తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. జస్టిస్ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన...
March 29, 2024 | 12:28 PM-
బీఆర్ఎస్ కు షాకుల మీద షాక్ లు..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య… వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీసీఎం కడియం కావ్య పేరును గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడ...
March 29, 2024 | 10:51 AM -
‘ఆర్ఎస్పీ గో బ్యాక్’: కలకలం రేపుతున్న పోస్టర్లు
‘బహుజన ద్రోహి.. ఆర్ఎస్పీ గో బ్యాక్’అంటూ రాసి ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ పోస్టర్లు కొమురంభీం జిల్లాలో కలకలం రేపాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి కొమురం భీం జిల్లా, సిర్పూర్ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకం...
March 29, 2024 | 10:42 AM
-
కాంగ్రెస్ వైపు కేకే చూపు..
బీఆర్ఎస్ పతనం శరవేగంగా కొనసాగుతోందా..? కేసీఆర్ అత్యున్నతంగా గౌరవించిన నేతలు సైతం.. గాలివాటం బట్టి ప్రవర్తిస్తున్నారా..? పార్టీ సంక్షోభ సమయంలో రెక్కలు చాచి ఎగిరేందుకు ప్రయత్నిస్తున్నారా..? అంటే అదేనని అనిపిస్తోంది.సీఎం కేసీఆర్ .. కె.కేశవరావు కుటుంబానికి పార్టీలో అమితప్రాధాన్యమిచ్చారు. ఆయనకు పార్టీ...
March 28, 2024 | 09:26 PM -
ప్రశాంతంగా ముగిసిన మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూలు, నారాయణపే...
March 28, 2024 | 07:51 PM -
సీజేఐ డీవై చంద్రచూడ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విష...
March 28, 2024 | 07:47 PM
-
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైనే : సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొండగల్లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందరద్భంగా రేవంత్ మాట్లాడుతూ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్ని...
March 28, 2024 | 07:27 PM -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 కేసీఆర్, ఏ2 కేటీఆర్: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ బదిలీ కావాలన్నా కేసీఆర్, కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వల్సి వచ్చేదని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఏ1, ...
March 27, 2024 | 08:22 PM -
పీఏ అరెస్టుపై హరీష్ రావు కార్యాలయం కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే..
మాజీ మంత్రి హరీశ్ రావు వద్ద పీఏగా పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కాజేశారన్న ఆరోపణలను ఖండిస్తూ హరీశ్ రావు కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఈ ఆరోపణల్లో నిజం కాదని స్పష్టం చేసింది. “హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేశాడనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏంటంటే నరేష్ అనే ...
March 27, 2024 | 08:20 PM -
2020 నవంబర్ లో నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైంది
రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నా...
March 27, 2024 | 08:11 PM -
సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేత వీహెచ్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కలిశారు. మరో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వీహెచ్ పార్లమెంట్ టికెట్ ఆశించారు...
March 27, 2024 | 08:00 PM -
తెలంగాణలో నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్రంలో నూతన హైకోర్టు నిర్మాణానికి రాజేంద్రనగర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ అ...
March 27, 2024 | 07:58 PM -
ఫోన్ ట్యాపింగ్ రొచ్చులో బీఆర్ఎస్..!!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఎక్కడో మొదలైన ఈ వ్యవహారం పెద్దల పునాదులు కదిలేదాకా వెళ్తోంది. తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంతు చూసే వరకూ నిద్రపోయేలా లేదు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పో...
March 27, 2024 | 07:42 PM -
హైదరాబాద్ లో స్టోరబుల్ ఇంక్ విస్తరణ
అమెరికాకు చెందిన సెల్ఫ్ స్టోరేజ్ టెక్నాలజీ సేవల సంస్థ అయిన స్టోరబుల్ ఇంక్ హైదరాబాద్లోని తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఏషియా జీసీసీ పేరుతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని హైదరాబాద్ నాలెడ్జి సిటీలో నెలకొల్పారు. పరిశోధన` అభివృద్ధి క...
March 27, 2024 | 03:33 PM -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ఆవరణలోని ఫస్ట్ కోర్టు హాల్లో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే రపమాణ స్వీకారం చేయించారు. మధ్య ప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ సుజోయ్ పాల్ను త...
March 27, 2024 | 03:28 PM -
బసవతారకం డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావుకు అరుదైన ఆహ్వానం
యూఎస్ఏలో సొసైటీ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ వార్షిక సమావేశంలో ప్రసంగించాలని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ టి.సుబ్రమణేశ్వర్వర రావు (టీఎస్రావు)కు ప్రత్యేక ఆహ్వానం అందింది. డాక్...
March 27, 2024 | 03:26 PM -
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు బిగ్ షాక్
లోక్ సభ ఎన్నికల ముందు బీఆరెస్ పార్టీకి షాక్ తగిలింది. సింగరేణిలో కారు పార్టీకి బలమైన కార్మిక బలంగా ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ తాజాగా గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ప్రకటన రావడంతో బీఆరెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లయ...
March 27, 2024 | 09:20 AM -
వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరెండం : రేవంత్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మా...
March 26, 2024 | 08:33 PM

- YCP: వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్ …!
- Hyderabad: అమెరికా సంబంధాలా వద్దు బాబోయ్.. ట్రంప్ ఎఫెక్ట్ తో మారుతున్న భారతీయ కుటుంబాల అభిప్రాయాలు…
- Raashi Khanna: బాలీవుడ్ పై రాశీ సెన్సేషనల్ కామెంట్స్
- K-RAMP: “K-ర్యాంప్” మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ రిలీజ్
- Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!
- Nobel Prize: భౌతికశాస్త్రంలో నోబెల్ త్రయం…
- Islamabad: పీఓకే ఆందోళనలకు దిగొచ్చిన పాక్ సర్కార్…
- Telusu Kada: ‘తెలుసు కదా’ తో డైరెక్టర్ గా పరిచయం కావడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ నీరజా కోన
- Mass Jathara: ‘మాస్ జాతర’లో నేను ఆర్పిఎఫ్ అధికారి పాత్ర చాలా ప్రత్యేకమైనది- రవితేజ
- Tamilnadu: కరూర్ తొక్కిసలాటతో పెరిగిన విమర్శలు.. టీవీకే చీఫ్ విజయ్ ప్లాన్ బి..
