Telangana
MLAs Case: క్లైమాక్స్కు చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పంచాయితీ
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల (Defected MLAs) వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు (Supreme Court) విధించిన గడువు ముంచుకొస్తున్న వేళ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ (Assembly Speaker Gaddam Prasad)...
November 21, 2025 | 12:34 PMMahesh Goud: అలా చేసుంటే కేసీఆర్ కుటుంబం జైల్లో ఉండేది : మహేశ్ గౌడ్
కాంగ్రెస్ సర్కారు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పోదని, అలా చేసి ఉంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రావులు ఈపాటికే జైల్లో ఉండి ఉండేవారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. గాంధీభవన్లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో
November 21, 2025 | 08:57 AMKavitha: నేను మొదటి బాధితురాలిని..ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది: కవిత
కక్ష సాధింపు రాజకీయాలకు మొదటి బాధితురాలిని నేను. ఇప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలకు కేటీఆర్ బలవుతున్నారు. అయినా చట్టం, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం
November 21, 2025 | 08:45 AMGlobal Summit: డిసెంబరు లో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Rising Global Summit)-2025 సదస్సుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని భారత్ ఫ్యూచర్
November 21, 2025 | 08:37 AMSpeaker: ఎమ్మెల్యేలు దానం, కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు
బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తక్షణమే అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలంటూ ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి (Kadiyam Srihari)లకు గురువారంనాడు స్పీకర్
November 21, 2025 | 08:31 AMRevanth Reddy: “తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్” టెక్నో – కల్చరల్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి
తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం… తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుంది. మన దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది, విభిన్నమైనది. పర్యావరణ సంపదతో పాటు సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతం ఈశాన్య ప్రాంతం. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో వెలుగులోకి రాని అంశాలు చాల...
November 21, 2025 | 08:06 AMASCI, హైదరాబాద్ మరియు IMA, USA మధ్య అవగాహన ఒప్పందం
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI), హైదరాబాద్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ (IMA), USA, బంజారాహిల్స్లోని కాలేజ్ పార్క్ క్యాంపస్లో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం ద్వారా మేనేజ్మెంట్ అకౌంటింగ్లో వృత్తిపరమైన విద్యను బలోపేతం చేయడం మరియు విద్యా...
November 20, 2025 | 09:20 PMYS Jagan: వాట్ ఈజ్ దిస్ జగన్ గారూ…!?
దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court) మెట్లు ఎక్కారు. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ అధినేతగా ఆయనకు ఉన్న ప్రజాదరణ అనన్యసామాన్యం అనడంలో సందేహం లేదు. కానీ, ఒక అవినీతి ఆరోపణల కేసులో నిందితుడిగా కోర్టుకు హాజరవుతున్...
November 20, 2025 | 04:21 PMRevanth Reddy: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో : రేవంత్ రెడ్డి
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వివరించారు. తాజ్కృష్ణలో కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్
November 20, 2025 | 01:51 PMBandi Sanjay: గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా.. సీఎం ఏం చేస్తారో చూడాలి : బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు తెలంగాణ గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫార్మూల ఈ కార్ కేసు కేసులో ఏసీబీ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
November 20, 2025 | 01:47 PMSeethakka: అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
ఇందిరమ్మ చీరల పంపిణిపై అధికారులకు మంత్రి సీతక్క (Seethakka,) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి ఇందిరమ్మ చీర పంపిణీ చేయాలని, గ్రామాల్లో (villages) ఇంటింటికీ వెళ్లి చీరలు పంచాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి
November 20, 2025 | 01:42 PMHarish Rao: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు : హరీశ్ రావు
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) అనుమతించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. కేటీఆర్ (KTR) పై రాజకీయ కక్ష
November 20, 2025 | 01:37 PMKTR: వారికి తాము అండగా ఉంటాం : కేటీఆర్
సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్మెట్లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అడిక్మెట్, రాంనగర్ (Ramnagar), విద్యానగర్
November 20, 2025 | 01:32 PMCP Sajjanar : వారిపై దాడులు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరించారు. పోలీసు (Police) అధికారులు, ఉపాధ్యాయులు (Teachers) , ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం
November 20, 2025 | 01:29 PMKTR: కేటీఆర్కు బిగ్ షాక్… విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ-కార్ రేస్ (Formula E Car Rase) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మెడపై ఇన్నాళ్లూ వేలాడుతున్న కత్తి
November 20, 2025 | 11:19 AMBhatti Vikramarka: రష్యా నుంచి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం తరపున సహకారం : మల్లు భట్టి విక్రమార్క
రష్యా నుంచి వచ్చే పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరిస్తామని రష్యా బృందానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భరోసా ఇచ్చారు. గ్లోబల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
November 20, 2025 | 11:16 AMKTR: కేటీఆర్ ను కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్
కొత్తగా నియమితులైన అమెరికా కాన్సుల్ జనరల్ ( హైదరాబాద్) లారా ఇ.విలియమ్స్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను (KTR) మర్యాద పూర్వకంగా కలిశారు. తన నివాసానికి వచ్చిన లారా విలియమ్స్ (Laura Williams) ను
November 20, 2025 | 09:57 AMRamachandra Rao: దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నిలబడి మాట్లాడండి : రామచందర్ రావు
దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎదురుగా నిలబడి సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramachandra Rao) అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్, ఐటీ సెల్, సోషల్ మీడియా టీమ్ల సంయుక్త సమావేశానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల ...
November 20, 2025 | 09:41 AM- Davos: దావోస్ లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభ కార్యక్రమం
- NTR: తెలుగుజాతి గర్వకారణం ‘అన్నగారు’.. ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేళ ఘాట్ వద్ద నందమూరి, నారా వారసుల నివాళి
- Daggupati Prasad: వివాదాల సుడిగుండంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
- Houston: హుస్టన్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.. వైభవంగా ముగిసిన వేడుకలు
- Samyuktha Menon: చీరకట్టు లుక్ లో ఆకట్టుకుంటున్న సంయుక్త
- Pulivendula: పులివెందులలో బలహీనపడుతున్న వైసీపీ ఆధిపత్యం.. పెరుగుతున్న టీడీపీ పట్టు..
- Peddi: ‘పెద్ది’ త్వరలోనే బిగ్ షెడ్యూల్ ప్రారంభం- మార్చి 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
- USA: అమెరికాలో సంక్రాంతి సినిమాల సందడి.. ‘చిరు’కే అగ్రతాంబూలం
- Tollywood: సంక్రాంతికి తెలుగు సినిమా శోభ.. విడుదలైన ఐదు సినిమాలలో నెంబర్ వన్ స్థానం ఎవరిది?
- #VT15 New Title: వరుణ్ తేజ్ #VT15 టైటిల్ గ్లింప్స్ జనవరి 19న రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















