ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెంకడ్ వేవ్ వణికించింది. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా భయపెట్టాయి. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ ఉధృతి రాష్ట్రంలో తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 79,564 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 13,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట...
May 29, 2021 | 06:58 PM-
త్వరలోనే కరోనాకు మరో కొత్త టీకా..
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే మరో టీకా త్వరలోనే రాబోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు తాము అభివద్ధి చేసిన టీకా మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని సనోఫి అండ్ గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ తెలిపింది. అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చెందిన 35 వేల మంది వలంటీర్లపై మూడో...
May 29, 2021 | 03:25 PM -
వ్యాకిన్స్ వేయించుకోండి… రూ.840 కోట్లు గెలుచుకోండి!
కొవిడ్ వాక్యిన్ వేయించుకొండి. 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) నగదును సొంతం చేసుకోండి. అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు లక్కీ డ్రా ప్రకటించింది. వచ్చే నెల 15న ఆంక్షలు ఎత్తివేసి, సాధారణ జీవనానికి మార్గం సుగమం చేయనున్న క్రమంలో వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసేందుకు ఈ వినూత్న ...
May 29, 2021 | 02:54 PM
-
తెలంగాణలో 3,527 కేసులు.. 19 మంది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 97,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,...
May 28, 2021 | 09:15 PM -
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 14,429 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే, 103 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో ...
May 28, 2021 | 06:39 PM -
ప్రపంచంలోనే తొలిసారిగా.. జంతువులకు
కరోనా వైరస్ రాకుండా వ్యాక్సిన్ను మానవులకు వేస్తుండగా ఇప్పుడు జంతువులకు వేయడం ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారి రష్యాలో జంతువులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ రష్యా ప్రారంభించింది. రష్యా వెటర్నరీ విభాగం 17 వేల డోసులతో జంతువులకు వ్యాక్సిన్&zwj...
May 28, 2021 | 06:36 PM
-
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,86,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,59,459 మంది బాధితులు కోలుకున్నారు. మరో 3,660 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457కు చేరింది. ఇప్పటి వర...
May 28, 2021 | 06:28 PM -
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు… వ్యాక్సిన్
విదేశాల్లో చదువు కోసం వెళ్లాలనుకున్న విద్యార్థులకు వ్యాక్సిన్ కొరత సమస్యగా మారింది. ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాలకు ఏటా సుమారు మూడు లక్షల మంది వెళ్తారు. వీరిలో 60 శాతం మంది ఆగస్టు, సెప్టెంబరు సమయంలో వెళ్తారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకుంటేనే దేశంలోక...
May 28, 2021 | 03:30 PM -
కరోనా చికిత్సకు మరో ఔషదం…
కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కొవిడ్-19 బారిన పడిన వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే 2-డీజీ (2డీఆక్సి-డీ గ్లూకోజ్) ఔషధాన్ని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా 10 వేల సాచెట్...
May 28, 2021 | 03:25 PM -
త్వరలో స్పుత్నిక్-వీ లైట్ : కేంద్రం
దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల పక్రియను వేగవంతం చేయాలని రష్యా తయారీ సంస్థ, భారత్లోని భాగస్వామ్య కంపెనీలతో సహా ...
May 28, 2021 | 03:13 PM -
రిలయన్స్ కీలక నిర్ణయం.. ఉద్యోగులందరికీ ఉచితంగా
భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించింది. రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగానే వ...
May 27, 2021 | 09:06 PM -
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 16వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 84,224 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 16,167 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సం...
May 27, 2021 | 09:02 PM -
వైరస్ పుట్టుకపై 90 రోజుల్లో నివేదిక… ఇంటెలిజెన్స్ కు బైడెన్ ఆదేశం
కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. చైనాలో మొదట ఉద్భవించిన వైరస్ జంతువుల నుంచి ఉద్భవించిందా? ప్రయోగాశాల ప్రమాదం నుంచి వచ్చిందా? అనే విషయంపై 90 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. చైనాలోని వూహాన్ ల్యాబ్&zwj...
May 27, 2021 | 06:40 PM -
దేశంలో కరోనా తగ్గుముఖం… 24 గంటల్లో
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 21,57,857 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,11,298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాల...
May 27, 2021 | 06:20 PM -
తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,762 మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,63,903 మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా 3,816 మంది కోలుకోగా మొత్తం 5,22,082 మంది కరోనా ...
May 26, 2021 | 08:05 PM -
ఏపీలో 18 వేలకు పైగా కేసులు..
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 18,285 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్లో తెలిపింది. 24 గంటల్లో 24,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ...
May 26, 2021 | 08:03 PM -
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం
దేశంలో మ్యుకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు కలవరపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో అత్యధికంగా 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఆంధప్రదేశ్ 768 మంది ఈ వ్యాధికి చికిత్స ప...
May 26, 2021 | 06:41 PM -
ప్రపంచంలోనే తొలి కరోనా టీకా తీసుకున్న వ్యక్తి ఇకలేరు
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిటన్కు చెందిన విలియం షేక్స్పియర్(81) అనారోగ్యంతో మృతి చెందారు. గతేడాది డిసెంబర్ 8న కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి పురుషునిగా రికార్డు సృష్టించారు. యూని...
May 26, 2021 | 06:35 PM

- OG Concert Event: ‘ఓజీ’ చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది: పవన్ కళ్యాణ్
- Chiranjeevi: మోహన్లాల్ గారి అద్భుతమైన సినీ ప్రయాణానికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం తగిన గుర్తింపు: చిరంజీవి
- Idli Kottu: ధనుష్, నిత్యా మీనన్ ‘ఇడ్లీ కొట్టు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్
- Beauty Movie: ‘బ్యూటీ’ అందరి మనసులకు హత్తుకునే చిత్రం – వీకే నరేష్
- Manam Saitham @12: ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం
- Shrimp Exports: భారతీయ రొయ్యలపై సుంకాలు వేయబోతున్న అమెరికా!
- TANA: మిన్నియాపోలిస్ లో తానా ఫుడ్ డొనేషన్ విజయవంతం
- TANA: న్యూయార్క్లో స్కూల్ పిల్లలకు తానా బ్యాగుల పంపిణీ
- H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
- H1b Visa: 24 గంటల్లో అమెరికా వచ్చేయాలి.. హెచ్1బీ ఉద్యోగులకు బిగ్ కంపెనీల ఆదేశాలు!
