవధూత, దత్తపీఠాధిపతి, పరమపూజ్య డా. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానద స్వామిజీ వారిచే శ్రీ క్రోధి నామ సంవత్సర దేవీ నవరాత్రి మహోత్సవములు (దసరా వేడుకలు) ది. 3.10.2024 గురువారం నుంచి 13.10.2024 ఆదివారం వరకు శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము దిండిగల్ నుందు అత్యంత వైభవముగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన...
September 27, 2024 | 02:03 PMశ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో, అదనపు ఈవో ...
September 23, 2024 | 03:08 PMరమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయి.. ఇది శ్రీవారి భక్తులకు బాధాకరమైనది. నేను కూడా చాలా బాధపడ్డానని అన్నారు. ...
September 20, 2024 | 01:53 PMశ్రీశైలం దేవస్థానం అరుదైన రికార్డు
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికారుజనస్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. శ్రీశైల క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు ...
September 14, 2024 | 04:58 PMరూ.2.70 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతికి .. ప్రత్యేక అలంకరణ
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొలువైన గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. పలువురు తమ అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసిన మండపాలతో పాటు విభిన్న రూపాల్లో గణపతులను పూజిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువైన పార్వతీపుత్రుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ జ...
September 13, 2024 | 07:28 PMఖైరతాబాద్ గణేశుడి వద్ద అంగరంగ వైభవంగా.. రుద్ర హోమం
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేశ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం చేశారు. కా...
September 11, 2024 | 07:44 PMఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ పూజలు
ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం సందర్భంగా దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రో...
September 9, 2024 | 03:08 PMకాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేశారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి ఐఎస్వో 9001:2015 ధ్రువీకరణ ప...
September 9, 2024 | 02:58 PMమహాగణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకుర...
September 9, 2024 | 02:55 PMశ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్లో ఇక ప్రతి రోజూ
హైదరాబాద్ నగరంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి రోజూ శ్రీవారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకూ శని, ఆదివారాక్లూ మాత్రమే విక్రయించే పరిస్థితి ఉండేది. శ్రీవారి లడ్డూల జారీలో టీటీడీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని హిమాయత...
September 9, 2024 | 02:49 PMఖైరతాబాద్ గణేశునికి 75 అడుగుల కండువా
ఖైరతాబాద్ గణేశుని ప్రతి ఏడాది విధంగానే సాంప్రదాయం, ఆచారంలో భాగంగా ఈ ఏడాది కూడా వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి 75 అడుగుల జంధ్యం, 76 అడుగుల కండువా, 75 అడుగుల గజమాల సమర్పించనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుర్రం కొం...
September 6, 2024 | 03:15 PMఆ అపోహలు నమ్మొద్దు : టీటీడీ ఈవో
శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం ...
August 29, 2024 | 08:02 PMబే ఏరియా ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం చేయాలన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాలతో అమెరికాలో ఉన్న ఆయన భక్తులంతా కలిసి దేవాలయ నిర్మాణానికి నడుంకట్టారు. ఆలయం నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించారు. స్వామీజీ కూడా కొంత విరాళాన్ని అందజేశారు. ఆశ్రమం నుం...
August 29, 2024 | 05:31 PMటీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్ రూ.3.70 కోట్ల విరాళం
హైదరాబాద్కు చెందిన వ్యాపార సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. స్థం ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండ...
August 29, 2024 | 03:48 PMఈ వినాయకుడి బీమా రూ.400 కోట్లు
గణేశ్ ఉత్సవాలకు ముంబై పెట్టింది పేరు. అసలు సిసలు గణేష్ ఉత్సవాలు ముంబైలోనే జరుగుతుంటాయి. అంత రేంజ్లో సన్నాహాలు చేస్తుంటారు. భారీ వినాయక విగ్రహాలకు దీటుగా వాటికి బీమా కూడా చేయిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్బీ మండల్ చేసినట్లు తెలిసింది. ఈ బ...
August 27, 2024 | 03:28 PMకూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న “భారతి” శిష్యులు
అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే నిరంతర యజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో ఆగష్టు 24వ తేదీన "అన్నమ స్వరర్చాన" లో భారతి కూచిపూడి డాన్స్ అకాడెమి విద్యార్థులు జి. సాయిహర్షిత, సి. హెచ్ .గోహిత శ్రీదేవి, ఎ.పి. శోడశి, ఎ.నిర్విఘ్న, ఆర్....
August 24, 2024 | 08:30 PMటెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం..
టెక్సాస్ లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం కొలువుదీరింది. సుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ నెల 15 నుంచి 18 మధ్య అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఈ స్టాట్యూ ఆఫ్ యూనియన్ హనుమాన్ మారుతి విగ్రహాన్ని శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠిం...
August 24, 2024 | 10:10 AMతిరుమల తిరుపతిలో గోల్డ్ ఫ్యామిలీ హల్చల్!
తిరుమల తిరుపతిలో ఓ గోల్డ్ ఫ్యామిలీ ఈరోజు శుక్రవారం హల్చల్ చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది గ్రాములు కాదు.. వంద గ్రాములు.. కాదు.. ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది, ఓ బంగారు ఫ్యామిలీ.. చే...
August 23, 2024 | 07:53 PM- PM Modi: ఇలాగైతే కష్టమే.. తెలుగు ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్..!!
- Pakistan: సార్క్ కు పోటీ కూటమి ప్రయత్నాలు… పాక్ ఎత్తుగడ పారేనా..?
- UN: ఐక్యరాజ్యసమితిలో భారత్ -ఆఫ్గన్ భాయీ భాయీ..!
- Amazon: భారత్ పై అమెజాన్ ఫోకస్.. రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
- Gurram Paapireddy: “గుర్రం పాపిరెడ్డి” మూవీలోని ప్రతి సీన్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – డైరెక్టర్ మురళీ మనోహర్
- Jayachandra Reddy: కల్తీ మద్యం తయారీ కేసులో ట్విస్ట్..! జయచంద్రారెడ్డి అరెస్ట్..!!
- DSP: లేడీ డీఎస్పీ ‘లవ్ ట్రాప్’? వ్యాపారికి రూ.2 కోట్లు టోకరా!!
- Trump: రష్యాకు భారీ ఆఫర్లు… ట్రంప్ తాజా వార్ స్ట్రాటజీ..!
- Sahakutumbanam: డిసెంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న “సఃకుటుంబానాం”
- Trump Gold Card: గోల్డ్ కార్డ్ కొనండి.. అమెరికా ఫ్లైట్ ఎక్కేయండంటున్న ట్రంప్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















