Covid19
24 గంటల్లో 11,649 కొత్త కేసులు…
దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. అయితే రోజువారీ కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,86,122 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,649 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 1,09,16,589 మంది వైరస్ బారిన పడినట్లైంది. 90 మంది ఈ మహమ్మారి కారణంగ...
February 15, 2021 | 01:17 AMతెలంగాణలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్
తెలంగాణ వ్యాప్తంగా తొలి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ రోజు రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డీఎంఈ రమేశ్రెడ్డి రెండో డోస్ తీసు తీసుకున్నారు. టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్...
February 13, 2021 | 02:06 AMమరోసారి పదివేల దిగువకు కేసులు
దేశంలో కరోనా కేసులు మరోసారి పదివేల దిగువకు పడిపోయాయి. 7,65,944 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,309 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే రోజూవారీ కేసుల్లో భారీ తగ్గుదలే కనిపించింది. అలాగే ఈ నెలలో మరొసారి 100లోపు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 87 మంది మృత్య...
February 12, 2021 | 12:56 AM24 గంటల్లో కొత్తగా 12,923 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,71,294కు పెరిగింది. తాజాగా మరో 11,764 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,73,372 మంది కోలుకున్నారు. కొత్త 108 మంది వైరస్ ప్రభావంతో మృతి చ...
February 11, 2021 | 12:56 AM24 గంటల్లో 11,067 కొత్త కేసులు…
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది. కొత్తగా 13,087 మంది వైరస్ నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,61,608 మంది కోలుకున...
February 10, 2021 | 01:02 AMదేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,100 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. మరో 14,016 మంది డిశ్చార్జి కాగా, కోలుకు...
February 9, 2021 | 12:30 AMపోలండ్ లో దాతల తీరే వేరయా!
కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో విధించిన లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఇబ్బందులను పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో దాతలు స్పందించి అవసరమైన వారికి ఉదారంగా సహాయం చేస్తున్నారు. ఈ సహాయం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటోంది. ఇండియాలో పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. కాని కొన...
February 2, 2021 | 05:13 AMదేశంలో 24 గంటల్లో 11,427 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,07,57,610కి పెరిగింది. మరో 11,858 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,34,983 మంది కోలుకున్నారని పేర్కొంది. కొత్తగా 118 మంది మృతి చెం...
February 1, 2021 | 12:45 AMసీరం మరో కీలక ప్రకటన..
అమెరికన్ ఫార్మా దిగ్గజం నోవావాక్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న కొవొవాక్స్ ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ కొవిడ్&zw...
January 30, 2021 | 05:02 AMఅమెరికాకు కొత్త రకం కలవరం!
కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటికే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త రకాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న యూకే వేరియంట్ కేసులు అక్కడ క్రమంగా పెరుగుతున్నాయి. దీనిపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశా...
January 30, 2021 | 02:45 AMఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం
దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం. 30 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి అమెరికా లాంటి దేశాలకు 18 రోజులు పట్టగా భారత్ కేవలం 14 రోజుల్లోనే ఆ మార్...
January 30, 2021 | 12:45 AMకరోనా టీకా తీసుకున్న ఐరాస సెక్రటరీ జనరల్
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తొలి డోసు కోవిడ్ 19 టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా కరోనా టీకాను తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోట వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత...
January 29, 2021 | 03:37 AMకరోనా వైరస్ కు కొత్త టీకా వచ్చింది…
కరోనా వైరస్ నిర్మూలనకు కొత్త టీకా వచ్చింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకా 89.3 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు తేలింది. యూకేలో నిర్వహించిన ట్రయల్స్లో ఆ టీకాను వినియోగించారు. బ్రిటన్లో నమోదు అయిన కొత్త వేరియంట్ పట్ల ఆ టీకా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్&...
January 29, 2021 | 03:24 AMమాస్క్పై మాస్క్… ప్రయోజనమెక్కువ
మాస్క్పై మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఈ విధానాన్ని డబుల్ మాస్కింగ్ అంటారు. మీరు అప్పటికే ఒక మాస్కుతో ముఖాన్ని కప్పి ఉంచితే దానిపై ఇంకో లేయర్ ఉండేలా చూసుకోండి. అది మరింత బాగా పనిచేయనుం...
January 29, 2021 | 12:52 AMదేశంలో కొత్తగా 18,855 కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 18,855 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048కు చేరింది. తాజాగా 20,746 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1,03,94,352 కోలుకున్నట్లు తెలిపింది. మరో 163 మంది మృత్యువాతపడగా.. మొత్త...
January 29, 2021 | 12:21 AM24 గంటల్లో 11,666 కొత్త కేసులు…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. బుధవారం 7,25,653 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11,666 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కొత్త కేసుల నమోదులో 8 శాతం తగ్గుదల కనిపించింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య ...
January 28, 2021 | 12:42 AMభారత్ బయోటెక్ కీలక ప్రకటన…
కొత్త రకం కరోనా వైరస్ కేసులో భారత్లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీదారు భారత్ బయోటెక్ కీలక విషయాన్ని ప్రకటించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ బ్రిటన్లో కలకలం రేపిన కొత్త రకం ప్రాణాంతక కరోనా వైరస్పై సమర్థవంతంగా పని చేస్తున్నట్ల...
January 27, 2021 | 08:15 AMఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది…
ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ముందుగానే తయారైన వ్యాక్సిన్లను గుడువులోపే ఇవ్వడం సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీరమ్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్&zw...
January 27, 2021 | 04:08 AM- Renew Energy: ఏపీకి ‘రీన్యూ’ భారీ బూస్ట్.. లోకేశ్ చెప్పిన పెట్టుబడి ఇదే!
- Bharat Forge: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ఫోర్జ్ ఆసక్తి
- Data Center: విశాఖలో రూ.15 వేల కోట్లతో…మరో డేటా సెంటర్
- Mahesh Goud: సీఎం రేవంత్, నాకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు
- Ambati Rambabu:వైసీపీ నేత అంబటి రాంబాబు పై కేసు నమోదు
- Minister Ponnam: ఎన్ఫోర్స్మెంట్ ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలు : మంత్రి పొన్నం
- Bapu: బాపూ బాట ప్రచార రథం ప్రారంభం
- Lokesh kanagaraj: లోకేష్ కనగరాజ్ మొదటి సినిమాకే అంత రేటా?
- CII Partnership Summit: 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- Chandrababu: రైతులు మారుతున్న ఆహార అలవాట్లను గమనించాలి ..సీఎం..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















