Telangana
Harish Rao: మే20న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: హరీష్ రావు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న జరగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నేత, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు (Harish Rao) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిద్దిపేటలో కార్మిక సంఘాలు నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడ...
April 20, 2025 | 08:33 AMMahesh Kumar Goud: కవితను కాపాడేందుకు బీజేపీకి కేటీఆర్ బానిసలా మారారు: మహేష్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుండి కాపాడటానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బీఆర్ఎస్ దాసోహమైందని తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కేటీఆర్ తీవ్రంగా ప్రయత్ని...
April 20, 2025 | 08:30 AMJapan: జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్
తెలంగాణ (Telangana) లో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించాం.. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించాం. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అ...
April 19, 2025 | 09:40 PMMLC Election: ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్..? బీజేపీకి షాక్ తప్పదా..?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (Hyderabad MLC Election) ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 23న జరగనున్న ఈ ఎన్నికలో బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) మధ్య పోటీ ఏర్పడింది. బీఆర్ఎస్ (BRS) ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్ (Congress) పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దతివ...
April 19, 2025 | 07:35 PMSmita Sabharwal : వాళ్లందరికీ నోటీసులు ఇస్తారా..? తగ్గేదే లేదంటున్న స్మితా సభర్వాల్..!!
హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) భూముల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంలో తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్కు (Smita Sabharwal) గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో (Social Media) ఆమె రీపోస్ట్ చేసిన ఒక...
April 19, 2025 | 04:09 PMJapan: ఎకనామిక్ పార్టనర్షిప్ రోడ్షోలో తెలంగాణ ప్రతినిధి బృందం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్షిప్ రోడ్షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ...
April 18, 2025 | 08:53 PMHigh Court :హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీకి చెంపపెట్టు : రాకేశ్రెడ్డి
గ్రూప్-1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీ (TGPSC)కి చెంపచెట్టు అని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు.
April 18, 2025 | 07:22 PMMahesh Kumar Goud: కంచ గచ్చిబౌలి భూమిని ప్రైవేటీకరించే ఆలోచనే లేదు: మహేష్ కుమార్ గౌడ్
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా కాపాడుతోందని ఆయన చెప్పారు. గాంధీ భ...
April 18, 2025 | 10:20 AMKishan Reddy: వక్ఫ్ భూములపై వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు పంచుతాం: కిషన్ రెడ్డి
వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) కీలక ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు చెందిన సమస్త ఆస్తులను డిజిటలైజ్ చేసే ప్రక్రియను చేపడుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమం తప్పకుండా బహిరం...
April 18, 2025 | 10:17 AMJapan: తెలంగాణలో జపాన్ సంస్థ మారుబెనీ కంపెనీ పెట్టుబడులు
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ (Japan) కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కం...
April 17, 2025 | 09:30 PMJapan: సోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ (Japan) లో సోనీ (Sony) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అధికారిక పర్యటనలో భాగంగ...
April 17, 2025 | 09:30 PMJapan: జైకా ఉన్నత యాజమాన్యంతో సీఎం రేవంత్ బృందం భేటీ
రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA ) ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది...
April 17, 2025 | 09:25 PMSmitha Sabharwal: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. స్మితా సభర్వాల్..!?
తెలంగాణ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ (Smitha Sabharwal) వృత్తిపరంగానే కాక.. సోషల్ మీడియాలో (Social Media) కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా అంశంపై తనదైన శైలిలో స్పష్టమైన అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అయితే, ఆమె సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు ఆమెను పలు సందర్భాల్లో వివాద...
April 17, 2025 | 09:00 PMWaqf Board : వక్ఫ్బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలకు : కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను డిజిటలైజేషన్ (Digitalization) చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
April 17, 2025 | 07:23 PMHigh Court : పాతబస్తిలో చారిత్రక కట్టడాలకు… ఎలాంటి నష్టం చేయొద్దు : హైకోర్టు
పాతబస్తిలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టు (High Court)లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్
April 17, 2025 | 07:21 PMBhubharati : పేదలకు అండగా ఉండేందుకు ఈ చట్టం : మంత్రి పొంగులేటి
ధరణిలో తమ భూమి నమోదు కాలేదని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)
April 17, 2025 | 07:19 PMSupreme Court :సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా.. ప్రజలను తప్పుదోవ : మహేశ్ కుమార్ గౌడ్
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ (Mahesh Kumar Goud)
April 17, 2025 | 07:17 PMED Office : ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని
April 17, 2025 | 07:15 PM- Akhanda2: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం
- Drive Teaser: ఆది పినిశెట్టి ఎంగేంజింగ్ థ్రిల్లర్ మూవీ “డ్రైవ్” టీజర్
- Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’లో వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేశాను – యామిని భాస్కర్
- Korean Film Festival: కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్
- Bad Boy Karthick: నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి ఎమోషనల్ సాంగ్
- Eesha: ‘ఈషా’ హార్ట్ వీక్గా ఉన్నవాళ్లు ఈసినిమా చూడొద్దు : బన్నీ వాస్, వంశీ నందిపాటి
- Vallabhaneni Vamsi: మళ్లీ గన్నవరం గడప తొక్కుతున్న వంశీ..! ఏంటి సంగతి..!?
- TDP-Janasena: కూటమిలో చిచ్చుకు ‘కాపు’ కాస్తున్నదెవరు..?
- “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 12న గ్రాండ్ గా విడుదల
- Mahesh Kumar Goud: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటి ? : మహేశ్ కుమార్ గౌడ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()
















