Telangana
Suravaram : రాజకీయాల్లో సురవరం కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
పేదల జీవితాలలో మార్పు రావాలని, వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) అని తెలంగాణ
August 30, 2025 | 06:58 PMBhatti Vikramark : అప్పడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా? : భట్టి విక్రమార్క
ప్రతిపక్షాలకు అసెంబ్లీ (Assembly ) లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ( పీపీటీ) ఇచ్చే సంప్రదాయం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్
August 30, 2025 | 06:55 PMSridhar Babu : కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ : మంత్రి శ్రీధర్బాబు
అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu)
August 30, 2025 | 06:53 PMT.G Cabinet: రిజర్వేషన్లపై తెలంగాణ క్యాబినెట్ .. కీలక నిర్ణయం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని
August 30, 2025 | 06:50 PMHigh Court : మరోసారి హైకోర్టును ఆశ్రయించిన హరీశ్రావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) మరోసారి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్
August 30, 2025 | 06:48 PMAssembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన
August 30, 2025 | 06:46 PMAzharuddin: ఎమ్మెల్సీగా అజారుద్దీన్..! మంత్రి పదవి ఖాయమా..?
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటాలో (Governor Quota) ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubil...
August 30, 2025 | 04:13 PMKaleswaram Report: కాళేశ్వరం రిపోర్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్..!!
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ నివేదికను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆదివారం ఈ రిపోర్టును అ...
August 30, 2025 | 03:45 PMHyderabad: ఆఫీస్ స్పేస్కు చిరునామాగా హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఒక్కొక్కటి హైదరాబాద్లో అడుగు పెడుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు.. పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతున్నాయి. దీంతో దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆఫీస్ మార్కెట్లలో నగరం అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది తొలి అర్ధభాగం ...
August 30, 2025 | 08:49 AMRaja Singh: ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హజరవుతా..
హైదరాబాద్, ఆగస్టు 29: అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ...
August 29, 2025 | 08:46 PMGST : జీఎస్టీతో తెలంగాణకు రూ.7వేల కోట్లు నష్టం : డిప్యూటీ సీఎం భట్టి
జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు నష్టం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
August 29, 2025 | 07:15 PMSrilakshmi : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్పై ..సుప్రీంకోర్టులో
ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (Srilakshmi) పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court ) లో విచారణ జరిగింది.
August 29, 2025 | 07:13 PMRevanth Reddy: క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలి… రేవంత్ రెడ్డి
* క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి… * తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి * క్రీడా పోటీలు, సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానాలు… హైదరాబాద్: ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాల...
August 28, 2025 | 09:06 PMFloods: వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డి లో ల్యాండ్ కాలేకపోయిన హెలికాప్టర్.. దీంతో మెదక్ చేరుకుని వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). సమీక్షలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎంపీ రఘునంద...
August 28, 2025 | 08:50 PMYellampally Project: గోదావరి జలాల విషయంలో.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకం : రేవంత్ రెడ్డి
గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampally Project) మనకు కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
August 28, 2025 | 07:05 PMRaghunandan Rao:వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:రఘునందన్
వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. మెదక్లోని జీకేఆర్
August 28, 2025 | 07:02 PMNarmala: నర్మాలలో ఆసక్తికర ఘటన
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా (Sircilla district) నర్మాల లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నర్మాల ((Narmala ) లో వరద బాధితుల్ని
August 28, 2025 | 06:59 PMKTR :ప్రజలు అవస్థలు పడుతుంటే.. మూసీ సుందరీకరణపై సమీక్షలా? కేటీఆర్
వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి పట్టింపులేనట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్
August 28, 2025 | 06:56 PM- SP Balasubramanyam: గాన గంధర్వుడికి ప్రాంతీయ సంకెళ్లు..!!
- Delhi: పుతిన్ పర్యటనకు 5 అంచెల భద్రతావలయం..!
- Revanth Reddy: హిందూ మతం, కాంగ్రెస్ సిద్ధాంతం ఒక్కటేనా? రేవంత్ అంతరార్థం ఏంటి..!?
- Delhi: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ
- Putin: రణమా..? స్నేహమా..? యూరప్ తేల్చుకోవాలంటున్న పుతిన్
- Delhi: ఎస్-500పై భారత్ ఫోకస్…పుతిన్ పర్యటనలో చర్చలు..!
- Pawan-Telangana: పవన్ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ.. కుట్రేనా?
- YCP: బట్టబయలైన వైసీపీ ‘ఫేక్’ ప్రచారం
- West Bengal: రోజుల పసికందు ప్రాణాలు కాపాడిన వీధికుక్కలు..
- Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమల వికాసం..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















