Telangana
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న అనధికారిక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇంటెలిజెన్స్ విభాగంలోని కొందరు ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా...
January 7, 2026 | 03:50 PMIbomma Ravi: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి చుక్కెదురు
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టు (Nampally Court)లో చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఐదు కేసుల్లో బెయిల్ (Bail) ఇవ్వాలని రవి
January 7, 2026 | 02:00 PMPhone tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావు (నవీన్రావు ) తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రావు (Naveen Rao)కు సిట్ నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కొండలరావు (Kondalarao),
January 7, 2026 | 01:50 PMKavitha: కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం
తన ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, గత ఏడాది సెప్టెంబర్ 3న తనపదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా
January 7, 2026 | 10:23 AMCongress: ఒక్కో వార్డుకు ఆరుగురు ఆశావహుల ఎంపిక : కాంగ్రెస్
పంచాయతీ ఎన్నికల అనుభవాలతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ (Congress) నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీ తరపున అంతర్గతంగా క్షేత్రస్థాయి
January 7, 2026 | 10:13 AMMahesh Kumar : నాకు మంత్రి పదవి అవసరం లేదు .. రాష్ట్రంలో నేను నంబర్ 2
రాష్ట్రంలో నేను నంబర్ 2 అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, ఇప్పటి వరకూ మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎవరినీ అడగలేదని చెప్పారు. విప్ రామచంద్రనాయక్తో కలిసి అసెంబ్లీ లాబీ వైపు ఆయన వస్తుండగా, కాబోయే
January 7, 2026 | 10:09 AMRaghunandanrao: పాలమూరుకు రేవంత్ ఏం చేశారో చెప్పాలి : రఘనందన్ రావు
తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని మెదక్ ఎంపీ రఘనందన్ రావు (Raghunandanrao) అన్నారు.సిద్దిపేట జిల్లా వర్గల్ కేంద్రంలో జవహర్
January 7, 2026 | 10:02 AMOwaisi: భవిష్యత్తులో తెలంగాణలోనూ ..బీహార్ తరహాలో : ఓవైసీ
భారతదేశం ఏ ఒక్కరి అయ్య జాగీరు కాదని ఎంఐఎం (MIM) శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) స్పష్టం చేశారు. అసెంబ్లీ (Assembly)లో ఓవైసీ మాట్లాడుతూ హిందు, ముస్లిం, సిక్కు ఇలా అన్ని మతాల వారినీ గౌరవించాల్సిన బాధ్యత
January 7, 2026 | 09:56 AMRamachandra Rao: బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం : రాంచందర్రావు
కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్లు లక్ష్యంగా పెట్టుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramachandra Rao) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు
January 7, 2026 | 09:51 AMKavitha: షర్మిల బాటలో కాంగ్రెస్ గూటికి కల్వకుంట్ల కవిత?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలి వేదికగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని ఆమె నిండు సభలో పట్టుబట్టడం, మండలి ఛైర్మన్ దాన్ని పున...
January 6, 2026 | 04:30 PMKavitha: రాజీనామాపై పునరాలోచించుకోండి.. ఎమ్మెల్సీ కవితకు మండలి చైర్మన్ సూచన
భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దని, రాజీనామాపై పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) సూచించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలపై
January 6, 2026 | 09:05 AMBhatti Vikramarka: వారు సభకు ఎందుకు రావట్లేదు? : భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ సభ్యులకు ఇబ్బంది అయిన రోజున శాసనసభ (Legislative Assembl) నుంచి వాకౌట్ చేశారు. సరే మిగతా రోజుల్లోనూ వారు సభకు ఎందుకు రావట్లేదు? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో భట్టి విక్రమార్క మీడియాతో
January 6, 2026 | 09:01 AMTelangana Jagruthi: రాజకీయ పార్టీగా మారనున్న తెలంగాణ జాగృతి!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గులాబీ కోటలో ముసలం పుట్టిందన్న వార్తలకు బలం చేకూర్చుతూ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి వేదికగా ఆమె చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చే...
January 5, 2026 | 03:55 PMKavitha: గుచ్చుకున్న గులాబీ ముల్లు… మండలిలో కవిత కంటతడి
తెలంగాణ శాసనమండలి వేదికగా ఊహించని, ఉద్విగ్నభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఫైర్బ్రాండ్గా, ఉద్యమనేత కుమార్తెగా వెలుగొందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు గుండెలో దాచుకున్న ఆవేదనను, పార్టీలో తనకు జరిగిన అవమానాలను ఏకరువు పెడు...
January 5, 2026 | 03:45 PMSupreme Court: సుప్రీంకోర్టులో హరీశ్ రావు కు ఊరట
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) కు ఊరట లభించింది. హరీశ్రావు, మాజీ డీజీపీ రాధాకిషన్రావు (Radhakrishna Rao)లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది
January 5, 2026 | 02:13 PMMinister Seethakka:కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం సంకల్పం : మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 ఇందిరమ్మ క్యాంటీన్లు (Indiramma canteens) ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. శాసనసభ (Legislative Assembly)లో ఆమె మాట్లాడారు. క్యాంటీన్ల నిర్వహణ, పెట్టుబడి కోసం స్వయం సహాయక
January 5, 2026 | 02:11 PMHarish Rao: హరీశ్ రావుకు సుప్రీం రిలీఫ్.. రేవంత్ సర్కార్కు బిగ్ షాక్!
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో హరీశ్ రావును, మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతి కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన ...
January 5, 2026 | 01:57 PMChandrababu: సాయిబాబా కుటుంబానికి పరామర్శించిన సీఎం చంద్రబాబు
ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా (Pinnamaneni Saibaba)కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)
January 5, 2026 | 10:30 AM- TATA: నార్త్ కరోలినాలో ఘనంగా టాటా సంక్రాంతి వేడుకలు
- Sankranthi Celebrations:న్యూజెర్సీలో ఘనంగా తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలు
- Naga Vamsi: ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతి కలిసొచ్చింది
- Spirit: ‘స్పిరిట్’ మూవీ మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్
- NNNM: ‘నారీ నారీ నడుమ మురారి’కి యునానిమస్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శర్వా
- Tom Hiddleston: రాజమౌళి ఎక్స్లెంట్ అంటున్న టామ్
- Dhanush: వాలెంటైన్స్ డే రోజున ధనుష్- మృణాల్ పెళ్లి
- AR Rahman: రామాయణ వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ గురించి రెహమాన్
- YCP-Janasena: నాయకులు ఉన్నారు కానీ కార్యకర్తలే లేరు? రెండు ప్రధాన పార్టీలకు వెంటాడుతున్న లోటు..
- YCP: ఎస్సీ–ఎస్టీ ఓటు బ్యాంక్పై ప్రభావమా? ఏపీలో సర్ ప్రక్రియపై వైసీపీ ఆందోళన..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















