Covid19
ఆంధప్రదేశ్ లో కరోనా విజృంభణ…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 76,465 శాంపిల్స్ను పరీక్షించగా 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,27,593 శాంపిల్స్ పరీక్షిం...
September 12, 2020 | 01:50 AMపోలవరం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ గిరిజన కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజు దంపతులు కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలరాజు, ఆయన కుటుంబసభ్యులు కరోనా పరీక్షలు చేయించుకోగా ఎమ్మెల్యే దంపతులతో పాటు వారి ఇద్దరు కుమారులకు, బాలరాజు తల్లికి కూ...
September 11, 2020 | 09:43 PMమెదడుపై కరోనా ప్రభావం!
కరోనా రోగుల్లో తలనొప్పి, గందరగోళం, మతిమరుపు వంటి సమస్యలు తలెత్తడానికి కారణం చేస్తుండటమేనని అమెరికా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మెదడులో కరోనా వైరస్ సంఖ్యాపరంగా పెరుగుతూ, అక్కడున్న ఆక్సిజన్ కణాలను చుట్టుముడుతున్నాయని యేల్ యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజిస్ట్ అకికో ఇవాసాకి తెలిపారు....
September 11, 2020 | 02:01 AMతెలంగాణలో కొత్తగా 2,426 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరాయి. అదేవిధంగా కరోనా నుంచి నిన్న మరో 2324 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,19,467 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. మరో 32,195 మంది చికిత్స పొందుతున్న...
September 11, 2020 | 01:33 AMదేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం
భారత్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96,551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1209 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 76,271కు చేరుకుందని కే...
September 11, 2020 | 01:11 AMఏపీలో కొత్తగా 9999 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,137 శాంపిల్స్ పరీక్షించగా 9,999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 77 మంది ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా మరో 11,069 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన...
September 11, 2020 | 01:10 AMకోవిడ్ -19 తో మారుతున్న జీవనశైలి
అమెరికాలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదు అయినప్పటి నుండి కొన్ని నెలలుగా కొనసాగుతున్న COVID-19 సంక్షోభం అమెరికన్స్ జీవితాలను మరియు జీవనోపాధిని మార్చివేసింది అనే చెప్పాలి. మెకిన్సే నిర్వహించిన అమెరికన్ ప్రజల సెంటిమెంట్ సర్వే నివేదిక ప్రకారం సాధారణ సమయాలతో పోలిస్తే COVID-19 సమయంలో అమెరికన్ ప్రజల రోజువ...
September 10, 2020 | 10:45 PMవయసు మళ్ళిన వాళ్ళ పైనే కోవిడ్-19 ప్రమాదం ఉంటుంది అనుకుంటే పొరపాటు: యువతకు హార్వర్డ్ హెచ్చరిక
కరోనావైరస్ వృద్ధులపై నే తీవ్ర ప్రభావం చూపుతుంది అని ఇప్పటివరకు భావిస్తున్న యువత ను కరోనావైరస్ పై హార్వర్డ్ విడుదల చేసిన పరిశోధన లేఖ తీవ్రమైన షాక్ కు గురిచేసింది. కరోనావైరస్ పై హార్వర్డ్ విడుదల చేసిన పరిశోధనా లేఖలో కరోనావైరస్ తో ఆసుపత్రిలో చేరిన 3,222 మంది యువకులలో 2.7 శాతం అంటే సుమారుగా 88 మంది మ...
September 10, 2020 | 10:11 PMఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారీ వెంకట్రావు దంపతులు కరోనా బారిన పడ్డారు. గోపాలపురంలో కరోనా పరీక్షలు చేయించుకోగా ఎమ్మెల్యే దంపతులకు పాజిటివ్ నిర్ధారణ కాగా, ముగ్గురు కుమార్తెలకు నెగిటివ్గా తేలింది. వెంటనే ఎమ్మెల్యే దంపతులు ఏలూరులోని కోవిడ్ ఆ...
September 10, 2020 | 09:11 PMఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 10,175 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 68 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 5,37,687కి చేరగా, మరణాల సంఖ్య 4,702కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97,338 యాక్టివ్ కేసులు ఉండగా, 4,35,647 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రా...
September 10, 2020 | 02:00 AMఒక్కరోజులోనే 95,735 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఈ విధంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 1,172 మంది చనిపోగా, ...
September 10, 2020 | 01:56 AMతెలంగాణలో 1.50 లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,534 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. బుధవారం ఒక్కరోజే 2,071 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్...
September 10, 2020 | 01:45 AMడా.రెడ్డీస్ నుంచి రెడిక్స్
కరోనా నివారణకు సంబంధించి దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ రెమ్డెసివిర్ కొత్త ఔషధాన్ని లాంచ్ చేసింది. కొవిడ్- 19 రోగుల చికిత్సకు గాను భారతదేశంలో రెడిక్స్ బ్రాండ్ పేరుతో అందబాటులోకి తీసుకొచ్చినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 100 మి.గ్రా పరిమాణంలో...
September 9, 2020 | 09:33 PMఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆర్కే తండ్రి దశరాథరామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియాల్లో పాల్గొన్న ఆర్...
September 9, 2020 | 08:38 PMఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కు బ్రేక్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి ఆస్ట్రాజెనికా కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఈ టీకా వేయించుకున్న వారిలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలవడంతో ట్రయల్స్ ను నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనికా ప్రకటించింది. పెద్ద ఎత్తున ట్రయల్స్...
September 9, 2020 | 08:38 PMతెలంగాణలో కొత్తగా 2,479 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 62,649 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,47,642 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. న్ని ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల స...
September 9, 2020 | 02:23 AMప్రపంచ జాబితాలో దేశం రెండవ స్థానం
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 43,70,129కి చేరింది. కరోనా కేసుల ప్రపంచ జాబితాలో దేశం రెండవ స్థానంలో ఉంది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డాటా ప్రకారం గడిచిన 24 గ...
September 9, 2020 | 02:20 AMఆంధప్రదేశ్లో కరోనా ఉధృతి ….
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 74 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 5,27,512కి కరోనా కేసులు...
September 9, 2020 | 01:54 AM- Andole: వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం… ప్రత్యేక ఆకర్షణగా అందోల్ రంగనాథస్వామి ఆలయం
- Patang: పతంగ్ను థియేటర్లో చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు: దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి
- NDA Alliance: 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు
- MSG: చిరూ సినిమాకు రెండు ఈవెంట్లు
- Rashmika Mandanna: రెమ్యూనరేషన్ పెంచేసిన నేషనల్ క్రష్
- Rukmini Vasanth: రుక్మిణికి మరో బంపరాఫర్
- New Releases: ఈ వారం కొత్త రిలీజులు
- Godrej Properties: ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో పటిష్టమైన వృద్ధి
- Katepalli: బూతులపై కేసీఆర్, రేవంత్కు ‘కాటేపల్లి’ క్లాస్!
- Modi: బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ స్కెచ్..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















