Covid19
తెలంగాణలో కొత్తగా 2,009 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 293 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,95,609 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా ...
October 2, 2020 | 02:08 AMడొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్లకు కరోనా వైరస్ సంక్రమించింది. వారిద్దరూ కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలారు. త్వరలోనే క్వారెంటైన్ పక్రియను మొదలుపెట్టనున్నట్లు ట్రంప్ తన ట్విట్టర్లో వెల్లడించారు. తక్షణమే రికవరీ పక్రియను కూడా ప్రారంభించన...
October 2, 2020 | 01:28 AMఅధ్యక్ష ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ కష్టం
అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే కరోనాకి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి దానినే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు నిరాశయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ రావడం కష్టమేనని అమెరికాలోని కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా...
October 1, 2020 | 09:27 PMఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 71,577 నమూనాలు పరీక్షించగా 6,751 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 41 మంది కరోనాతో ...
October 1, 2020 | 01:21 AM24 గంటలో 86,821 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,12,585కి చేరింది. వైరస్బారినపడి ఇప్పటి వరకు 98,678 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 85,3...
October 1, 2020 | 01:20 AMతెలంగాణలో కొత్తగా 2,214 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 305 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,93,600 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభా...
October 1, 2020 | 01:12 AMపండుటాకులకు నిండు భరోసా!
అమెరికాలో రూపొందిన మరో కొవిడ్ వ్యాక్సిన్ వృద్ధులకు సురక్షితమే కాకుండా, వారిలో శక్తిమంతమైన రోగనిరోధక స్పందనలను కూడా కలుగజేస్తున్నట్టు తేలింది. మహమ్మారికి ఎక్కువగా బలవుతున్న పండుటాకులను ఈ వ్యాక్సిన్ ద్వారా కాపాడుకోవచ్చన్న ఆశలు రేకెత్తుతున్నాయి. అమెరికా జాతీయ అలెర్జీ, సాంక్రమిక వ్యాధు...
September 30, 2020 | 09:12 PMచిన్నారుల్లో పెరుగుతున్న కరోనా కేసులు
పాఠశాలలను పున ప్రారంభించడం, క్రీడలు, ఇతర కార్యక్రమాలకు అనుమతించడం వంటి కారణాలతో అమెరికా వ్యాప్తంగా చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏప్రిల్లో కరోనా కేసుల్లో చిన్నారుల సంఖ్య 2 శాతం ఉండగా, ప్రస్తుతం ఆది 10 శాతానికి చేరుకుంది. చిన్నారుల్లో కరోనా కేసులు పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తు...
September 30, 2020 | 09:08 PMమాజీ హోంమంత్రికి కరోనా
తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కరోనా సోకింది. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో నివసిస్తున్న ఆయనకు, కుటుంబ సభ్యులకు ఇంటి వద్ద వైద్యులు కొవిడ్ పరీక్షలు చేశారు. నాయినికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయన నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కుటుంబ సభ్యులు హో...
September 30, 2020 | 08:48 PMఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,806 నమూనాలను పరీక్షించగా 6,133 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 48 మంది కరో...
September 30, 2020 | 01:44 AMతెలంగాణలో కొత్తగా 2,103 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,386 కరోనా కేసులు నమోదు కాగా, 1,127 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,326 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,880 మంది హ...
September 30, 2020 | 01:44 AM10 లక్షలు దాటిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటింది. ప్రపంచంలో తొలి కరోనా మరణం జనవరి 11న చైనాలోని వుహాన్లో సంభవించింది. తాజాగా ఈ కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటింది. అమెరికాలో అత్యధికంగా 2,05,000 మంది మరణించారు. బ్రెజిల్లో 1,42,000, భారత్లో 95,000 మందికి పైగా మరణించగా, మెక్సికోలో ...
September 29, 2020 | 08:49 PMటీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి?
కరోనా మహమ్మారికి టీకాను తయారు చేసేందుకు కనీసం 5 లక్షల షార్క్ చేపల్ని చంపే పరిస్థితి ఏర్పడవచ్చని షార్క్ అలీస్ అనే సంస్థ పేర్కొంది. కరోనా బారిన పడినవారు ఆ మహమ్మారి నుంచి బయట పడాలంటే వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి. వాణిజ్యపరమైన టీకాలను రోగనిరోధక ఏజెంట్ వంటి అనుబంధ టీకాలు అవసరం. నూనె...
September 29, 2020 | 08:08 PMఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విటర్లో ప్రకటించింది. ఉదయం రొటీన్గా కొవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్ అని తేలింది. లక్షణాలేమీ లేవు. హోం క్వారంటైన్&...
September 29, 2020 | 07:19 PMతెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు
తెలంగాణలో రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,072 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 283 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,89,283 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభ...
September 29, 2020 | 02:26 AMఆ ఆలయంలో 400 మందికి కరోనా..
ఒడిశాలో ప్రముఖ క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో 400 మంది సేవకులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా ఆలయ అధికారులు వెల్లడించారు. పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని భక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతోన్న సమయంలో తాజా విషయం ఆందోళనకు గురిచేస్తోంది. మార్చి నెల నుంచి ఇక్కడ భక్తుల దర్శనాలను నిలిపివేశా...
September 29, 2020 | 02:12 AMప్రపంచంలోనే ఇండియా రికార్డు
కరోనా వైరస్ రికవరీ రేసుల్లో ఇండియా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇండియాలో నమోదు అయ్యింది. భారత్లో ఇప్పటి వరకు వైరస్ నుంచి 51 లక్షల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 7 కోట్ల 30 లక్షల మందికి వైరస్...
September 29, 2020 | 02:03 AMఆంధప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా ఉదృతి….
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 68,429 శాంపిల్స్ను పరీక్షించగా 6,190 మంది పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా మరో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 9,836 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్రం...
September 29, 2020 | 02:01 AM- Patang: పతంగ్ను థియేటర్లో చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు: దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి
- NDA Alliance: 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు
- MSG: చిరూ సినిమాకు రెండు ఈవెంట్లు
- Rashmika Mandanna: రెమ్యూనరేషన్ పెంచేసిన నేషనల్ క్రష్
- Rukmini Vasanth: రుక్మిణికి మరో బంపరాఫర్
- New Releases: ఈ వారం కొత్త రిలీజులు
- Godrej Properties: ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో పటిష్టమైన వృద్ధి
- Katepalli: బూతులపై కేసీఆర్, రేవంత్కు ‘కాటేపల్లి’ క్లాస్!
- Modi: బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ స్కెచ్..?
- Kolkata: హాదీ హంతకులు భారత్ లోకి రాలేదు.. బంగ్లా విషప్రచారంపై బీఎస్ఎఫ్ క్లారిటీ..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















