- Home » Religious
Religious
విజయవాడ దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్&zwnj...
June 13, 2024 | 08:56 PMతిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికిన దర్వన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబా...
June 13, 2024 | 08:54 PMఅనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారాంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అ...
June 10, 2024 | 09:16 PMకొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ...
May 30, 2024 | 08:07 PMనెదర్లాండ్స్ లో ఘనంగా అన్నమాచార్య ఆరాధన
నెదర్లాండ్స్లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, దేవాలయ కాంప్లెక్స్ నిర్మించాలన్నదే స్టిచింగ్ వసుదైన కుటుంబకం (కేవీకే) లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది. ఈ కేంద్ర ద్వారా సనాతన ధర్మ విలువలు బోధించడంతో పాటు ప్రజలంతా కలిసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా చేస్తామని పేర్కొంది. ...
May 28, 2024 | 04:08 PMఅయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం
అయోధ్య బాలరాముడికి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత లివిన్ వస్త్రాలంకరణలో దర్శమిచ్చాడు. దుబ్బాక హాండ్ల్యూమ్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ ప్రొప్రయిటర్ బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ రంగు లినిన్ వస్త్రం తయారు చేసి అయోధ్య స్వామివారికి సమర్పించ...
May 28, 2024 | 03:48 PMతిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ కుటుంబం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8:30 గంటలకు వీఐ...
May 22, 2024 | 07:44 PMవైభవంగా నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు రెండోరోజుకు చేరాయి. ఉదయం ఉగ్ర నరసింహుడిని కాళీయ మర్ధనుడి అలంకరణతో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. లక్ష పుష్పాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రతువుల్లో ఆలయ నిర్వాహకులు పాల్గొ...
May 22, 2024 | 04:05 PMతిరుమల శ్రీవారిని దర్శించున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సుధామూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంత...
May 18, 2024 | 07:42 PMజూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. మొత్తం 52 రోజులపాటు సాగే ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు. &n...
May 17, 2024 | 04:21 PMస్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. శ్రీదుర్గియానా దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అమృత్సర్...
May 17, 2024 | 04:02 PMముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు
చార్ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. దీంతో ట్రాఫిక్, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్...
May 16, 2024 | 07:58 PMషిర్డి సాయినాధుని సేవలో చంద్రబాబు దంపతులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటించారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు షిరిడీ పయనమయ్యారు...
May 16, 2024 | 07:33 PMతెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సంద్...
May 10, 2024 | 08:27 PMవేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ప్రధాని ఇక్క...
May 8, 2024 | 07:44 PMఅయోధ్య లో బాలరామున్ని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరించారు. అయోధ్యకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. బాలరాముడి దర్శనానికి ముందు రాష్ట్రపతి ముర్ము సరయూ నది తీరంలో జరిగిన హారతి...
May 2, 2024 | 04:07 PMఅయోధ్య రామయ్యను దర్శించుకోనున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ( మే 1న) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రప...
April 30, 2024 | 08:31 PMశ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. ఒక్క రోజులోనే
తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతికి సంబంధించి వన్డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు ఒక్క రోజులోనే విమానంలో తీసుకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి తిరిగి అదే రోజు హైదరాబాద్కు చేరుస్తుంది. ఈ...
April 29, 2024 | 03:28 PM- Vanara: అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’
- Nuclear Device: హిమాలయాల గర్భంలో ప్లుటోనియం బాంబ్? 60 ఏళ్లుగా వీడని మిస్టరీ!
- Chandrababu: అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తో మంత్రి లోకేష్ భేటీ
- Sequels: సౌత్ సీక్వెల్స్ కోసం నార్త్ ఆడియన్స్ వెయిటింగ్
- AP Assembly: కీలక సమస్యల నడుమ వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..
- Funky: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్కు ఫుల్ ఫన్ గ్యారంటీ!
- Israel: బోండీబీచ్ ఉగ్రఘటనను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా విఫలం.. ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు
- Kaalam: రామ్ గణపతి హీరోగా నటిస్తున్న “కాలం” మూవీ ట్రైలర్ లాంఛ్
- Sydney: సిడ్నీ ఐఎస్ వింగ్ సెల్ఫ్ కమాండర్ మటారీ ఐఎస్ సెల్ లో నవీద్ అక్రమ్ భాగమేనా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















