- Home » Politics
Politics
రాజ్యాంగ సవరణతోనే పరిష్కారం: ఆర్. కృష్ణయ్య
బీసీలకు చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ జేఏసీ (BC JAC) హెచ్చరించింది. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని
November 17, 2025 | 10:30 AMRamoji Excellence Awards: ఘనంగా రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల వేడుక
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు’(Ramoji Excellence Awards) ల ప్రదానం వైభవంగా జరిగింది. పాత్రికేయం, గ్రామీణాభివృద్ధి, సామాజికసేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు-సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకా...
November 17, 2025 | 09:01 AMTelangana: తెలంగాణ చిన్నారుల కోసం ‘బాలభరోసా’..
ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లితండ్రులకు శుభవార్త. సంక్షేమపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం.. చిన్నారుల సంపూర్ణఆరోగ్యం కోసం ఓ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా …. రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ‘బాల భరోసా’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడ...
November 16, 2025 | 07:10 PMYanamala Ramakrishnudu: యనమల బాధేంటి..?
దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, పార్టీ ఆవిర్భావం నుండి అత్యంత కీలక పదవుల్లో అధికారాన్ని చెలాయించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం (TDP) పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత పార్టీ అధ...
November 16, 2025 | 07:01 PMKandula Durgesh: పర్యాటకంలో 17,973 కోట్ల పెట్టుబడులు…మంత్రి దుర్గేశ్
వైజాగ్ లో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించి రూ.17,973 కోట్ల పెట్టుబడులతో 104 ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) వెల్లడించారు. వీటి ద్వారా హోటళ్లలో కొత్తగా 10,690 గదులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ ఒప్పందాల వల్ల ప్ర...
November 16, 2025 | 06:04 PMVizag: విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు అద్భుతవిజయం
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో విశాఖ సాగర తీరంలో జరిగిన సిఐఐ సమ్మిట్ (CII Partnership Summit) సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సు అంచనాలకు మించి అద్భుత విజయాన్ని సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడుల సునామీని తీసుకొచ్చింది. ఈ సదస్స...
November 16, 2025 | 03:30 PMChandrababu: వైజాగ్ స్టీల్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant) ఆంధ్రులకు సెంటిమెంట్. దశాబ్దాలుగా వేల మందికి జీవనోపాధినిస్తున్న ఈ మహారత్న సంస్థ, ప్రస్తుతం ప్రైవేటీకరణ ముప్పు ఎదుర్కొంటోంది. నిర్వహణా లోపాలు, తీవ్ర ఆర్థిక సవాళ్ల మధ్య స్టీల్ ప్లాంట్ సతమతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం భారీ ఉద్దీపనలు అందించినప్పటికీ, నష్టా...
November 16, 2025 | 01:12 PMNDA Alliance: బీహార్ ఫలితాల ప్రేరణతో 2029 దిశగా టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి..
బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి సాధించిన భారీ విజయం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసింది. మొత్తం 243 స్థానాల్లో 208 సీట్లను కైవసం చేసుకోవడం అక్కడి రాజకీయ పటంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. అయితే, ఈ ఫలితం కేవలం బీహార్కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర ర...
November 16, 2025 | 09:52 AMNara Lokesh: ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ ని విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉంది క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన రాష్ట్రాలలో ఏపీ ఒకటి కలలు కనడం మాత్రమే కాదు.. వాటిని సాకారం కూడా చేస్తాం క్వాంటం కంప్యూటింగ్ పై సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ విశాఖపట్నం...
November 16, 2025 | 09:45 AMSatish Kumar: సతీశ్ కుమార్ హత్య.. ఎవరి ప్రమేయం ఉండొచ్చు..!?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి (Parakamani) చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న మాజీ అసిస్టెంట్ వెల్పేర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీశ్ కుమార్ హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ కోసం సతీశ్ కుమార్ రైలులో బయలుదేరిన సమయంలో హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సతీశ్...
November 15, 2025 | 04:29 PMNara Lokesh: ఏఐ అవకాశాలపై సదస్సులో మంత్రి నారా లోకేష్
కృత్రిమమేథను అనుసరించడం కాదు… మనమే ముందుండి నడిపిద్దాం! రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ తో భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి మార్పును అడ్డుకోవడం కాదు… దాని రూపకల్పనలో భాగస్వాములం అవుదాం విశాఖపట్నం: ఆర్టిఫిషియల్ ఇంటిల...
November 15, 2025 | 03:19 PMRaymond: రేమాండ్కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
విశాఖలో సీసీఐ పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నుంచి రేమాండ్ (Raymond) ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపనచేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్
November 15, 2025 | 01:55 PMChandrababu: ఇప్పటి వరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి : చంద్రబాబు
విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు (CII Summit)లో ఇప్పటి వరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. శ్రీసిటీ (Sricity)లో
November 15, 2025 | 01:51 PMCP Sajjanar: నా పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీ … స్పందించిన సీపీ సజ్జనార్
తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ (Facebook) ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్(CP Sajjanar) తెలిపారు. ఆపదలో ఉన్నానని, డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్
November 15, 2025 | 01:18 PMTTD:టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) పుణె (Pune)కు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సు (Electric bus0ను విరాళంగా ఇచ్చింది. రూ.72.24 లక్షల విలువైన విద్యుత్
November 15, 2025 | 01:12 PMHigh Court: తెలంగాణ హైకోర్టు వైబ్సైట్ హ్యాక్
తెలంగాణ హైకోర్టు (High Court) వెబ్సైట్ హ్యాకింగ్ (Website hacking) గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే, ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది. పీడీఎఫ్ (PDF) ఫైల్స్కు బదులు BDG SLOT అనే బెట్టింగ్ సైట్ తెరుచుకుంటోంది.
November 15, 2025 | 12:21 PMMinister Gottipati: సీఎం చంద్రబాబు పై నమ్మకంతో పెట్టుబడులు : మంత్రి గొట్టిపాటి
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అవతరిస్తోందని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. విశాఖ (Visakhapatnam)లో ఆయన మీడియాతో
November 15, 2025 | 11:44 AMCII Summit : సీఐఐ సదస్సు రెండో రోజు.. పర్యాటక రంగంలో రూ.17,800 కోట్లతో
విశాఖ నగరంలో జరుగుతున్న 30వ సీఐఐ సమ్మిట్లో (CII Summit) భాగంగా రెండో రోజు రూ.17,800 కోట్ల భారీ పర్యాటక పెట్టుబడులు రానున్నాయి. మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) సమక్షంలో జాతీయ,
November 15, 2025 | 11:38 AM- AP Budget: మూడున్నర లక్షల కోట్ల దిశగా ఏపీ బడ్జెట్.. అభివృద్ధిపై ఆశలు..
- Jagan: అబద్ధాల హామీలు, అవినీతి పాలన.. చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు..
- Jagan: పాదయాత్ర పై క్లారిటీ.. తిరిగి యాక్టివ్ మోడ్లో జగన్..
- Anil Ravipudi: అనిల్ నెక్ట్స్ సీక్వెల్ ఎందుకు కాదంటే?
- Cheekatilo: ప్రైమ్ లో నెం.1లో ప్లేస్ లో చీకటిలో..
- The Paradise: ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Akshamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ నుంచి శృతి హాసన్ ఫస్ట్ లుక్
- Shabara: ‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. హీరో దీక్షిత్ శెట్టి
- Multistarrer: టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందా?
- RC17: చరణ్-సుకుమార్ మూవీ లేటెస్ట్ అప్డేట్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















