KCR:హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
August 19, 2025 | 07:22 PM-
Parliament : పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా (Urea) సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు.
August 19, 2025 | 07:14 PM -
VP Elections: బీఆర్ఎస్ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు!
దేశ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల (VP Elections) సందడి మొదలైంది. ఏకగ్రీవం కోసం బీజేపీ (BJP) ప్రయత్నిస్తుండగా, ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో రెండు కూటములు తమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టుకునేందుకు ఇతర పార్టీలను సంప్రదిస్తున్నాయి. ఇందులో భాగంగా, బీఆర్ఎస్ (BRS)...
August 19, 2025 | 09:43 AM
-
Urea Deficiency: ఢిల్లీలో యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటం
తెలంగాణలో నెలకొన్న యూరియా కొరతపై (Urea Deficiency) తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో పోరాటం మొదలుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యూరియా కేటాయింపులు తగ్గించిందని వారు ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ ముందు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి నడ్...
August 19, 2025 | 09:40 AM -
Vijayashanti: బీజేపీ నేతలా మాట్లాడారు.. సీఈసీపై విజయశాంతి ఫైర్
ఓట్ల చోరీ ఆరోపణలపై ఆధారాలు చూపాలని లేదా క్షమాపణ చెప్పాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) తీవ్రంగా స్పందించారు. సీఈసీ వ్యాఖ్యలు రాజ్యాంగ సంస్థ ప్రతినిధిలా కాకుండా బీజేపీ అధికార ప్రతినిధిలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్...
August 19, 2025 | 09:36 AM -
Ramchander Rao: సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు సర్వాయి పాపన్న అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) పేర్కొన్నారు. సోమవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేద కుటుంబాలు...
August 19, 2025 | 09:33 AM
-
Harish Rao: కాంగ్రెస్ సర్కారు చూపంతా కమీషన్ల మీదే: హరీష్ రావు
తెలంగాణలో బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు సచివాలయంలోని సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ కమిషనర్ కార్యాలయాలను ముట్టడించిన ఘటనపై ఆయన (Harish...
August 19, 2025 | 09:30 AM -
Revanth Reddy: టీ ఫైబర్ పై సమగ్ర నివేదిక సమర్పించండి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: టీ ఫైబర్ పనులు జరిగిన తీరు… ప్రస్తుత పరిస్థితి… భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్ పై తన నివాసంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. టీ ...
August 19, 2025 | 08:40 AM -
Revanth Reddy: భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్: రేవంత్ రెడ్డి
జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్రహీతలకు సన్మానం…. హైదరాబాద్: భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తాంమని ఆయన తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ వ...
August 18, 2025 | 09:17 PM -
Bhatti Vikramarka :తెలంగాణలో విప్లవాత్మక మార్పు : భట్టి విక్రమార్క
తెలంగాణలో చేపడుతున్న సంస్కరణలు, నిర్ణయాలు, దేశానికి దశాదిశ నిర్దేశించే స్థాయిలో ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)
August 18, 2025 | 07:15 PM -
HCA : హెచ్సీఏ అవకతవకల్లో క్విడ్ప్రోకో : గురువారెడ్డి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాల వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత (Kavitha) కీలక పాత్ర పోషించారని
August 18, 2025 | 07:13 PM -
Revanth Reddy: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు. &n...
August 18, 2025 | 03:20 PM -
CM Revanth Reddy: నిజమైన ఉద్యమకారులెవరూ గొప్పలు చెప్పుకోలేదు: సీఎం రేవంత్
హసిత భాష్పాలు పుస్తకాన్ని రచించిన కవి అందెశ్రీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పుణ్యభూమి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో కవులు ప్రజలను ఉత్తేజపరిచారని ఆయన (CM...
August 17, 2025 | 10:50 AM -
KTR: ఆ రోజులు తెస్తామని.. రైతులకు అవస్థలు తెచ్చారు: కేటీఆర్
తెలంగాణలో యూరియా కొరతపై భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2025లో రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభంపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) వ్యంగ్యంగా స్పందించారు. 2014కు ముందు రైతులు అర్ధరాత్రి విద్యుత్ కోసం బావుల వద్ద పడిగాపులు కాసే దుస...
August 17, 2025 | 10:47 AM -
Ponnam Prabhakar: అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుపే అందరి లక్ష్యం: పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని, ఇందుకోసం పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwara Rao) పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారు స్పష్టం చేశా...
August 17, 2025 | 10:43 AM -
Annamayyapuram: అన్నమయ్యపురంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు 15 సందర్భంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని కార్యవర్గం మరియు శిష్యులు కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సగౌరవంగా జరుపుకున్నారు. తొలుతగా ఆలయ పూజారిచే త్రివర్ణ పతాకాన్ని అర్చించి, హారతి ఇచ్చిన అనంతరం సంస్థ మేనేజింగ్ ట్రస్టి డా. నంద కుమార్ గార...
August 16, 2025 | 04:20 PM -
Pilot Rohith Reddy: బీఆర్ఎస్ వీడే ప్రసక్తే లేదు.. ఆ వార్తలు అబద్ధం: పైలట్ రోహిత్రెడ్డి
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్లో తనపై వస్తున్న వదంతులను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి (Pilot Rohith Reddy) ఖండించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పార్టీ సభ్యులు ఈ పుకార్లను నమ్మవ...
August 16, 2025 | 09:10 AM -
Gaddam Prasad Kumar: తెలంగాణను గ్లోబల్ వేదికపై నిలబెట్టడమే లక్ష్యం: స్పీకర్ ప్రసాద్ కుమార్
తెలంగాణను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేసి, ప్రసంగించారు. ఆగస్టు 15కు చరిత్రలో ప్రత్యేక...
August 16, 2025 | 09:03 AM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
