Telangana
పట్టభద్రులు విజ్ఞతతో ఓటు వేయాలి : కాస్లర నాగేందర్ రెడ్డి
పట్టభద్రులు విజ్ఞతతో తమ ఓటు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ...
May 25, 2024 | 03:16 PMహైదరాబాద్ మరో అరుదైన ఘనత…గ్లోబల్ సిటీస్ జాబితాలో
హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఖ్యాతి సంపాదించింది. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి పరిస్థితులు మరింత విశిష్టంగా మారుస్తున్నాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్&z...
May 25, 2024 | 03:08 PMపట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి : అనిల్ కూర్మాచలం
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పట్టభద్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర ...
May 25, 2024 | 03:05 PMహైదరాబాద్లో “గ్లోబల్ అలయన్స్: స్ట్రెంథనింగ్ ఎకనామిక్ బ్రిడ్జెస్” సెషన్
జెన్నిఫర్ లార్సన్ హైదరాబాద్లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్, భారతదేశం మరియు యుఎస్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే 5 సంవత్సరాలలో 500 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ మార్కెట్ అంటే మాకు చాలా ఇష్టం: డెనిస్ ఈటన్ ట్రేడ్ & ఇన్వెస్ట్మ...
May 25, 2024 | 12:18 PMహిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఇతర బీజేపీ నేతలు బహిరంగంగా ముస్లిం రిజర్వేషన్లపై ఎలా మాట్లాడుతున్నారని, వాటిని రద్దు చేస్తామని ఎలా చెబుతున్నారని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్లు సుప్రీం కోర్టులో ఉన్న అంశమని, అలాంటి అంశంపై బీజేపీ నేతలు మాట్లాడట...
May 25, 2024 | 11:50 AMరైతులతో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తాం.. జాగ్రత్త: హరీశ్ రావు వార్నింగ్
అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాకు రూ.500ల చొప్పున కాంగ్రెస్ సర్కార్ బోనస్ ప్రకటించాలని, లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, ...
May 25, 2024 | 11:48 AMసీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు వేయకూడదు?: కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ ఫేక్ న్యూస్ పెడ్లర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ ప్రశ్నించారు. శుక్రవారం నాడు రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా ఫైర్ అయిన కేటీఆర్.. ‘నా బంధువుకు వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రా...
May 24, 2024 | 09:29 PMకాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్గా మారిన కిషన్ రెడ్డి: జగ్గారెడ్డి సెటైర్లు
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా మారినట్లున్నారని, నిజంగా ఆయన చెప్పినట్లు బీఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే ప్రత్యేకంగా ఆయనకు సన్మానం చేస్తామని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్...
May 24, 2024 | 09:28 PMస్కూటీలు రాలేదు కానీ కాంగ్రెసోళ్ల లూటీలు మొదలయ్యాయి : కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు స్కూటీలు రాలేదు కానీ, నాయకుల లూటీలు మాత్రం మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ గార్డెన్లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం...
May 24, 2024 | 09:26 PMఆస్ట్రేలియాలో షాద్నగర్ వాసి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్ ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోగా ...
May 24, 2024 | 08:25 PMఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు – ఈసీ
ఈ నెల 27న ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హనుమకొండ, మహబూబా...
May 24, 2024 | 08:17 PMబీఆర్ఎస్ మాజీ ఎమెల్యే జీవన్ రెడ్డికి షాక్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ కబ్జా చేసి, అనుచరులతో బెదిరించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే...
May 24, 2024 | 08:15 PMరాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళ...
May 24, 2024 | 08:06 PMహైదరాబాద్పై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి: హరీశ్ రావు సంచలన ఆరోపణలు
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న ఈ టైంలో మళ్లీ భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుందని, అప్పటి నుంచి హైదరాబాద్ పూర్తిగా తెల...
May 24, 2024 | 07:55 PMసింగరేణిలో ఆస్ట్రేలియా సాంకేతికతపై చర్చలు
సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. సింగరేణి భవన్లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం విషయమై ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్&zwn...
May 24, 2024 | 03:31 PMమంత్రి శ్రీధర్బాబు అమెరికా పర్యటన
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తొలుత ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొంటారు. అనంతరం పెట్టుబడుల సాధన...
May 24, 2024 | 03:28 PMమెట్ల బావిని సందర్శించిన బ్రిటిష్ హై కమిషనర్
హైదరాబాద్లోని బన్సీలాల్పేట్లో ఇటీవల ఆధునికీకరించిన పురాతన మెట్ల బావిని బ్రిటిష్ హై కమిషనర్ కామెరూన్ సందర్శించారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన మెట్ల బావిని పునరుద్దరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్లోని ఆర్కిటెక్చర్ అందాలు, పు...
May 24, 2024 | 03:26 PMఅమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు : యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్
అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భాష తెలుగు అని, అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది తెలుగువారే ఉన్నారని హైదరాబాద్లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా 9 బిలియన...
May 24, 2024 | 03:23 PM- Rowdy Janardhana: ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో “రౌడీ జనార్థన” – దిల్ రాజు
- Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది – శర్వా
- Dragon: ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
- Lenin: లెనిన్ కు ప్యాచ్ వర్క్?
- NBK111: గోపీచంద్ సినిమా కోసం లుక్ పై బాలయ్య వర్కవుట్స్
- Shruti Haasan: నాపై ఎన్నో రూమర్లు వచ్చాయి!
- The Raja Saab: రాజా సాబ్ అనుకున్న కంటే తక్కువ రేటుకే
- MSG: మన శంకరవరప్రసాద్ గారు రన్ టైమ్ పై క్రేజీ అప్డేట్
- Vrushabha: గ్రాండ్ మేకింగ్, స్ట్రాంగ్ కంటెంట్, వండర్ ఫుల్ విజువల్స్ తో “వృషభ” – బన్నీవాస్
- Champion: అశ్విని దత్ గారి ద్వారా లాంచ్ కావడం నా అదృష్టం – హీరో రోషన్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















