అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముంద...
July 9, 2024 | 08:01 PM-
అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య లంగర్హౌస్ చౌరస్తాలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సుర...
July 8, 2024 | 03:40 PM -
పూరిలో వైభవంగా జగన్నాథుని రథయాత్ర
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5:20 గంటలకు రథాలు కదిలాయి. అంతుకుమందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు...
July 8, 2024 | 03:38 PM
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు : టీటీడీ
శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి, గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోందని, అది పూర్తిగా అసత్యమన...
July 3, 2024 | 08:11 PM -
హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి : రిషి సునాక్
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి లండన్ లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీస్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దైవ దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యే...
July 1, 2024 | 04:06 PM -
సమతా మూర్తి ని సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
హైదరాబాద్లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు ఆయన సమతా మూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామాజులవారి దర్శనం చేసుకుని వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి వారి ఆశీర్వా...
July 1, 2024 | 03:47 PM
-
కొండగట్టు అంజన్నకు దర్శించుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చా...
June 29, 2024 | 07:29 PM -
శ్రీరామ జన్మభూమిలో మరో అద్భుతం ఆవిష్కృతం
శ్రీరామ జన్మభూమిలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. టాటా సన్ ప్రతిపాదించిన దేవాలయాల మ్యూజియం నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అయోధ్యలో రూ.650 కోట్లతో దేవాలయాల సంగ్రహాలయాన్ని నిర్మిస్తామని టాటా సన్స్ ప్రతిపాదించిందని రా...
June 26, 2024 | 04:13 PM -
జగన్నాథ్ మందిర్ లో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని జగన్నాథ్ మందిర్ కు రాష్ట్రపతి వెళ్లారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్నాథుడిని దర్శించుకున్న ముర్ము ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పుట్టిన రోజు...
June 20, 2024 | 08:31 PM -
ఖైరతాబాద్ మహా గణపతికి కర్రపూజ
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు. ఈ సారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖైరతాబాద్లో పర్యావరణహి...
June 17, 2024 | 07:51 PM -
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
శ్రీవారికి నిత్య కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన పైనే ప్రధానంగా దృషి సారించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులకు అవసరమైన వసతులు, భోజనం, దర్శనం, రవాణా వంటివి మరింత మెరుగుపరుస్తామన్నారు. టీటీడీ నూతన ఈవోగా బా...
June 17, 2024 | 03:34 PM -
టీటీడీ ఈవోగా శ్యామలరావు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర...
June 15, 2024 | 03:16 PM -
రామ మందిరాన్ని పేల్చేస్తాం … ఉగ్రవాద సంస్థ హెచ్చరిక
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ద ఆలయానికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించినట్లు...
June 14, 2024 | 08:11 PM -
విజయవాడ దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్&zwnj...
June 13, 2024 | 08:56 PM -
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికిన దర్వన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబా...
June 13, 2024 | 08:54 PM -
అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారాంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అ...
June 10, 2024 | 09:16 PM -
కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ...
May 30, 2024 | 08:07 PM -
నెదర్లాండ్స్ లో ఘనంగా అన్నమాచార్య ఆరాధన
నెదర్లాండ్స్లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, దేవాలయ కాంప్లెక్స్ నిర్మించాలన్నదే స్టిచింగ్ వసుదైన కుటుంబకం (కేవీకే) లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది. ఈ కేంద్ర ద్వారా సనాతన ధర్మ విలువలు బోధించడంతో పాటు ప్రజలంతా కలిసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా చేస్తామని పేర్కొంది. ...
May 28, 2024 | 04:08 PM

- BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం… వ్యూహాత్మకమా..?
- NBK: ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ
- Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫ్యాన్ వార్స్, ఫస్ట్ డే ఫస్ట్ ‘పప్పీ షేమ్’ సాంగ్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ ఖచ్చితంగా ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు
- TTD: టీటీడి ఇఓగా అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి…
- Demon Slayer: ముంబైలో డీమన్ స్లేయర్ స్క్రీనింగ్లో రష్మిక, టైగర్తో ఫ్యాన్స్ హంగామా
- Kishkindhapuri: ‘కిష్కింధపురి’ చాలా ఎంగేజింగ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి
- Bookie: విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ కొత్త చిత్రం ‘బుకీ’ గ్రాండ్ గా లాంచ్
- A Master Piece: తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా “ఏ మాస్టర్ పీస్” – మూవీ టీమ్
- TLCA Youth Conference on September 20
