24 గంటల్లో 11,649 కొత్త కేసులు…
దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. అయితే రోజువారీ కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,86,122 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,649 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 1,09,16,589 మంది వైరస్ బారిన పడినట్లైంది. 90 మంది ఈ మహమ్మారి కారణంగ...
February 15, 2021 | 01:17 AM-
తెలంగాణలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్
తెలంగాణ వ్యాప్తంగా తొలి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ రోజు రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డీఎంఈ రమేశ్రెడ్డి రెండో డోస్ తీసు తీసుకున్నారు. టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్...
February 13, 2021 | 02:06 AM -
మరోసారి పదివేల దిగువకు కేసులు
దేశంలో కరోనా కేసులు మరోసారి పదివేల దిగువకు పడిపోయాయి. 7,65,944 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,309 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే రోజూవారీ కేసుల్లో భారీ తగ్గుదలే కనిపించింది. అలాగే ఈ నెలలో మరొసారి 100లోపు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 87 మంది మృత్య...
February 12, 2021 | 12:56 AM
-
24 గంటల్లో కొత్తగా 12,923 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,71,294కు పెరిగింది. తాజాగా మరో 11,764 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,73,372 మంది కోలుకున్నారు. కొత్త 108 మంది వైరస్ ప్రభావంతో మృతి చ...
February 11, 2021 | 12:56 AM -
24 గంటల్లో 11,067 కొత్త కేసులు…
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది. కొత్తగా 13,087 మంది వైరస్ నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,61,608 మంది కోలుకున...
February 10, 2021 | 01:02 AM -
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,100 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. మరో 14,016 మంది డిశ్చార్జి కాగా, కోలుకు...
February 9, 2021 | 12:30 AM
-
పోలండ్ లో దాతల తీరే వేరయా!
కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో విధించిన లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఇబ్బందులను పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో దాతలు స్పందించి అవసరమైన వారికి ఉదారంగా సహాయం చేస్తున్నారు. ఈ సహాయం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటోంది. ఇండియాలో పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. కాని కొన...
February 2, 2021 | 05:13 AM -
దేశంలో 24 గంటల్లో 11,427 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,07,57,610కి పెరిగింది. మరో 11,858 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,34,983 మంది కోలుకున్నారని పేర్కొంది. కొత్తగా 118 మంది మృతి చెం...
February 1, 2021 | 12:45 AM -
సీరం మరో కీలక ప్రకటన..
అమెరికన్ ఫార్మా దిగ్గజం నోవావాక్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న కొవొవాక్స్ ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ కొవిడ్&zw...
January 30, 2021 | 05:02 AM -
అమెరికాకు కొత్త రకం కలవరం!
కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటికే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త రకాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న యూకే వేరియంట్ కేసులు అక్కడ క్రమంగా పెరుగుతున్నాయి. దీనిపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశా...
January 30, 2021 | 02:45 AM -
ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం
దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం. 30 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి అమెరికా లాంటి దేశాలకు 18 రోజులు పట్టగా భారత్ కేవలం 14 రోజుల్లోనే ఆ మార్...
January 30, 2021 | 12:45 AM -
కరోనా టీకా తీసుకున్న ఐరాస సెక్రటరీ జనరల్
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తొలి డోసు కోవిడ్ 19 టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా కరోనా టీకాను తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోట వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రభుత...
January 29, 2021 | 03:37 AM -
కరోనా వైరస్ కు కొత్త టీకా వచ్చింది…
కరోనా వైరస్ నిర్మూలనకు కొత్త టీకా వచ్చింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకా 89.3 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు తేలింది. యూకేలో నిర్వహించిన ట్రయల్స్లో ఆ టీకాను వినియోగించారు. బ్రిటన్లో నమోదు అయిన కొత్త వేరియంట్ పట్ల ఆ టీకా పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్&...
January 29, 2021 | 03:24 AM -
మాస్క్పై మాస్క్… ప్రయోజనమెక్కువ
మాస్క్పై మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఈ విధానాన్ని డబుల్ మాస్కింగ్ అంటారు. మీరు అప్పటికే ఒక మాస్కుతో ముఖాన్ని కప్పి ఉంచితే దానిపై ఇంకో లేయర్ ఉండేలా చూసుకోండి. అది మరింత బాగా పనిచేయనుం...
January 29, 2021 | 12:52 AM -
దేశంలో కొత్తగా 18,855 కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 18,855 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048కు చేరింది. తాజాగా 20,746 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1,03,94,352 కోలుకున్నట్లు తెలిపింది. మరో 163 మంది మృత్యువాతపడగా.. మొత్త...
January 29, 2021 | 12:21 AM -
24 గంటల్లో 11,666 కొత్త కేసులు…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. బుధవారం 7,25,653 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11,666 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కొత్త కేసుల నమోదులో 8 శాతం తగ్గుదల కనిపించింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య ...
January 28, 2021 | 12:42 AM -
భారత్ బయోటెక్ కీలక ప్రకటన…
కొత్త రకం కరోనా వైరస్ కేసులో భారత్లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీదారు భారత్ బయోటెక్ కీలక విషయాన్ని ప్రకటించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ బ్రిటన్లో కలకలం రేపిన కొత్త రకం ప్రాణాంతక కరోనా వైరస్పై సమర్థవంతంగా పని చేస్తున్నట్ల...
January 27, 2021 | 08:15 AM -
ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది…
ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు ముందుగానే తయారైన వ్యాక్సిన్లను గుడువులోపే ఇవ్వడం సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీరమ్ తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్&zw...
January 27, 2021 | 04:08 AM

- National Awards: ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- Telusu Kada: నయనతార లాంచ్ చేసిన రొమాంటిక్ నంబర్ సొగసు చూడతరమా సాంగ్
- Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి
- Sharukh Khan: జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్కు ఉత్తమ నటుడి జాతీయ అవార్డు
- Venkatesh: వెంకీ జాయిన్ అయ్యేదప్పుడే!
- Kanthara Chapter1: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
- Nagababu: సత్వర న్యాయం అవసరాన్ని బలంగా వినిపించిన నాగబాబు…
- Pawan Kalyan: బొండా ఉమ వ్యాఖ్యలతో పీసీబీ విధులపై పవన్ ఫుల్ ఫోకస్..
- Nara Lokesh: బొత్స విమర్శలకు లోకేష్ కౌంటర్తో సభలో ఉద్రిక్తత..
- YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
