Revanth Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారా..!?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). అయినా ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకుంటున్న సమయంలో ఆ పార్టీని ఒడ్డుకు చేర్చారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). పీసీసీ చీఫ్ (PCC Chi...
September 30, 2024 | 03:35 PM-
అమీర్పేటలోని మేరీ గోల్డ్ హోటల్లో తల్లి పాల బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ 4వ అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ ప్రభుత్వం ముందస్తు తల్లిపాలను పెంచడానికి, ప్రోత్సహించడానికి మరియు సి-సెక్షన్లను తగ్గించడానికి కట్టుబడి ఉంది: శ్రీ ఆర్.వి. కర్ణన్, కమిషనర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ ప్రభుత్వం మరియు నేషనల్ హెల్త్ మిషన్ కోసం రాష్ట్ర MD తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ప్రార...
September 29, 2024 | 07:06 PM -
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ NALSAR) 21వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్.నర్...
September 28, 2024 | 08:47 PM
-
సీఎం రేవంత్ రెడ్డి ను కలిసిన HAL టెక్నాలజీ సంస్థ చైర్పర్సన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రఖ్యాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies Limited) సంస్థ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగ...
September 27, 2024 | 08:15 PM -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జపాన్ కాన్సుల్ జనరల్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో (Takahashi Muneo) మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. చెన్నై కేంద్రంగా పనిచేసే జపాన్ కాన్సులేట్ తెలంగాణతో కొనసాగిస్తోన్న సంబంధాలు, నిర్వహిస్తోన్న కార్యక్రమాలను...
September 27, 2024 | 08:07 PM -
Ponguleti : పొంగులేటి ఇళ్లల్లో ఈడీ సోదాలు..! కారణం అదేనా..!?
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఈడీ (ED Raids) సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇల్లు, ఫాంహౌస్ తో పాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నట్టు సమాచార...
September 27, 2024 | 07:53 PM
-
భాగ్యనగరం దత్తపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవములు
అవధూత, దత్తపీఠాధిపతి, పరమపూజ్య డా. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానద స్వామిజీ వారిచే శ్రీ క్రోధి నామ సంవత్సర దేవీ నవరాత్రి మహోత్సవములు (దసరా వేడుకలు) ది. 3.10.2024 గురువారం నుంచి 13.10.2024 ఆదివారం వరకు శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము దిండిగల్ నుందు అత్యంత వైభవముగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన...
September 27, 2024 | 02:03 PM -
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి.. అమెరికన్ కంపెనీలకు భట్టి పిలుపు
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ అమెరికాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్వేగాస్లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్`2024 ( మైన్ ఎక్స్పో)లో పలు అమెరిక...
September 26, 2024 | 11:44 AM -
27న ప్రవాసీ ప్రజావాణి ప్రారంభం
ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 27న ప్రజాభవన్లో నూతనంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక కౌంటర్లో గల్ఫ్ కార్...
September 26, 2024 | 11:39 AM -
యూఏఈలో ఉద్యోగాలకు డ్రైవ్
గల్ఫ్ దేశాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, బీఎంఎస్ ఆపరేటర్, ఎంఈపీ టెక్నీషియన్, ఎంఈపీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 27, 28వ తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు టామ్కామ్ ప్ర...
September 26, 2024 | 11:38 AM -
స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ కు సవాలేనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో హవా కొనసాగించింది. 8 పార్లమెంట్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం …పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అయితే.. ఇప్పటికే ...
September 25, 2024 | 03:32 PM -
హైదరాబాద్కు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరై మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ను ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయం పేర్కొంది. ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. &nbs...
September 25, 2024 | 02:58 PM -
Revanth Cabinet: ఆశావహులకు రేవంత్ దసరా బొనాంజా..!?
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (congress party) అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే పలువురిని తన మంత్రివర్గంలోకి (Cabinet) తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్...
September 25, 2024 | 02:34 PM -
కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్&zw...
September 24, 2024 | 02:51 PM -
గల్ఫ్ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : ఎన్నారై సెల్ కన్వీనర్ ఎజాజ్
గల్ఫ్ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్వేయమని తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ ముహమ్మద్ ఎజాజ్ ఉజ్ జమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్లో తెలంగాణకు చెందిన కార్మికులు మృతి చెందితే వారి కటుంబాలను ఆదుకున...
September 24, 2024 | 12:18 PM -
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలని భావిస్తోంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ స&zwn...
September 23, 2024 | 09:14 PM -
Telangana Congress: సోషల్ వార్కు తెరలేపుతున్న కాంగ్రెస్..!?
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. ఈ కాలంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ గ్యారెంటీల అమలుకే అత్యధిక ప్రయారిటీ ఇచ్చింది. ఉచిత బస్సు (Free bus), ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas), రుణమాఫీ (runamafi), రైతు భరోసా (Raithu Bharosa).. లాంటి ప...
September 23, 2024 | 06:46 PM -
రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా ఐటీఐలు
రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని చెప్పారు. డాక్టర...
September 21, 2024 | 09:02 PM

- Prasant Kishor: 2 గంటల్లో 11 కోట్లు..! దటీజ్ ప్రశాంత్ కిశోర్..!!
- VVPB: హ్యూస్టన్ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు
- H1B Visa: కొత్తగా హెచ్-1 బికోసం దరఖాస్తు దారులకు మాత్రమే లక్షడాలర్ల ఫీజు.. అమెరికా నిపుణుల క్లారిటీ..
- Midhun Reddy: మిధున్ రెడ్డికి బెయిల్.. అసలేం జరిగింది..?
- Vangalapudi Anitha: తాటి చెట్లతో పాయకరావుపేట మత్స్యకారుల వినూత్న నిరసన.. కంగుతిన్న హోమ్ మినిస్టర్..
- Chandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..
- Chinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..
- AP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..
- Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
- Chandrababu: గత ప్రభుత్వం ట్రూఅప్ … కూటమి ప్రభుత్వం ట్రూడౌన్తో
