Covid19
బ్లాక్ ఫంగస్ కు మరో ఔషధం..
కరోనా సెకండ్ వేవ్తో గజగజవణుకుతున్న భారతదేశాన్ని బ్లాక్ ఫంగస్ మరింత కలవరానికి గురి చేస్తోంది. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో వైద్య రంగంలోని వారితో పాటు ఫార్మారంగంలోని వారు కూడా వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్ర...
May 22, 2021 | 03:10 PMరెండో డోసు ఆలస్యం అయితే.. ఎక్కువ
వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఆలస్యం అయితే ఎక్కువ మేలు జరుగుతోందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని మయో క్లినిక్ వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్, వైరాలజిస్ట్ గ్రెగొరీ పోలండ్ ఈ విషయాలను వెల్లడించింది. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న త...
May 22, 2021 | 03:06 PMకరోనా తీవ్రత తగ్గి… వచ్చే దశాబ్దంలో
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గిపోతోందని, వచ్చే దశాబ్దంలో ఇదొక సాధారణ జలుబుగా మారిపోతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా పరిశోధనలో వెల్లడయ్యింది. ప్రస్తుత ఉధృతి, మానవ శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థల్లో మార్పుల ఆధారంగా ఈ వైరస్ ప్రభావం తగ్గిపోవడం ఖాయమని అంచనాకొచ్చ...
May 22, 2021 | 03:03 PMఏపీలో కొత్తగా 20,937 కేసులు… 104 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 92,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20,937 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. తాజాగా 104 మంది మృతి చెంద...
May 21, 2021 | 09:03 PMతెలంగాణలో కొత్తగా 3,464 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 65,997 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 3,464 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,727 చేరింది. తాజాగా 25 మంది ...
May 21, 2021 | 08:58 PMకాస్త తగ్గిన కరోనా ఉధృతి… కొత్తగా 2.5 లక్షల
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటలలో 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది. గడిచి...
May 21, 2021 | 06:12 PMఒక్క సెకను లోనే.. కరోనా పరీక్ష
అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బయో సెన్సర్ ఆధారంగా ఒక్క సెకనులోనే కరోనా పరీక్ష జరిపే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో రసాయనిక చర్య ద్వారా రెండు ఎలక్ట్రోడులను అనుసంధానం చేసి సర్క్యూట్ బోర్డుకు కరెంటును పంపడం ద్వారా లాలాజలంలో కరోనా యాంటీబాడీలను గుర్తిస్తారు. దీనిలో...
May 21, 2021 | 02:51 PMఏపీలో కొత్తగా 22,610 కేసులు… 114 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధ్ధ•తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 22,610 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. ...
May 20, 2021 | 07:42 PMదేశంలో కాస్త కనికరించిన కరోనా….
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఒక రోజు తక్కువగా నమోదు అవుతుంటే, మరో రోజు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 20,55,010 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..2,76,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ ప్...
May 20, 2021 | 07:15 PMవైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కరోనా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని గూడూరు నియోజవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అసెంబ్లీ సమావేశం కోసం గుంటూరు వరకు వెళ్లిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని గూడూరు సచివాలయం నుంచి ఫోన్ రావడంతో వెను తిరిగి చెన్నైలోని తన హ...
May 20, 2021 | 07:13 PMఅందుబాటులోకి మరో కరోనా ఔషధం!
కరోనా రోగుల చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ ఫార్మ అభివృద్ధి చేసిన మోల్నుపివర్ మూడో దశ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. తేలికపాటి, మధ్యస్థ కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మోల్ను పివర్ ఔషధం బాగా పనిచేస్తుందని ఆప్టిమస్ ఫార్మ చైర్మన్...
May 20, 2021 | 03:04 PMఏపీలో కొత్త కేసులు 23,160 కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధ•తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్గా తేలింది. కొత్తగా 106 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 9,686 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ ...
May 19, 2021 | 09:08 PMమాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్యకు కరోనా వైరస్ సోకింది. భట్టాచార్యకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. 77 ఏళ్ల బుద్ధదేవ్ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఆయన సతీమణి మీరా భట్టాచార్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు....
May 19, 2021 | 06:40 PMదేశంలో రికార్డు స్థాయిలో మరణాలు..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. 24 గంటల్లో 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ...
May 19, 2021 | 06:37 PMఅమెరికాలో కరోనా కేసులు… తగ్గుముఖం
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ 19 ప్రభావంతో అనేక మంది ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్య...
May 19, 2021 | 03:00 PMవారికి తొమ్మిది నెలల తర్వాత.. టీకా
కరోనా నుంచి కోలుకున్న వారికి తొమ్మిది నెలల తర్వాత టీకా ఇవ్వాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సిఫారసు చేసిన ఈ కమిటీ తాజాగా దానిని 9 నెలలకు పెంచింది. దీనిపై ప్రభుత్వం ఒ...
May 19, 2021 | 02:36 PMఈ ప్రకటన వల్ల.. టీకా తీసుకోని వారు కూడా….
టీకా వేసుకొన్న వాళ్ల మాస్కు పెట్టుకోనవసరం లేదని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించడం అయోమయానికి గురిచేస్తోందని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. ఈ ప్రకటన వల్ల టీకా తీసుకొని వారు కూడా మాస్కులు లేకుండా తిరిగే ప్రమాదం ఉందన...
May 19, 2021 | 02:23 PMభారత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీకాలను ఎగుమతి చేయలేదు : అధర్ పూనావాలా
దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీకాలు ఎన్నడూ ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అధర్ పూనావాలా స్పష్టం చేశారు. ఈ మేరకు అధర్ పూనావాలా ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్లో జనాభా ఎక్కువ కాబట్టి, వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి కాదని, కాస్త సమయం తీసుకుంటుందని స్పష్...
May 18, 2021 | 08:32 PM- 12A Railway Colony: 12A రైల్వే కాలనీ ఆడియన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు: అల్లరి నరేష్
- Bhagyasri Borse: కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం – భాగ్యశ్రీ బోర్సే
- Donald Trump: విదేశీ విద్యార్థులకు స్వాగతం.. ట్రంప్
- Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ ‘మరి మరి…’ రిలీజ్
- Pooja Hegde: విజయ్ ను డామినేట్ చేసేసిన బుట్టబొమ్మ
- Ravi Teja: పండక్కి రిస్క్ చేస్తున్న రవితేజ
- Russia: రష్యాలో 70వేల ఉద్యోగాలు.. భారతీయులకు బంపర్ ఆఫర్..
- Kamal Hassan: రజినీ కోసం కమల్ భారీ ప్లాన్
- Kangana Ranaut: అలాంటివి నాకు సెట్ అవవు
- Prabhas: రాజా సాబ్ ను పూర్తి చేసేసిన డార్లింగ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















