Telangana
Hyderabad Link: సిడ్నీ మారణహోమం.. భాగ్యనగరానికి ‘ఉగ్ర’ మచ్చ?
ప్రపంచ పటంలో ఐటీ హబ్గా, విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ కీర్తికి మరోసారి మచ్చ పడింది. ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీలో 11 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పాశవిక కాల్పుల ఘటన మూలాలు భాగ్యనగరంలో బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. బాండీ బీచ్ (Bonde beach) వద్ద జరిగిన నరమేధ...
December 16, 2025 | 05:39 PMIDPL Lands: ఐడీపీఎల్ భూములపై రాజకీయ రగడకు విచారణతో చెక్..!?
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ఐడీపీఎల్ (Indian Drugs and Pharmaceuticals Limited) భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ భూముల ఆక్రమణలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణ...
December 16, 2025 | 03:12 PMModi: ప్రధాని వద్దని చెప్పినా.. ఆ అంశాలు లీక్ చేశారు
ప్రధాని మోదీ (Modi)తో తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలోని అంశాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్లో జరిగిన అంశాలు బయటకు చెప్పొద్దని ప్రధాని అన్నారని, అయినా ఆ విషయాలు బయటకు వచ్చాయని
December 16, 2025 | 02:15 PMKTR: పోలీసులు తీరు మార్చుకోకపోతే మేం తిరగబడటం ఖాయం : కేటీఆర్
కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో జరిగిన ఘటనపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర పోటీ
December 16, 2025 | 02:08 PMT BJP: మోదీ క్లాస్ లీక్.. తెలంగాణ బీజేపీలో రచ్చ!
ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ఎంపీలతో జరిపిన సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా ప్రధానితో సమావేశం అంటే అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు లేదా రాజకీయ వ్యూహాలపై చర్చ జరుగుతుందని అంతా భావిస్తారు. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో ప...
December 16, 2025 | 01:30 PMRTC : మూడేళ్లలో హైదరాబాద్ వ్యాప్తంగా.. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోనూ
మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం వల్ల ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రాబడి పెరుగుతోందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (Nagireddy) అన్నారు. భద్రాచలం (Bhadrachalam) ఆర్టీసీ డిపోను ఎండీ సందర్శించారు. మొక్కలు నాటిన అనంతరం బస్సులను
December 16, 2025 | 12:55 PMSupreme Court: ఆ భూములపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు కొనుగోలు చేసిన భూములపై బీర్ల మల్లేష్ (Beerala Mallesh) అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
December 16, 2025 | 12:50 PMUttam Kumar Reddy : యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిచేస్తాం : ఉత్తమ్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను, నీటి హక్కులను కాపాడతామని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ మీడియాతో
December 16, 2025 | 10:30 AMRamachandra Rao: వారి ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది: రామచంద్ర రావు
పాకిస్తాన్, బంగ్లాదేశ్పై ఎందుకంత ప్రేమ? చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachandra Rao) కాంగ్రెస్ ను నిలదీశారు. సర్దార్ పటేల్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నాయకులు
December 16, 2025 | 10:23 AMMessi: మెస్సీతో ఫేక్ సెల్ఫీ హల్చల్.. ఏఐ మాయలో మునిగిన సోషల్ మీడియా
హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు, గూగుల్ జెమినీ, చాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ (AI) సాధనాల రాకతో నిజం, అబద్ధం మధ్య తేడా గుర్తించడం కష్టమవుతోంది. ముఖ్యంగా ఆశ్చర్యం, హాస్యాన్ని కలిగించే పోస్టులు కుప్పలు తెప్పలుగా షేర్ అవుతున్నాయి. తాజాగా, అర్జెంటినా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో దిగిన ఫేక్ సెల్ఫీ ...
December 15, 2025 | 04:33 PMCongress: తెలంగాణ పల్లెల్లో హస్తం హవా.. అయినా డేంజర్ బెల్స్!?
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఊరటను ఇస్తూనే, అంతర్లీనంగా తీవ్రమైన హెచ్చరికలను కూడా జారీ చేశాయి. ఇప్పటివరకూ వెలువడిన రెండు విడతల ఫలితాలను పరిశీలిస్తే, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిన మాట వాస్తవమే. కానీ, క్షేత్రస్థా...
December 15, 2025 | 03:10 PMChandrababu: కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని (Kanha Shanti Vanam) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సందర్శించారు. సీఎంకు శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ దాజీ (Kamlesh D Patel Daji) స్వాగతం పలికారు.
December 15, 2025 | 02:15 PMGHMC: జీహెచ్ఎంసీ మేయర్ తో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల భేటీ
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) తో నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), అరికెపూడి గాంధీ, ప్రకాశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లతో కలిసి
December 15, 2025 | 01:56 PMKCR: ఫాంహౌస్ వీడుతున్న కేసీఆర్… ఇక సమరమే!?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి వేడెక్కబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుదీర్ఘకాలంగా రాజకీయాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉంటున్న భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ (KCR), మళ్లీ తన అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు. ఇన్నాళ్లూ ఎర్రవల్లి ఫాంహౌస్కే పరిమితమై, మౌనమే సమాధానంగా ఉండిపో...
December 15, 2025 | 12:05 PMKCR: ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన ఈ నెల 19న ఆ పార్టీ శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరిగే భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణకు పార్టీపరంగా చేపట్టాల్సిన
December 15, 2025 | 11:05 AMBandi Sanjay: ఇది రాహుల్కు కనిపించడం లేదు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్బాల్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కనిపించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. హైదరాబాద్లో మెస్సీ ఫుట్బాల్
December 15, 2025 | 10:48 AMKishan Reddy: పార్లమెంట్ లో ఆ పార్టీ భయపడి పారిపోయింది : కిషన్ రెడ్డి
రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ దుష్ప్రచారానికి తెర తీశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ఆరోపణలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఓట్ చోరీ పేరుతో
December 15, 2025 | 10:43 AMKomuravelli Mallanna: అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallikarjuna Swamy) కల్యాణం ఆదివారం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కల్యాణానికి హాజరై
December 15, 2025 | 10:39 AM- #VT15 New Title: వరుణ్ తేజ్ #VT15 టైటిల్ గ్లింప్స్ జనవరి 19న రిలీజ్
- Ghandhi Talks: ‘గాంధీ టాక్స్’ టీజర్.. జనవరి 30న థియేటర్స్లో సందడి చేయనున్న సైలెంట్ ఫిల్మ్
- MSVPG: మన శంకర వర ప్రసాద్ గారు 5వ రోజు ఆల్-టైమ్ రికార్డ్- 226 Cr+ వరల్డ్వైడ్ గ్రాస్
- BMSW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు: రవితేజ
- CBN: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- Sankranthi: గోదావరి సంక్రాంతి సందడి..నిషేధాల మధ్య జోరుగా కోడి పందాలు..
- Euphoria: ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్గా వస్తోన్న ‘యుఫోరియా’ : గుణ శేఖర్
- Ganta Srinivasa Rao: భీమిలిపై గంటా వ్యూహం..కొడుకు కోసం ముందస్తు లైన్ క్లియర్ సాధ్యమా..
- YCP: ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రత్యేక దృష్టి.. పార్లమెంట్ సీట్లే లక్ష్యంగా కొత్త వ్యూహం..
- Tamannaah: తమన్నా ఐటెం సాంగ్ కు 1 బిలియన్ వ్యూస్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()

















