- Home » Politics
Politics
Y.S. Sharmila: డిసిసి నియామకాలపై అధిష్టానానికి షర్మిల లేఖ.. నేతల నిరసన..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పార్టీ అధిష్టానం డిసిసి (DCC) కమిటీల ఏర్పాటుపై ప్రకటన చేయడంతో చాలా మంది నాయకులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి ఇది ఒక గుర్తింపు దక్కే అవకాశంగా అనిపించ...
August 29, 2025 | 11:15 AMAmaravathi: అమరావతి అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా బుల్లెట్ ట్రైన్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) రాబోయే రోజుల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని ప్రభుత్వం రాజధానిని అన్ని రంగాల్లో ఆధునికంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లు, రైల్వేలు, విమాన ...
August 29, 2025 | 11:10 AMPawan Kalyan: సోషల్ మీడియా పై నియంత్రణకు చట్టం అవసరం అంటున్న డిప్యూటీ సీఎం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయనకు సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు నాయకుడిగా గుర్తింపు ఉన్నా, అదే సమయంల...
August 29, 2025 | 11:00 AMRevanth Reddy: క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలి… రేవంత్ రెడ్డి
* క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి… * తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి * క్రీడా పోటీలు, సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానాలు… హైదరాబాద్: ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాల...
August 28, 2025 | 09:06 PMFloods: వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డి లో ల్యాండ్ కాలేకపోయిన హెలికాప్టర్.. దీంతో మెదక్ చేరుకుని వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). సమీక్షలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎంపీ రఘునంద...
August 28, 2025 | 08:50 PMChandrababu:ఆధార్ తరహాలో ప్రతి కుటుంబానికి ..ఫ్యామిలీ కార్డు: సీఎం చంద్రబాబు
ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో
August 28, 2025 | 07:18 PMMinister Anam:చంద్రబాబు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు:మంత్రి అనం
గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
August 28, 2025 | 07:14 PMSaap Chairman:2029 నేషనల్ గేమ్స్కు మన రాష్ట్రం ఆతిథ్యం:రవినాయుడు
గత ఐదేళ్లు వైసీపీ (YCP) హయాంలో క్రీడలను విస్మరించారని, ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.125 కోట్లు దోచేశారని శాప్ చైర్మన్ రవినాయుడు (Ravinaidu)
August 28, 2025 | 07:12 PMVillage Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు (Village Clinics) ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,129
August 28, 2025 | 07:08 PMYellampally Project: గోదావరి జలాల విషయంలో.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకం : రేవంత్ రెడ్డి
గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampally Project) మనకు కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
August 28, 2025 | 07:05 PMRaghunandan Rao:వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:రఘునందన్
వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. మెదక్లోని జీకేఆర్
August 28, 2025 | 07:02 PMFamily Card: ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు..ప్రజలకు చేరువయ్యే చంద్రబాబు సంక్షేమ విధానం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై నూతన దిశగా అడుగులు వేస్తున్నారు. సచివాలయంలో (Secretariat) జరిగిన సమీక్షలో ఆయన ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు మరింత స్పష్టంగా, సమగ్రంగా చేరే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రభుత...
August 28, 2025 | 07:00 PMNarmala: నర్మాలలో ఆసక్తికర ఘటన
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా (Sircilla district) నర్మాల లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నర్మాల ((Narmala ) లో వరద బాధితుల్ని
August 28, 2025 | 06:59 PMKTR :ప్రజలు అవస్థలు పడుతుంటే.. మూసీ సుందరీకరణపై సమీక్షలా? కేటీఆర్
వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి పట్టింపులేనట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్
August 28, 2025 | 06:56 PMPemmasani Chandrasekhar: గుంటూరు ఘటనపై పెమ్మసాని స్పందన కోసం ప్రజల ఎదురుచూపులు..
బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మ...
August 28, 2025 | 06:45 PMKTR – Bandi: వరదల్లో ఆత్మీయ దృశ్యం
తెలంగాణలో భారీ వానలు (heavy rain) కురిసి, వరదలు (Floods) ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భయానక పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో 500 మి.మీ. వర్షం కురిసి, ఫ్లాష్ ఫ్లడ్స్కు దారితీసాయి. రోడ్లు మునిగిపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. వరదల్లో...
August 28, 2025 | 05:25 PMCongress: 2000 విద్యుత్ ఉద్యమం..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మలుపు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొన్ని సంఘటనలు మలుపు తిప్పాయి. అందులో 2000లో జరిగిన విద్యుత్ ఉద్యమం ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆ పోరాటం అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద మాత్రమే కాకుండా, తర్వాతి దశాబ్దాల రాజకీయాలపై కూడా గాఢమైన ప్రభావం చూపింది. 1994లో ఎన్టీఆర్ (N.T.R) నేతృత్వంలో టీడీపీ (...
August 28, 2025 | 05:20 PMKuppam: కుప్పంలో భారీ పరిశ్రమ.. హిందాల్కో అల్యూమినియం యూనిట్ కు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam) త్వరలో పారిశ్రామిక రంగంలో కొత్త గుర్తింపు పొందబోతోంది. ఇప్పటివరకు వ్యవసాయ ఆధారితంగా ఉన్న ఈ ప్రాంతంలో తొలిసారిగా ఒక పెద్ద పరిశ్రమస స్థాపించబడుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group) కి...
August 28, 2025 | 05:18 PM- Karnataka: కర్నాటకలో సీఎం మార్పు ఖాయమైందా..?
- Bihar Elections: రేపే బీహార్ అసెంబ్లీ ఫైనల్ పోలింగ్!
- Supreme Court: కేఏ పాల్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- Pemmasani :వికసిత్ భారత్ లక్ష్య సాధనకు.. ఏపీ ముందు వరుసలో : కేంద్రమంత్రి పెమ్మసాని
- Andeshri: అందెశ్రీ గుండెపోటుతో చనిపోయారు : గాంధీ వైద్యుడు సునీల్
- Nara Lokesh: కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరం : మంత్రి లోకేశ్
- Nara Lokesh: గాడితప్పుతున్న ఎమ్మెల్యేలపై లోకేశ్ ఆగ్రహం!
- Andeshree: ప్రభుత్వ లాంఛనాలతో కవి అందెశ్రీ అంత్యక్రియలు
- Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి … రేపు ఉదయం 7 గంటల నుంచి
- BRS – SC: స్పీకర్పై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ధిక్కార పిటిషన్!!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















