Telangana
Mahesh Kumar Goud: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రంగా ఖండించారు. మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయమని, మల్లన్న అనుచిత వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. అదే సమయంలో మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిని కూడా ఆయన ఖండించారు....
July 14, 2025 | 09:32 AMSridhar Babu: తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్య: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బలోపేతం చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు (Sridhar Babu) పునరుద్ఘాటించారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంచిర్యాల జిల్లాలో ఆయన పర్యటించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లన...
July 14, 2025 | 09:30 AMRevanth Reddy: నల్సార్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రతిష్టాత్మక నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 22 వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా చాన్సెలర్, హైకోర్టు ప్రధాన న్యా...
July 13, 2025 | 09:38 AMMahesh Kumar : కడుపునిండా విషం పెట్టుకొని.. కౌగిలించుకొన్నట్లుగా : మహేశ్కుమార్ గౌడ్
కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్
July 12, 2025 | 07:23 PMPayal Shankar: కాంగ్రెస్ ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదు: పాయల్ శంకర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చూస్తుంటే బీసీలను మోసం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ
July 12, 2025 | 07:21 PMKaleshwaram Project : కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే.. కాళేశ్వరం నుంచి : హరీశ్రావు
కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు. సిద్దిపేటలో 167
July 12, 2025 | 07:19 PMChamala Kirankumar: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ…అప్పుల రాష్ట్రంగా : చామల
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చారో భారత రాష్ట్ర సమితి నేతలు చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
July 12, 2025 | 07:15 PMRevanth Reddy: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమెరికా (America) సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలను అందించడమనే రెండు అంశాల్లో అమెరికా ప...
July 12, 2025 | 06:29 PMRevanth Reddy : రాష్ట్ర అభివృద్ధికి అమెరికన్ల మద్దతు కావాలి : అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో రేవంత్
తెలంగాణను వచ్చే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో
July 12, 2025 | 03:16 PMNew ration card: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు
తెలంగాణలో కొత్త రేషన్కార్డుల జారీకి ముహుర్తం ఱరారైంది. ఈ నెల 14న తుంగతుర్తి (Tungaturthi) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)
July 11, 2025 | 07:13 PMRaja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా ఆమోదం..!
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ లోధ్ (MLA Raja Singh) రాజీనామాను బీజేపీ (BJP) అధికారికంగా ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ లేఖ ద్వారా ధృవీకరించారు. తెలంగాణ బీజేపీలోని (Telangana BJP) అంతర్గత రాజకీయాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చ...
July 11, 2025 | 04:05 PMRamachandra Rao:వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం: రామచందర్రావు
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, బాధితులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
July 10, 2025 | 07:17 PMGuru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు
గురుపౌర్ణమి (Guru Purnima) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల (Sai Baba Temples)కు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే బాబా
July 10, 2025 | 07:15 PMRevanth Vs KCR: రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్… కేసీఆర్ స్పందిస్తారా..?
తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) కొత్త మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆహ్వానం కేవలం రాజకీయ సవాల్గానే కాక, తెలంగాణ రా...
July 10, 2025 | 11:50 AMUttam Kumar Reddy: నీటి వివాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ప్రజా భవన్ లో కృష్ణా నది జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మ...
July 9, 2025 | 07:50 PMRevanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి పై … స్పందించిన కేంద్రం
యూరియా కోటా (Urea quota) పెంచాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన విజ్ఞప్తి పై కేంద్ర ప్రభుత్వం
July 9, 2025 | 07:28 PMBandi Sanjay : బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా.. మన మోదీ కానుక
కేంద్ర ప్రభుత్వం విద్య కోసం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంతి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. బండి సంజయ్ పుట్టినరోజు
July 9, 2025 | 07:27 PMKonda Surekha: ఈ సమస్యను ఏపీ సీఎం చంద్రబాబు పరిష్కరించాలి : మంత్రి కొండా సురేఖ
భద్రాచలం ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. ఈవోలపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు.
July 8, 2025 | 07:34 PM- Germany: వలస విధానాలను సడలించిన జర్మనీ.. భారతీయులకు మంచి అవకాశం!
- Yes Bank: ‘క్రెడిట్ స్కోర్ బఢేగా తో స్ట్రాంగ్ బనేగా ఇండియా!
- O Sukumari: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ‘ఓ..! సుకుమారి!’
- SP Balasubramanyam: గాన గంధర్వుడికి ప్రాంతీయ సంకెళ్లు..!!
- Delhi: పుతిన్ పర్యటనకు 5 అంచెల భద్రతావలయం..!
- Revanth Reddy: హిందూ మతం, కాంగ్రెస్ సిద్ధాంతం ఒక్కటేనా? రేవంత్ అంతరార్థం ఏంటి..!?
- Delhi: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ
- Putin: రణమా..? స్నేహమా..? యూరప్ తేల్చుకోవాలంటున్న పుతిన్
- Delhi: ఎస్-500పై భారత్ ఫోకస్…పుతిన్ పర్యటనలో చర్చలు..!
- Pawan-Telangana: పవన్ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ.. కుట్రేనా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















