Roshni Nadar: రికార్డు సృష్టించిన హెచ్సీఎల్ చైర్పర్సన్ .. దేశంలోనే
హెచ్సీఎల్ (HCL) టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.
October 3, 2025 | 09:51 AM-
Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
కృష్ణా నది (Krishna River)పై ఆల్మట్టి డ్యాం (Almatti Dam) ఎత్తును పెంచాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనకు కర్నాటక (Karnataka) మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. డ్యాం ఎత్తు 519 మీటర్ల నుంచి 524.2 మీటర్లక...
October 2, 2025 | 01:45 PM -
Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!
తమిళనాట (Tamilnadu) ఎన్నికలు అనగానే దేశ వ్యాప్తంగా ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉండే ఈ ఎన్నికల్లో ఇప్పుడు కాస్త భిన్న పరిస్థితులు కనపడుతున్నాయి. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అనేది పక్కన పెడితే.. ప్రతిష్టాత్మక రాజకీయ యుద్దానికి క్షేత్రంగా మారింది తమిళనాడు. అధికార డిఎంకె,...
October 2, 2025 | 12:50 PM
-
Modi: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో స్టాంప్, నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించ...
October 2, 2025 | 09:50 AM -
Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థత
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిన బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు . శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సమస్యలు తలెత్తడంతో ఆయన జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన (Mallikarju...
October 2, 2025 | 09:25 AM -
Prasant Kishor: 2 గంటల్లో 11 కోట్లు..! దటీజ్ ప్రశాంత్ కిశోర్..!!
మన దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరొందారు ప్రశాంత్ కిశోర్ (Prasant Kishor). ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ఆయన సుపరిచితులు. ఎన్నో రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉంది. అయితే ఇప్పుడాయన స్ట్రాటజిస్ట్ సేవలు మానేసి రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. బీహార్ (Bihar)లో అధికారంలోకి వచ్చేందుకు శ...
September 30, 2025 | 05:20 PM
-
Prashant Kishore: రెండు గంటలు సలహా ఇచ్చి.. రూ.11 కోట్లు తీసుకున్నా : ప్రశాంత్ కిశోర్
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ముమ్మర ప్రచారం
September 30, 2025 | 09:44 AM -
POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
పాకిస్తాన్ (Pakistan) కు ఓవైపు బలూచిస్తాన్ చమటలు పట్టిస్తోంది. అక్కడి లిబరేషన్ ఫ్రంట్ అయితే..నేరుగా పాకిస్తాన్ సైన్యానికి నేరుగా సవాల్ విసురుతోంది. ఇప్పుడక్కడకు వెళ్లాలంటేనే పాక్ ఆర్మీకి గుండె దడదడ లాడుతోందని చెప్పొచ్చు. ఈసమస్య నుంచి బయటపడడమెలాగో తెలియక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తలపట్టుకుంటున్నా...
September 29, 2025 | 07:30 PM -
Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మందిప్రాణాలు కోల్పోవడానికి ప్రధానకారణం.. విజయ్ (Vijay) ఆలస్యమే.. ఇదీ తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్. విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.‘‘విజయ్ (TVK chief Vijay) ర్యాలీ శనివారం ఉదయం 9 గంట...
September 29, 2025 | 07:10 PM -
DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన చుట్టూ అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. దీనిలో కుట్రకోణం ఉందని.. విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ నిలిచిపోయిందని.. టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అభిమానులు ఆయన్ను చూసేందుకు ముందు...
September 29, 2025 | 07:00 PM -
National: తెలుగు వారికి జాతీయ భూవిజ్ఞాన శాస్త్ర పురస్కారాలు
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా నలుగురు తెలుగువారు ఢల్లీిలో జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలు అందుకున్నారు.
September 27, 2025 | 10:18 AM -
America: 2417 మంది అమెరికా నుంచి భారత్కు : విదేశాంగ శాఖ
ఈ ఏడాది జనవరి నుంచి 2,417 మంది భారతీయులను అమెరికా(America) వెనక్కు పంపినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయం వెల్లడిరచింది. భారత్
September 27, 2025 | 10:13 AM -
India:భారత్, అమెరికా నిర్ణయం…వీలైనంత త్వరగా
పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకునేందుకు చర్చలు కొనసాగించాలని భారత్ (India,), అమెరికా
September 27, 2025 | 10:05 AM -
MIG-21: మిగ్-21 విమానాలకు వీడ్కోలు పలికిన భారత వాయుసేన
భారత వాయుసేనలో (Indian Air Force) ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించిన ప్రతిష్టాత్మక మిగ్-21 (MIG-21) యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికారు.
September 27, 2025 | 06:40 AM -
Sonam Wangchuk: లద్దాఖ్ రణరంగం..సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..
రాష్ట్ర హోదా కోరుతూ లద్దాఖ్ ప్రజలు రోడ్డెక్కారు. వీరి ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో… ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 90 మందికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన హోంశాఖ.. కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం వాంగ్చుక్ ప్రకటనలతోనే లేహ్లో హి...
September 26, 2025 | 07:15 PM -
Bihar: ఎన్నికల వేళ బిహార్ మహిళలకు … నవరాత్రి కానుక
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బిహార్ (Bihar) ప్రభుత్వం అక్కడి మహిళలకు నవరాత్రి కానుక అందించింది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున
September 26, 2025 | 02:06 PM -
MiG 21: మిగ్ 21కు గుడ్బై : ఏపీ సింగ్
భారత వాయుసేనకు కొన్ని దశాబ్దలుగా ఎన్నముకలా ఉండి, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్-21 (MiG 21) కు వాయుసేవ చీఫ్ ఏపీ సింగ్ (AP Singh)
September 26, 2025 | 12:38 PM -
PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
కొత్తగా సవరించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఒక లేఖ రాశారు. ఈ సంస్కరణలు దేశంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయని, పొదుపును పెంచుతాయని ఆయన అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణల్లో ఇకపై రెండు పన్ను శ్లాబులు మాత్రమే ఉంటాయని ...
September 23, 2025 | 09:05 AM

- Diwali Celebrations:శాన్ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ కొత్త ఆఫీసులో ఘనంగా దీపావళి వేడుకలు
- Bihar Elections: మహాఘట్బంధన్ పార్టీల మధ్య ఫ్రెండ్లీ ఫైట్
- Paul Ingrassia: భారతీయులను నమ్మకూడదు.. ఇంగ్రాసియా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Donlad Trump: రష్యాపై గెలవడం ఉక్రెయిన్కు సాధ్యం కాదు: డొనాల్డ్ ట్రంప్
- PM Modi: ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీరాముడే స్ఫూర్తి: ప్రధాని మోడీ
- H1B Visa: భారతీయ టెకీలకు భారీ ఊరట.. హెచ్ 1 బీ వీసా నిబంధనల నుంచి పలువర్గాలకు మినహాయింపు
- Israel: త్వరలో భారత పర్యటకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..?
- TCS: టీసీఎస్ కఠిన నిర్ణయం.. ఏకంగా 19,755 మంది ఉద్యోగుల తొలగింపు..
- Trump: నువ్వంటే నాకిష్టం లేదు.. ఆసిస్ రాయభారి రడ్ పై ట్రంప్ తీవ్ర అసహనం..
- Japan: జపాన్కు తొలి మహిళా ప్రధాని సనే తకైచి..
